1. Our Gurudev is Paramahamsa Nithyananda
భగవంతుని మరొక అవతారం :
రెండవ సహస్రాబ్ది చివరలో [పపంచంలో అనేక సమస్యలతో, ప్రపూదాలతో అల్లకల్లోలమయిపోయింది. చిత్ర విచిత్రమయిన సమస్యలు మానవులని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఊహించని ప్రమాదాలు ఎదుర్కొనలేని భయానక సంఘటనలు, భయంకరమయిన ప్రపకృతి వైపరీత్యాలు, టెర్రరిజం దావాలనంలా మానవజాతిని అన్నివైపుల నుంచి చుట్లుముదుతుంటే, కొత్త రకమయిన అనారోగ్యపు సమస్యలు చాపకింద నీరులా ప్రవేశించి మానవజాతిని నాశనం చేసేస్తున్నాయి. మనిషిని మనిషే చంపుకునే విద్వేష వలయాలు అంతటా ఆవరించి ఉన్నాయి. అత్యాశ, కోరికలు, అసూయ, అపనమ్మకం, మానసిక దౌర్యల్యం, సున్నిత మనస్కులయిన ఆ భగవంతుని బిడ్డలని రాక్షసులుగా
మార్చేసున్నాయి. శాంతి, [పేమ, దయా, క్రమా, నమ్మకం, నీతి నియమాలు పూర్తిగా అడుగంటిపోయి, చమురులేని దీపాలలా మినుకు మినుకు మంటున్నాయి.
కమంగా మనషులు మానవత్వాన్ని సన్యసించి, రాక్షసత్వం పెంచుకుంటున్నారు. పోటీ పేరుతో ఒకరొనొకరు నాశనం చేసుకుంటూ, తాను కూర్చున్న చెట్టుకొమ్మని తానే నరుకుకున్నాడు. అణ్వా(స్తాలని, ఆయుధాలని కూడ గట్టుకోవడంలో ఉన్న (శ్రద్ధ శాంతి, [పేమలని ప్రతిష్టించటంలో చూపటం లేదు. ఏ క్షణాన అయినా ఈ భూమి సర్వనాశమవటానికి పూర్తిగా రంగం సిద్ధం చేసి ఉంచబడింది.
భౌతికంగా, మానసికంగా కుంగిపోయిన జనుల మనస్సులలో ఒకటే ప్రశ్న పదేపదే మోగుతున్నది "భగవంతుదు తన ప్రమాణాన్ని మరచి పోయాదా? తన బిద్ధలని రక్షించుతాను అని ఇచ్చిన మాట తప్పాడా లోక రక్షకుడు? ఎందుకు అరాచకాలు పెరిగిపోయి సర్వనాశనం జరుగుతుంటే ఈ భూమిని ఇలా వదిలివేశాడు? జగన్మాత తన బిడ్డలని ఎలా మర్చిపోయింది? ఎందుకు ఈ దౌర్భాగ్యపు స్గితిలో మన అందరినీ వదిలివేసింది? జగన్మాత, జగత్పిత ఏమయ్యారు? పరిస్దితులు హద్దులు దాటిపోతున్నాయి, వారికి కనపడటం లేదా?
అమ్మ బిడ్డలని ఎప్పటికీ మరిచిపోదు. అందులో ఆ జగన్మాత విలా బిద్ధలని మరచిపోతుంది? తండ్రి తన తనయిలని, తనయులని అక్కువ చేర్చుకొని [పేమ రక్షణ ఇవ్వకుండా ఉండగలడా? ఈ సృష్టికర్త కరుణామయుడు, [పేమ సాగరుడు. తన బిడ్గలకోసం, అల్లకల్లోలమయిన మానవుల అంతరంగాలలో శాంతిస్తాపన చేయటానికి, కల్లోలంలో కొట్టుకుపోతున్న ఈ ప్రపంచానికి [పేమ వారధి కట్టి, సుస్సిరత తేవటానికి లెక్కకు మించిన దుష్ట బుద్ధులను, రాక్షసత్వాన్ని,
దుర్మార్గాన్ని, అశాంతిని, స్వార్దాన్ని చీల్చి చెందాడి భూమిని స్వర్గమయం చేయటానికి ఆయన ఈ భూమి మీద అవతరించారు. ఆయనే THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్వామి. ఆయన సమక్షంలో క్షణకాలం నిలచిన వ్యక్తి కూడా "స్వామీ! నీవు భగవంతుడివి" అని అనని వ్యక్తి ఇంతవరకూ ఈ ప్రపంచంలో ఎక్కడా లేరు.
ఇప్పటి సమస్యలకి, ఇప్పటి జీవన స్థితి గతులకి అనుగుణంగా భగవంతుడు స్వామి రూపంలో మన మధ్యకి వచ్చాడు. దుష్ట శిక్షణ కోసం, నందకము, సుదర్శన చక్రం, కోదండం, త్రిశ్రూలం, పాంచజన్యం, డమరుకం అన్నింటినీ కలబోసి ఒక అద్భుతమయిన ఆయుధాన్ని చేత పట్టకుని భూమి మీద అవతరించారు. ఆ అయుధమే "ధ్యానం." (త్రిమూర్తుల ఆయుధాలలోని శక్తి, జగన్మాత [పేమలోని అమృతము కలబోసి ఉన్న ఈ ఆయుధం అచిరకాలంలోనే మహాద్భుతాలని సృష్టించగలిగింది.
పరాత్సరుడు సామాన్య మానవుల పక్షపాతి అనే మాట నిజమేనేమో! శ్రీ రామచంద్రుడు రాజపుత్రుడయి కూడా అడవిజనుల ఉద్దరణకోసం, అడవి బిద్ధల దేవుడయ్యాడు. విలాసాలు వదిలిపెట్టి సామాన్య మునిపుంగవుల రక్షణ కోసం పదరాని పాట్లపడి, తన బిద్దలకి ఆదర్శ పురుషునిగా తిరిగి ఆదర్శాలు నిలబెట్టుగలిగాడు. శ్రీరాముడు కొన్ని వేల సంవత్సరాల క్రితం స్థాపించిన ఆదర్శాలు నేటికి మనం గౌరవిస్తూ, పాటిస్తున్నాము.
శ్రీకృష్ణుడిగా అమాయకపు యాదవుల చేతులలో పెరిగి, రాజు పేద, పండిత పామర, స్కో: పురష భేదం లేకుండా అందరి హృదయాలలో దేవుడయిన పురుషోత్తముడు శ్రీకృష్ణుడు, సామాన్యునిలా అన్ని ప్రమాదాలు చవి చూసాడు. అన్ని కష్టాలని అనుభవించాడు. అందరికి సమానంగా తన [పేమామృతాన్ని పంచాడు. [పేమకి భక్తికి నిర్వచనం చెప్పాడు. అందుకే ఆయన పూర్ణపురుషుడు.
పరమేశ్వరుడు పావనమూర్తి అతి సామాన్యమైన జీవన సరళితో మామూలు భక్తులకు, పేదలకు దీనబంధువు అయ్యాదు. బిక్షగా భక్తిని తీసుకొని ముక్తిని ప్రసాదించే ఆదిభిక్షువుకి సాటిరాగల సామాన్య జీవితం ఎక్కడయినా చూడగలమా.
తన చిన్న చిన్న మాటలతో [ప్రపంచాన్ని మార్చివేసిన గౌతమ బుద్ధుని జీవితం పేదసాదల మధ్య పండిత పామర తేడా లేకుండా గడిచిపోయింది. ఈ విధంగా చూస్తే ఎన్నో రూపాలతో భగవంతుడు ఈ భూమి మీద అవతరించి మన మధ్యలోనే ఉండి మనని రక్షించాదు. ఇంత గొప్ప పుణ్యభూమిలో జన్మించిన మనం ఎంత అదృష్టవంతులమో కదా! ఇది ఎన్ని జన్మల పుణ్యఫలమో కదా!
ఆ దేవదేవుని ఆంతర్యం మామూలు మనుషుల పట్ల పరమ కరుణతో, అవ్యాజమయిన [పేమతో పొంగి [పవహిస్తూ ఉంటుంది. హద్దులు లేని ఆ కరుణ, అంతులేని ఆ [పేమ ఆయనని మన మధ్య జన్మించేలా చేస్తుంది. నిత్యానందోదయం :
జనవరి ఒకటవ తేది, 1978 అర్గరాత్రికి 15 నిముషాల ముందు అష్టమీ శుభ గడియలలో సర్వాంతర్యామి ఒక కాంతి పుంజముగా మారి పవిత్ర అరుణాచలం శిఖరం వైపుగా [పయాణించి, అక్కడ ఆగాదు. ఎన్ని జన్మల తపః ఫలితమో, ఆ పర్వతశిఖరం చేసిన పుణ్యమే పుణ్యం, భగవంతుడు మరొకసారి ఆ శిఖరాన్ని తన జన్మస్దలంగా, ఆట స్దలంగా మార్చుకొని అరుణాచలం ఉన్న పవిత పట్టణమయిన తిరువణ్ణామలై అనే చిన్న పట్టణంలో అద్భుతమయిన బాలుడిగా జన్మించారు పరందాముడు.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM, జన్మతః జ్ఞానోదయం పొందిన యోగీశ్వరులు. సాక్షాత్ (తిమూర్తుల అంశలో జన్మించిన భగదవతారం. ఆయనకి తన జన్మ మొత్తం ఆయన చేతనస్సితిలో జరిగింది. ఒకసారి ఆయన తన శిష్యులకి తన జన్మ
వృత్తాంతాన్ని స్పష్టంగా చెప్పారు. ఈ సందర్భంగా మనకి అర్ధమయన విషయం ఏమిటంటే, భగవత్ స్వరూపులు సామాన్యల పక్షపాతి. అదే విధంగా ఆయన తమిళనాడులో తిరువన్నామలై అనే ఊరిలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు.
అరుణాచలం : అరుణాచలం అంటే ఎగ్రటి పర్వతం. నిశ్చలయయిన పర్వతం. నిశ్చలమయిన ఉదయతార అని అర్గం. అర్గం. అరుణాచలంకి విశేష ప్రాముఖ్యత ఉన్నది. కొన్ని వేల సంవత్సరాలుగా, ఇది మహారుషులకి, యోగులకు, అవతార పురుషులకు నివాసస్దానంగా విలసిల్లినది. ఎందరో జ్ఞానులకు తపస్వికులకు ఇది త పో భూమి. ఇది ఆధ్యాత్మికులకు ఆనంద మందిరం. ఆదిశంకరాచార్యులవారు అరుణాచలంని మేరువుగా వర్ణించారు. ఆయన దీనిని పరమేశ్వరుని హృదయంగా చెప్పారు. భగవాన్ రమణ మహర్చి ఈ పర్వతాన్ని ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా వర్ణించేవారు. ఈ పవిత్ర పర్వతం చుట్టూ అభివృద్ధి చెందిన ఊరు, తిరువణ్లమలె భగవంతుని ఆటపాటలతో పవిత్రమయిన పట్లణం.
స్వామి జన్మించినప్పుడు దైవజ్ఞులు ఆ బాలుని జాతక చక్రం చూసి ఈ బాలుదు 'రాజరుషి' అని చెబుతారు. ఆ మాటకి కలవరపడిన తల్లిదండ్రులు, దైవాను గ్రహంతో సర్శుకుని, ఆ దివ్యాంశునికి తాము కొద్దికాలం రక్షకులమని తెలుసుకుంటారు.
ఈ సందర్భంగా స్వామి తన శిష్యులతో తన చిన్నతనంలోని ఒక విశేషాన్ని ఈ విధంగా చెప్పారు. ఆయనకి మూడు సంవత్సరాల వయస్సు వచ్చే వరకూ ఆయన నిదురించే సమయంలో, ఒంటరిగా ఉన్న సమయంలో, తన చుట్టూ భైరవుల వలయం ఉండేదట. వారిని చూసి ఆయన తన బంధువులే అనుకునేవారట. ఆయన కొంచెం పెద్ద అయ్యాక వారు భైరవులు అని ఒక
మహా యోగి ద్వారా స్వామికి తెలిసిందని చెప్పారు. బాల్యలీలలు :
జన్మతః జ్ఞానోదయమయిన మహాజ్ఞాని, విశ్వాత్మ మన కోసం, మనలో తాను ఒకడిగా కలసిపోవటానికి ఆయన తన జ్ఞానోదయపు జ్ఞానాన్ని తన లోపల నిక్రిపం చేసారు. సామాన్య బాలుడిగానే ఉండేవారు. అయినా ఆయన తన లీలలను, మహత్యాలను చూపుతూ ఉందేవారు.
శ్రీరాముడు, శ్రీకృష్ణుడూ ఏ అవతరమయినా, భగవంతుని అవతారలే. ఆ అవతారంలో వారు వారిలోని దివ్యజ్ఞానాన్ని తమలోనే నిక్షిప్తం చేసి, సాధారణ మానవులగా జీవిస్తూ అసాధారణ విజయాలను సాధించారు. అద్భుతాలను చూపించారు. అదే దైవత్వంలోని దివ్యలక్షణం.
శ్రీTHE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM తాను భగవదవతారం అని తెలుసు. కాని ఏనాడూ ఆయన ఆ విషయాన్ని ఎవరికీ తెలియచేయలేదు. ఆయనలోని దివ్యత్వాన్ని, ఆయన భగవంతుని అవతారమని మహాయోగులు, తపస్సినులు ముందుగా ఆయన బాల్యంలోనే గుర్తించగలిగారు.
ఈ సందర్భంలో, భాగవంతంలో ఒక అందమయిన సంఘటన గుర్తు వస్తుంది. శ్రీకృష్ణునికి బాల్యంలో చాలా ఆపదలు కలిగాయి. తల్లి యశోద అమాయికురాలయి ఒక గ్రామీణ స్త్రీ. తన ముద్దుల బిద్ధకి, గారాల పట్టికి కలుగుతున్న ప్రమాదాలు చూసి తల్లడిల్లిపోయింది. ఆమె ఆ బాలుడిని తమ కులగురువు దగ్గరకి తీసుకువెళ్ళి తన బిద్ధకి ఏదయినా మండ్రం గాని, రక్ష రేకు కాని ఇవ్వమని ప్రాధేయపడుతుంది. అది నిష్కపటమయిన మాతృపేమ.
దివ్యతపస్సంపన్నుదయిన ఆ గురుదేవులు "భగవంతునికి లోక రక్షకునికి నేను రక్షణ కవచం ఇవ్వటమా?" అని తనలోనే ఆశ్చర్యపోయాడు. అమ్మ యశోద ఒడిలో బోసినవ్వులు చిందించే జగన్నాధునికి మనస్సులోనే,
మనస్సూర్తిగా నమస్కరించి ఆయనకి ప్రీతికరమయిన స్తోత్రాన్ని, సూక్తాన్ని జపించి అంజలి గటిస్తాడు.అప్పుడు యశోద గురుదేవులు తని బిద్దకి రక్షణ కవచం ఇచ్చారులే, ఇక [పమాదం ఉండదు అని తృప్తిగా బిద్ధకి తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది.
దైవాంశ సంభూతులని సామాన్యులు గురించలేక పోయినా, దైవాన్ని తెలుసుకుని నిరంతరం తపస్పులో ఉండే యోగులు తపస్పంపన్నులు గుర్తించగలుగుతారు. చిన్నారి పరమహంస భగదవతారంగా యోగులు, తపః సంపన్నులు ముందుగానే గుర్ధించి ఆయనను [పేమతో, గౌరవంగా చూసేవారు.
ఆయనలోని దైవాన్ని గుర్తించి ఆయనని ఆధ్యాత్మిక మార్గంలో నడిపిన వారంతా మహాయోగులే.
చిన్నారి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM తన రెండవ ఏట నుంచే ఆధ్యాత్మిక భావాలను వెల్లడి చేసేవారని ఆయన తల్లితండ్రులు, బంధువులు చెబుతారు. ఆయన బాల్యకీదలన్ని అసాధారణంగా ఉండేవి. చిన్నపిల్లల ఆటలు ఉండేవి కాదు. నిరంతరం దేవుడి విగ్రహాలతో గడిపేవారు. ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే ఆయనని ఇంట్లో అందరూ ముద్ధుగా 'స్వామీ' అని పిలిచేవారు. అదే ఆయన ముద్శపేరు.
ఆయన బాల్యమంతా అరుణాచల పర్వతంతో పెనువేసుకుని ఉన్నది. ఆయన అరుణాచలేసుని (ఈశ్వరుని గుడి)తో ఆ అరుణాచలంతో ఒకటిగా ఐక్యమయిపోయారు. తానే అరుణాచలం అని,అరుణాచలమే తానని గట్టిగా నమ్మేవారు. స్వామి మీద అరుణాచలేసుని ఆశీర్వాద ప్రభావం ద్సధంగా ఉండేది అని చెబుతారు. అరుణాచలేశ్వరుదు స్వామికి రక్షణ నిచ్చేవారు. చిన్నారి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM తన తాతగారి చేయి పట్టుకొని అరుణాచలం కొండచుట్టూ ప్రదక్షణలు చేస్తూ, ఆయన చెప్పే (పహల్లాద, ధృవుడు, మార్శాండేయుని కధలు వింటూ
ఉండేవారు.
కొంచెం పెద్ద వయస్సు వచ్చాకా తనంతట తాను అరుణాచలంపై గడిపే వారు. అరుణాచలేశ్వరుడు ఆయన బాల్య స్నేహితుడు. స్వామి తన సమయాన్ని ఆయన సన్నిధిలో గడపటానికి ఎంతో ఇష్టపడేవారు. ఆ శిఖరం మీద ఉండే యోగులూ సన్యాసులు ఆయన నేస్తాలు. చాలా చిన్న వయస్సు నుంచే ఆయన వారి సాన్నిహిత్యాన్ని ఇష్టపడేవారు. ఇంటిలో ఆయన ఆటలు ఆడే బొమ్మలు, కార్లు, రైళ్ళు, మరే విధమయిన బొమ్మలుకాదు. ఆయన నిరంతం దేవుడి విగ్రహాలతోనే ఆడుకునేవారని ఆయన తల్లిదండ్రులు, బంధువులు చెబుతారు.
చిన్నారి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM, తన మూడవ పుట్టినరోజు కానుకగా తన తల్లిదండ్రులని గణేసుని విగ్రహం కావాలి అని కోరుకున్నారట. ఎంత అద్భుతమో ఈ కోరిక. ఆనాటి నుంచీ ఆ గణేసుడే ఆయన స్నేహితుడు. ఆ విగ్రహంతో కబుర్లు చెప్పేవారు. ఆటలు ఆదేవారు, ఆవిగ్రహం మీద కోపంతో అలిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఒకసారి ఆయన పెట్టిన భోజనం విగ్రహం తినలేదు. దాంతో చిన్నారి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMకి చాలా కోపం వచ్చి విగ్రహంతో పోట్లాట పెట్టుకుని తాను భోజనం చేయకపోతే అమ్మ ఎలా అంటుందో అదే విధంగా ఆయన ఆవిగ్రహన్ని కూడా బెదరించేవారు అని ఆయన తల్లిదండ్రులు బంధువులు చెబుతుంటారు.
ఒకసారి ఆయన అమ్మమ్మ, చిన్న THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMని నీకు ఇందులో ఏదికావలో తీసుకో అని తన బంగారు నగలు ఉన్న పెట్లెని ఆయన ముందు ఉంచారు. అందులో విలువయినవి, మెరిసిపోతున్న బంగారు నగలు చాలా ఉన్నాయి. కానీ ఐదు సంవత్సరాల పసిబాలుడిని అవి ఆకర్టించలేకపోయాయి. ఎక్కదో ఒక ప్రక్కన ఉన్న రుద్ధాక్షమాలని ఆయన వెతికి మరీ తీసుకున్నారు.
అది చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఈ విధంగా చాలా చిన్నవయస్సులోనే ఆయన తన భవిష్యత్ ప్రణాళికలని చూపే వారు. అదే విధంగా బంధువులు నీవు పెద్ద అయ్యాక ఏమి చదువుతావు చదివి ఏమి చేస్తావు అని అడిగితే, తన చిన్ని చిన్ని చేతులలో సన్యాసి (యోగి) బొమ్మవేసి ఇచ్చారట. ఆ బొమ్మ ఇప్పటికీ బిడది ఆశ్రమంలో ఉన్నది.
చిన్నారి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM చాలా చిన్నవయస్సు నుంచే బంకమట్టితో దేవుడి విగ్రహాలు చేసేవారు. వినాయక చవతి సందర్బంగా బంకమట్టి తెచ్చి, పండగ అయిపోయాక, ఆ మట్టిని అలాగే ఊరిలో వదిలి బొమ్మలు అమ్మేవారు వెళ్ళిపోయేవారు. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఆ మట్టిని తెచ్చి రకరకాల దేవుడి విగ్రహాలు చేసి, వాటికి అలంకరణలు చేసి, పూజలు చేసేవారు. ఇల్లంతా మట్టితో, దేవుడి బొమ్మలతో నిండిపోయేది. ఆ ఇంటిజ్యోతి, వారి కంటి వెలుగు అయిన చిన్నారి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM పనులు పెద్దవారికి ఏనాదు కోపం తెప్పించేవు కాదు. ఎవరూ ఆయనని అలా చేయవద్గు అని అడ్డగించే వారు కాదు. లోకనాధునికి అడ్డంకులు ఎవరు సృష్టించగలరు?
స్వామి జీవితాన్ని ఒక నిర్దిష్టమయిన ఆధ్యాత్మిక పదంలో నిలిపిన వారిలో రఘుపతి యోగి ప్రధములుగా స్వామి చెబుతారు. పరమహంస THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM చిన్నతనంలో ఎందరో యోగులు చేరదీసి, తమకు చేతనయిన విద్యలతో ఆయనని (పవీణునిగా తీర్చిదిద్దారు. అలాంటి మహాయోగులలో రఘుపతి యోగి మొదటి వ్యక్తి.
స్వామికి ఐదు సంవత్సరాల వయస్సులో ఆయనని భగవంతుని అంశంగా అవతార పురుషునిగా గుర్తించారు ఆ యోగి. ఆయన Bharat, నేపాల్ బర్శా ప్రాంతాలలో మహారుషుల దగ్గర యోగా నేర్చుకొని అందులో అద్భుతమయిన ప్రావీణ్యాన్ని సంపాదించుతారు. స్వామీజీ ఆయనని పతంజలి యొక్క అంశగా చెబుతారు. ఆయన పాములకి స్నేహితుదు కూడా అని స్వామీజీ 11
మాటల సందర్భంలో తన శిష్యులకి చెప్పారు. రఘుపతి యోగి శబ్దశా[స్త్రంలో చాలా లోతైన ప్రావీణ్యం ఉండేదని చెప్పారు.
వీరి ఇద్దరి స్నేహము, గురుశిష్య సంబంధమూ చూదటానికి చాలా ముచ్చటగా ఉండేది. ఆయన స్వామీజీకి యోగాసనాలలో కఠోరమయిన సాధన చేయించేవారు. స్వామీజీ సత్యాన్వేషణలో హిమాలయాలలోనూ, భారతదేశం మొత్తం కాలినదకన తిరిగేవారు. స్వామీజీ ఆ విషయాలు చెప్పే సందర్భంలో, "ఐదు సంవత్సరాల వయస్సులో రఘుపతి యోగి నాతో సాధన చేయించిన యోగాసనాలు నాశరీరాన్ని నా సత్యానేషణకి కఠోర తపస్సు చేయటానికి అనువుగా సిద్ధం చేసాయి. ఆనాటి నా సాధన నా సత్యాన్వేషణకి, నా కఠోర తపస్సుకి నా శరీరం చక్కగా సహకరించింనది" అని చెబుతుంటారు.
చిన్నారి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM భవిష్యత్ని అర్ధంచేసుకున్న రఘుపతి యోగి, ఆ బాలుడికి సన్యాస దీక్షని ఇవ్వదలచుకున్నారు. ఆయన ఆ బాలుడిని అరుణాచలం దేవాలయంలో (కి(తిక మందపంలో కూర్చోబెట్లి ఆయనకి దీక్షని ఇచ్చారు. సామాన్యంగా అంత చిన్న వయస్సులో ఆ దీక్షని సాధారణ బాలలకి ఇవ్వరు.
దీక్ష ఇచ్చే సమయంలో యోగి స్వామికి మంత్రోపదేశం చేయటానికి 'హీం' అనే బీజాక్షరాన్ని చెప్పారు. చిన్నారి స్వామి 'హ్రీాం' అనగానే ఆయనకి జగన్మాత, పరాశక్తి పార్వతీదేవి దర్శనమిచ్చినది. ఆమె చిన్నారి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఎదురుగా నిలబడి దర్శనం ఇచ్చింది. ఆమె దర్శన ఆనందపారవశ్యంలో స్వామి "అమ్మ ఇక్కడ ఉన్నది" అని అన్నారు. ఆయనను దీవించిన పరాశక్తి ఆ బాలుడిలో కలసిపోయిది.
చిన్న THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMకి "(హీం" అనేది దేవి భీజాక్షరం అని తెలియదు. జగన్మాత యోగితో "నేను ఆమెని చూసాను" అని అన్నారు.
చిన్న THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM జగన్మాత దర్శనం యొక్క ఆనంద పారవశ్యంలో ఇంటికి వెళ్ళి చిన్న రాతి, ఉలిని తీసుకొని తాను చూసిన దేవి విగ్రహాన్ని చెక్కారు. తరువాత దానిని తనకి బాగా తెలిసిన శిల్పి దగ్గరకి తీసుకువెళ్ళి అందంగా చేయమన్నారు. ఆనాడు చిన్నారి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM చెక్కిన జగన్మాత శిల్పం ఇప్పటికీ ఆయన దగ్గర ఆయన పూజలని అందుకుంటుంది.
స్వామీజీ తన ఐదవ ఏట నుంచి అనేకమంది గొప్పయోగులని రుషులని కలిసారు. వారిలో ఆయన అమ్మమ్మ స్నేహితురాలు, కుప్పమ్మాళ్ యోగిని, చిన్న THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMలోని సిద్ధ పురుషుని గుర్తించి ఆయనని చేరదీసి ఆయనకి మంచి ఆధ్యాత్మిక మార్గాన్ని ఏర్పరచారు. స్వామీజీ అరుణాచలం అమ్మవారి దేవాలయంలో దర్శనం చేసుకునే సమయంలో ఆయనకి బంగారు వర్ణంలో ఏదో గీతల జామంట్రీ బొమ్మలాంటిది మెరుపుతో దర్శనమిచ్చినది. ఆయన ఇంటికి వచ్చి ఒక రేకుమీద మేకుతో ఆ బొమ్మని చిత్రించటం చూసిన కుప్పమాళ్ యోగిని ఆ బాలుదు ఒకఅద్భుత అవతారపురుషుడు అని ఆబాలుడిని తన చేతులలోనికి తీసుకొని ఎన్నో యోగా విద్యలు నేర్పించారు. కుండలిని తండ్రం ఆమె చాలా నేర్చుకొని దానిలో గొప్ప ప్రావీణ్యం సంపాదించారు. ఆమె స్వామికి శ్రీ చక్ర చిశిష్టతని, పూజా విధానాన్ని నేర్సించారు. ఆమె స్వామి కోసం తిరువణ్ణామలైలో ఒక ఆశ్రమాన్ని కట్టి ఇచ్చారు. ఇప్పటికీ ఆ ఆశ్రమం తిరువణ్ణామలైలో ఉన్నది. బాల్యంలో THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMపై ఆమె ప్రభావం చాలా ఉన్నది.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్వామీజీ బాల్యంలో ఆయనపైన లోతయిన ప్రపభావాన్ని చూపిన వారిలో శ్రీ సత్యనారాయణ స్వామి ప్రముఖులు. ఆయన టెలిపతిలో ప్రావీణ్యుదు. ఆయన తంత్ర, యంత్ర, మంత్ర అనే మూదు పద్దతులని సాధనచేసి వాటిలో అద్భుతాలు సాధించిన వ్యక్తి. సత్యనారాయణస్వామి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM చిన్నతనంలోనే ఆయనలోని అద్భుత ఆధ్యాత్మిక శక్తిని చూసి ఆయనకి ఎన్నో విద్యలని నేర్సించారు. స్వామి ఆయనని 'సత్యనారాయణ తాత' అని పిలిచేవారు. తాత ప్రభావం ఆయన నేర్సిన మండ్ర, యంత్ర, తంత్రాలు చిన్నారి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMని అందులో గొప్స ప్రవీణుని చేసాయి. ఆయన ఇచ్చిన చిన్న వెండి బరిణ (అంజన బరిణ) ఇప్పటికీ స్వామీజీ దగ్గర ఉన్నది.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMస్వామిజీని చిన్న వయస్సులో దగ్గరకు తీసుకున్నయోగులు, రుషులు ఎందరో ఉన్నారు. విసిరి స్వామి, ఆయననే సక్కుపోయి (జనపనార) స్వామి అనేవారు. ఆయన గోనె సంచులనే వస్రాలుగా కట్టుకునే వారు. స్వామికి ఆధ్యాత్మిక విషయాలు, యోగా చాలా నేర్పించారు. అలాగే చిన్నారి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMకి ఒక మౌన స్వామికి మంచి స్నేహం ఉండేది.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్వామి తన మూడవ సంవత్సరం నుంచి సత్యాన్వేషణకి వెళ్ళే వరకూ, బాల్యమంతా సాధువులతో యోగులతో కలిసి ఉండేది. ఆయన వారికి భోజసం పెట్టేవారు. వారితో కలిసి భోంచేసే వారు. వారు కూడా THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMలోని సిద్ధ పురుషుని, అవతార మూరిని గుర్తించి ఎంతో గౌరవాన్ని ఇచ్చేవారు. వీరంతా కూడా స్వామి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఆధ్యాత్మిక ప్రగతికి అందరూ తోద్సదిన వారే. ఈనాడు స్వామి అనేక విద్యలలో ఎంతో ప్రావీణ్యం పొందారు అంటే దానికి కారణం వీరందరి సాంగత్యమే. ఆయనలో ఉన్న అధ్యాత్మిక జిజ్ఞాస అనే నిప్పురవ్వని రగిలించి దానిని మహా జ్వాలగా ప్రజ్వలింప చేసిన వీరందరు స్వామి జరపబోయో ప్రపంచ ధ్యాన మహా యజ్జానికి కావలసిన సమిధలని కూర్చి అంకురార్సణ చేయటంలో ఎంతో సహాయం చేసి ధన్య జీవులయ్యారు.
ఆధ్యాత్మిక అనుభవము :
స్వామి చిన్నతనంలో ఎక్కువ సమయాన్ని అన్నామలై దేవాలయంలో గడిపే వారు. ఆయనకి అక్కడి దేవతా విగ్రహాలని అలకంరించటం చాలా ఇష్టంగా ఉండేది. ఆ వయస్సులోనే ఆయనకి కొంతమంది అనుచరులు ఉండేవారు. వారంతా దేవిదేవతల విగ్రహాలు అలకరించటం, పందుగలు చేయటంలో నిమగ్నమయి ఉండేవారు.
ఆయన తన పదవ ఏట నుంచి రమణ మహర్కి ఆశ్రమానికి వెళ్ళటం మొదలుపెట్టారు. అక్కడ లైబ్రరీలో పుస్తకాలు చదివేవారు. చాలా సమయం ధ్యానంలో గడిపేవారు. ఆ సమయంలోనే స్వామికి అన్నామలై స్వామి (ఈయన రమణ మహర్చి శిష్యుదు. జ్ఞానోదయమయిన యోగీశ్వరుడి)తో మంచి సాన్నిత్యం పెరిగింది. ఆయన ప్రపవనాలు శ్రద్ధగా వినేవారు. ఆయన చెప్పిన "ఈ శరీరం మనం కాదు, మనం ఈ శరీర బాధకి వ్యధలకి అతీతులం" అన్న విషయం ఆయన మనస్సులో చాలా లోతుగా నాటుకున్నది
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMలోని సత్యాన్వేషి ఆయనని నిలువనీయలేదు. తాను విన్న విషయం ఎంతవరకూ సత్యం, శరీరం బాధకు ఎలా అతీతం, నాకు ఎదుటివారికి ఎన్నో రకాల శారీక బాధలు ఉన్నప్పుడు, అవి అనుభవిస్తున్నాము. మరి అన్నామలై స్వామి చెప్పినది ఎలా సాధ్యం. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్వామికి చిన్నతనం నుంచీ ఒక చక్కని అలవాటు ఉన్నది. అది చేసి చూసి అనుభవంతో తెలుసుకోవాలనే జిజ్ఞాస. ఆయన మర్నాడు ఉదయం చాకుతో తొదపై గాటు పెట్టుకున్నారు. చాలా రక్తం పోయింది. ఆయనకి చాలా బాధ కలిగింది. వెంటనే ఆయన తల్లి ఆయనని హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. గాయం లోతుగా ఉండటంతో కుట్లు పద్దాయి. స్వామీజీ తన శిష్యుతో ఆ గాయం మచ్చ ఇంకా ఉన్నది అని చెప్పారు.
మర్నాడు స్వామి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM, రమణ మహర్ది ఆ[శ్రమానికి వెళ్ళి, స్వామిని కలసి తన శరీరానికి బాధ కలిగిన విషయాన్ని వివరించారు. చిన్న బాలుడిలో సత్యానేషణకై రగులుతున్న ఆకాంక్షని,అతని ధైర్యసాహసాలని చూసి
అన్నామలై స్వామి ఆశ్చర్యపోయారు. ఆ బాలుడితో మాట్లాడి, అతను సామాన్య బాలుడు కాదు అని తెలుసుకొని ఆయన THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMకి ధ్యానపద్ధతులు నేర్సించారు. ఆయన THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMని లో పట్టుదల ధైర్యంగా ఆయన చేసే సత్యాన్వేషనని ఎంతో [పశంసించి ఆయనని ప్రోత్సహించారు. "నీ డైర్యమే నీకు స్వేచ్ఛనిస్తుంది" అన్న ఆయన మాటలు THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్వామికి అమిత ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఈ అనుభవమే ఆయనను ధ్యానపద్దతుల మీద ఎన్నోప్రపయోగాలు చేసే దిశగా ఆయనలో బీజాలు నాటబడ్డాయి.
ఆయన అన్నామలై స్వామి దగ్గర నేర్చుకున్న ధ్యానాన్ని ఎంతో సీరియస్గా సాధన చేసేవారు. ఆయనకి పన్నెండు సంవత్సరాల వయస్సు వచ్చే సరికి ధ్యానంలో చక్కని ప్రావీణ్యాన్ని సాధించారు. అరుణాచలం కొండ రాళ్ళపైన ధ్యానం చేసేవారు. ఒకసారి బుద్ధ పూర్ణిమ రోజున ఆయనకి మొదట ఆధ్యాత్మిక అనుభవం జరిగింది.ఆయన ధ్యానం చేస్తుండగా తన లోపల ఏదో వికసించటం చూడగలిగారు. అలా జరిగే సమయంలో ఏదో కొంత తాను కోల్సోవటం మరేదో ఆయనలో సృష్టించబడటం ఆయన గమనించారు. ఏవో ద్వారాలు తెరవబడిన అనుభూతిని ఆయన పొందారు.
ఆసమయంలో కళ్ళు మూసుకొని ఉండి ఆయన అన్నీ సృష్టంగా చూడగలిగారు. కొండని, తన వెనుకవైపు ఉన్న గుడిని, తన క్రింద ఉన్న రాళ్ళని, తన చుట్టూ ఉన్న చెట్లని స్పష్టంగా చూడగలిగారు.
ఆ తరువాత ఈ సంఘనని వివరిస్తూ స్వామి తన శిష్యులతో ఈ విధంగా చెప్పారు. ఆ క్షణంలో నాకు ఒక విషయం విశదమయింది. నేను ఈ సర్వస్థప్లిలో ఒక భాగం, ఈ సృష్టి అంతా నేను" అని.
ఈ విషయాన్ని ఆయన యోగిని కుప్పమ్మాల్తో చెబితే ఆమె అది చాలా శక్తివంతమయిన ఆధ్యాత్మిక అనుభవం అని వివరించారు. దీనినే స్వామి సతోరి అంటారు. సతోరీ అనేది సత్యాన్యేషణలో సాధకులు గురువుల ఆధ్యరంలో పొందే తొలి జ్ఞానోదయపు అనుభవం. కానీ స్వామీ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM విషయంలో అది ఆయన చేసిన తపస్సు ఫలితంగా, ఆయనంతట ఆయనే పొందిన గొప్ప అనుభవం. ఇటువంటి అనుభవం అంత చిన్నవయస్సులోపొందగలగటమే ఆయన అవతార పురుషుడు అనటానికి గొప్ప నిదర్శనం.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM అరుణాచల పర్వతం మీద ధ్యానంలో
స్వామి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM చిన్నతనం నుంచీ ఒంటరితనాన్ని కోరుకునేవారు. ఆయన ఎప్పుడూ తన వయస్సువారితో కలిసి ఆటలు ఆడలేదు. ఆయన స్నేహితులు సాధువులు, లేకపోతే దేవుడి విగ్రహాలు. తిరువన్నామలైకి వచ్చిపోయే సాధువులు, యోగులు, అక్కడే ఆ పర్వతం పై తపస్సు చేసుకునేవారు, వీరే ఆయనకు ప్రియనేస్తాలు. వారి దగ్గర కూర్చొని గంటల కొద్దీ వారి అనుభవాలని వింటూ గడిపేవారు. వారికి ఇంటి నుంచి భోజనం తీసుకువెళ్ళేవారు. వారికి అన్నీ పెట్టేవారు. వారితో కలసి భోజనం చేసేవారు. కొన్ని సార్లు వారితోనే రాతి పగలు గడిపేవారు. వాళ్ళు చెప్పే కథలు, వాళ్ళు ఆధ్యాత్మిక అనుభవాలని వింటూ గడిపేవారు. ఇక్కడ ఒక ముఖ్య విశేషమేమిటంటే అంత చిన్న వయస్సు ఉన్న అబ్బాయికి పెద్దపెద్దవారితో స్నేహం, వారంతా ఈ బాలుడిని ఎంతో గౌరవ మర్యాదులతో చూడటం. చిన్న THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMకి ఇంట్లో పెద్దవారు ఎటువంటి అభ్యంతరాలు కాని అద్దంకులు కానీ సృష్టించేవారు కాదు. అర్ధరాత్రి ఇంటికి వచ్చినా, సాధువులతో గడిపినా ఆయనని ఏమీ అనేవారు కాదు. వారి కుటుంబంలో వెుదటి నుంచీ సాధువులను యోగులను గౌరవించే ఆచారమున్నది. అప్పుడుప్పడు సాధువులని ఇంటికి ఆహ్వానించి వారిని గౌరవించే సాంప్రదాయం ఆ కుటుంబంలో ఉండేది. జ్ఞానోదయం పొందాలని ఇల్లువదిలి వెల్లిన THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM:
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్వామి బాల్యం అంతా చాలా పెద్ద ఉమ్మడి కుటుంబంలో గడిచింది. ఆయనకి పదిహేడవ సంవత్సరం వచ్చేసరికి, ఇక ఆయన ఆ సమాజంలో, కుటుంబంలో ఆ పరిస్థితులకు, మనుషుల మనస్థత్వాలకి ఏమాత్రం ఇమడలేక పోయారు. ఆయనలో జ్ఞానోదయం పోందలనే కాంక్షరోజు రోజుకి చాలా బలంగా పెరుగుతున్నది. అది ఆయనని నిలువనీయలేదు. ఆయన హిమాలయాలకి వెళ్ళి తపస్సు చేయాలి అని, అలా వెళ్ళటానికి ఇదే సరియైన సమయం అని చాలా గట్టిగా నిర్ణయించుకున్నారు.
తన నిర్ణయాన్ని తల్లితం(ద్రులకి చెప్పారు. దానికి తల్లితం(దుల చాలా బాధపద్దారు కానీ ఆయనకి అద్దం చెప్పలేదు. బంధువులనుంచి చాలా తీవ్రమయిన వ్యతిరేకత వచ్చింది. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM చిన్నప్పటినుంచి చాలా ధైర్యస్తుడు. అనుకున్నది ఎంత కష్టమయినా సాధించితీరాలి అనే పట్టుదల గల వ్యక్తి. దాంతో ఎవరూ ఆయన నిర్ణయాన్ని మార్చులేక పోయారు.
చివరకి వాళ్ళు మామయ్య ఆయనని మద్రాసు తీసుకెళ్ళే విధంగా అందరూ నిర్ణయించారు. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMకు ఇది ఒక మంచి అవకాశం అనిపించింది. ఎందుకంటే మద్రాసునుంచి హిమాలయాలకి వెళ్ళటం చాలా సులభం అని అనుకున్నారు.
ఇక్కడ ఒక విషయం గమనించాలి. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM పుట్టిన తరువాత తిరువణ్ణామలై దాటి ఎక్కడికీ వెళ్ళలేదు. ఆయన చదివినది కేవలం పాలిటెక్నిక్ మాత్రమే. అది కూడా తమిళ మీడియం. ఆయనకి హిమాలయాలు అనే పేరు తప్పా ఇక వాటి గురించి కానీ, అక్కడికి ఎలా వెళ్ళాలి అనే విషయం కానీ ఏమీ తెలియదు. ఆయనికి తమిళం తప్పా మరే భాషారాదు. ఇటువంటి పరిస్లితిలో ఆయన అంతదూరం వెళ్ళాలి అని నిర్ణయించుకోవటం గోప్ప సాహసమే. ఆయన తల్లితం।ద్రులు కూడా ఈ విషయంలోనే చాలా భయపద్గారు.
మద్రాసులో కొన్ని రోజులయ్యాక అక్కడ ఒక అధ్యాత్మిక కేంద్రదంలో ప్రవేశించారు. వారు ఆయనకి కాషాయ వస్త్రాలు,కమందలం ఇచ్చారు. ఒక రోజు సెంట్రల్ స్టేషన్కి వచ్చి డిల్లీవెళ్ళే ట్రంయినులో థర్క్లాస్ కంపార్ట్మెంట్లో ఎక్కి ఢిల్లీవైపు తన ఆధ్యాత్మిక [పయాణాన్ని మొదలు పెట్టారు పరమహంస THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM.
స్వామీజీ తన సత్యాన్వేషణ, ఆత్మసాక్షాత్మార శోధన విషయాలని చెప్పే సందర్భంగా ఒక ముఖ్యమయిన విషయాన్ని చెప్పారు.
ఆయన తిరువణ్దామలై నుంచి బయలుదేరే ముందు, తనకి అత్యంత [పీతికరమయినది, ఆయన ఊపిరిలో ఊపిరి లాంటి అరుణాచలేశ్వరుని మందిరంలోనికి వెళ్ళి ఆయన దగ్గర వీద్కోలు తీసుకున్నప్పుడు, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్వామి ఇలా అనుకున్నారట: హే! అరుణాచలేశ్వరా! తిరిగి నేను మరి నీసన్నిధికి రాను. నాకు జ్ఞానోదయమయ్యే వరకూ నేను హిమాలయాలను వదలను. అది నాకు ఏ ఎనభ్లె, తొంభై సంవత్సరాల వయస్సులో జరుగుతుందో. కాబట్టి నేను నిన్ను ఇక చూదను అని అనుకున్నారట. స్వామి తన జీవితంలో ఎప్పుడూ దేనికీ అంతగా వ్యధ చెందలేదు కానీ అరుణాచలేశ్వరుని ఇక చూడలేను అనుకున్నప్పుడు ఆయన కొన్ని క్షణాలు తీవ్రమయిన క్షోభని అనుభవించాను అన్నారు.
అదే విధంగా ఆయన రెండు [పమాణాలు చేసారు: నేను డబ్బు ముట్టుకోను: ఆహారం కానీ ఏదీ రేపటికి దాచుకోను అని. ఈ రెండు ఇప్పటికీ పాటిసూనే ఉన్నారు. అందువలన స్వామీజీ బస్సులోకాని, ట్రంయినులో కానీ ఎప్పుడూ ఎక్కడా టిక్కెట్లు కోనలేదని చెప్పారు. అయనని ఎవరూ అద్దగించలేదు. స్వామీజీ మరొక విషయం ఎప్పుడూ చెబుతారు. తాను [పయాణించినంత కాలం ఎవరో ఒకరు భోజన సమయానికి భోజనం పెట్టేవారని. ఒకసారి స్వామి ట్రియినులో ప్రయాణిస్తుండగా టికెట్ కలక్టరే ఆయనకి భోజనం ఏర్పాటు చేశారట.
స్వామి తన ప్రపవచనాలలో హిందువుల ఈ అద్భుత సంస్కృతి గురించి ఎంతో గర్వంగా చెబుతారు:"ఎవరయినా ఆధ్యాత్మిక వ్యక్తి అలా ధ్యానం చేసుకుంటూ ఏ చెట్టు క్రింద కూర్చున్నా, ఏ ఇంటి అరుగు మీద కూర్చున్నా, ఎవరూ అభ్యంతర పెట్టరు. వారి నిశ్చిలతని భంగపరచరు. అంతేకాదు వారి మంచి చెడులు, వారి భాధ్యత సమాజమే తీసుకుంటుంది. వారిని ఎంతో గౌరవంగా చూస్తుంది;" అని ముఖ్యంగా తన [పాశ్యాత్య శిష్యులకి చెబుతారు.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM మూదవరోజు ఉదయానికి ఢిల్లీ చేరారు. ఆయన ఉద్దేశం హరిద్వార్ వెళ్ళాలి అని. కాని అప్పుడు హరిద్వార్ వెళ్ళే ట్రయిన్ లేదు. అప్పుడు ఆయన ఢిల్లీ అంతా నడచి చూచి అక్కడ వీధి పంపు దగ్గర స్నానం చేసి, ఢిల్లీ స్టేషన్ దగ్గరే ఉన్న గుడి దగ్గర పడుకున్నారు. గుడి పూజారి స్వామికి భోజనం పెడితే అక్కడే తిని పడుకొని, మర్నాడు హరిద్వార్ బయలు దేరారు.
అక్కడ కొంతవరకూ సాధువుల సమూహంతో తిరిగారు. తరువాత ఒంటరిగా గంగానది ఒద్దన ధ్యానం చేసుకునేవారు. స్వామి ఈ సందర్భంగా ఒక మాట చెప్పేవారు. ఆయనికి గంగానది అంటే అంతులేని గౌరవం. స్వామి ఇప్పుడు కూడా గంగానది అనరు."గంగామాత" అంటారు. ఆయన [పతిరోజు గంగలో స్నానం చేసేవారు కాని ఎప్పుడూ, ఆ నదిని కలుషితం చెయలేదు అని చెప్పారు. స్వామి గంగామాత గురించి కాని యమున గురించి కానీ మాట్లాదుతుంటే, ఆయన శరీరం సంతోషంతో పులకించటం ఆయన శిష్యులు చాలా సార్లు గమనించారు.
స్వామీజీకీ గంగామాతకి ఉన్న సాన్నిత్యం చాలా అపురూపమయినది. 2006 వ సంవత్సరం స్వామీజీ మూడవ బ్యాచ్ని తీసుకుని హిమాలయ యాత్ర నిర్వహించారు. ఆయన గంగోత్రిలో హోమం చేసి గంగామాతకి పూజ చేసి హారితి నిచ్చారు. ఆయన భక్తులు, శిష్యులు రెండు వందల మంది గంగానది ఒద్దన ఉన్న రాళ్ళుమీద కూర్చోని ఉన్నారు. పూజ పూర్తి అయిన ఐదు, పదినిముషాలలో పోలీస్(గార్గులు) వచ్చి అందరినీ అక్కడనుంచి ఖాళీ చేయించారు. విషయమేమిటని అడిగితే, అకస్మాత్గా గంగానది పొంగుతున్నది అని చెప్పారు. ఆ తరువాత స్వామీజీ వివరించారు. గంగామాత మన పూజ స్వీకరించి ఆ ఆనందంలో అందరిని దీవించినది అని. అక్కడ ఆయనకి అంత్య ప్రియమైన గంగామాత దీవెనలు కనిపించాయి. ఆ సంతోషం తృప్థి ఆయన కన్నులలో, ఆయన నవ్వులలో చూడగలిగిన వారిదే భాగ్యం.
స్వామీజీ హరిద్వార్లో చాలామంది యోగులని రుషులని కలిసారు. వారి దగ్గర గ్రహించగలిగినన్నీ గ్రహించేవారు. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMలో బాల్యం నుంచి ఉన్న గొప్ప లక్షణము ఏమిటంటే ఆయన బహు సూక్ష్మగ్రాహి, ఏక సందాగ్రహి.
సామాన్యులకి ఎంతో సాధన చేస్తే కాని చేయలేనివి, నేర్చుకోలేనివి ఆయన క్షణాలలో గ్రహించి విశ్లేషించి అర్గం చేసుకొని తిరిగి చెప్సగలరు. ఆయన ఉదయం, సాయంత్రం ఏదయినా ఆశ్రమంలో పెట్టినది తినేవారు. లేకపోతే గంగానది ఒద్దన, ఆ మాత ఒడిలో ఉన్నట్టే ధ్యానం చేస్తూ ఆ పారవశ్యంలో మునిగిపోయే వారు.
నిత్యం పరాశక్తి రక్షణలో స్వామీజీ!
స్వామీజీ జన్మించినది మొదలు ఆయన జ్ఞానోదయం పోందేవరకూ ఎదో ఒక అదృశ్య హస్తం ఆయనకి నిరంతరం రక్షగా నిలిచేది. అది కచ్చితంగా సర్వాంతర్యామి, భగవంతుడు అయిన పరాశక్తి రక్షణ.
స్వామి పది సంత్సరాల వయస్సులో ఆయన తన సాధనలో భాగంగా,అరుణాచలం పర్వతానికి ప్రదక్షణ చేసేవారు. అలా చేసే సమయంలో ఆయన అరుణాచలేశ్వరుని కీర్తనలు పాదుకుంటు, భక్తి పారవశ్యంలో ఉండేవారు. ఒకరోజు నిర్మానువ్యంగా ఉండే ప్రాంతానికి రాగనే,ఆయనకి అతి సమిపంలో తోలేదుల గుంపు కనబడింది.అవి స్వామి మీదకి దూకటానికి సిద్ధంగా ఉన్నాయి.స్వామి గట్టిగా "అరుణాచలేశ్వరా", అన్నారు. అంతే వెంటనే ఒక సాధువు చేతిలో కుర్రతో అక్కడికి వచ్చి వాటిని దూరంగా తరిమేసి, స్వామికి కనిపించకుండా వెళ్ళిపోయాడు. ఆయన కోసం ఎంత వెతికినా, ఎక్కడ వెతికినా,మరి ఆసాధువు కనబడలేదు.
స్వామీజీ,హరిద్వార్లో తపస్సు చేసుకోవాటానికి అనువుగా గంగానది ఒడ్డన ఒక చిన్న వంతెన క్రింద కుర్సునేవారు.ఒకసారి ఆయనకి తీవ్రమయిన అనారోగ్యం కలిగి లేవలేని స్థితిలో ఒంటరిగా ఆ గంగాఒద్దన,వంతెన క్రింద పదుకుని ఉన్నారు.కనీసం కదలటానికి కూడా ఓపిక లేనంత నీర్పంగా ఉన్నారు.ఆ సమయంలోఒక యువకుడయిన సాధువు వచ్చి ఆయనకి మందులు,ఆహారం ఇచ్చేవాడు.ఆ సాధువు చూడటానికి చాలా అందంగా ఉన్నాడు.అంత నీర్సంలో కూడా స్వామీజీ ఆయువకుడి షర్ణు జేబుకి ఉన్న ఒక పెన్ని చూసారు.ఆయనకి ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే,ఆ పెన్ బంగారంతో,వుజాలతో ఉన్నది.ఒక సన్యాసి దగ్గర పెన్ ఉండటమే అసాధరణం;అది బంగారం వుజాలతో ఉన్న పెన్.అందుకే ఆయన ఆశ్చర్యపోయారు.
స్వామీజీ ఆ సాధువుని వివరాలు అడిగితే తన పేరు శంకర్ మహరాజ్ అనీ,గంగానది ఒద్దన ఉన్న ఒక అశ్రశమవుని ఏవో గుర్త్తలు చెప్పాడు. మూడురోజులకి స్వామి పూర్తిగా కోలుకున్నారు.
ఆ అందమయిన యువకుడయిన సాధువు తనకి సేవ చేసినందుకు కృతజ్ఝతలు చెబుదామని ఆయన ఆ తరువాత రోజు అతను చెప్పిన అడ్రస్ ఉన్నది.బయట మెట్లమీద ఒక సాధువు కూర్సోని ఉన్నాడు.ఆయన వయస్సులో చాలా పెద్గాయన.
స్వామి ఆయనికి నమస్కరించి,తాను శంకర్ మహరాజ్ని కలవటానికి వచ్చాను అని చెప్పారు.దానికి ఆయన ఇక్కడ అలాంటివారు లేరు అని జవాబు ఇస్తాడు.అప్పుడు స్వామీ ఆ యువ సాధువు గుర్తులు చెప్పి,తనకు సేవచేసిన విషయాలు చెప్పి,అతను ఈ ఆ[శమం అడ్రస్ చెప్పినట్టుగా వివరిస్తాడు.
ఆ పెద్దాయనకి చాలా విసుగు వస్తుంది.ఇక్కడ ఆ పేరు,ఆ గుర్తుగలవారు ఎవరూ లేరు.మాకు ఉన్న శంకర్ మహరాజ్ ఒక్కరే. ఆయన అదిగో అక్కడ ఉన్నారు అని తన చేతిని ఒక చిన్న గుడి వైపు చూపించారు.
స్వామి పరుగున ఆ గుడి దగ్గరకి వెళ్ళిచూసి,ఆశ్చర్యంతో,నిశ్చేష్ఠులయి
నిలబడిపోయారు.ఆయన ఆశ్చర్యపోవటానికి కారణం,ఆ గుడిలో ఉన్నది శివుడి విగ్రహం. ఆ విగ్రహం పైన వజ్రాలు పొదిగిన పెన్ ఉన్నది.స్వామికి చాలా అయోమయం అనిపించి పరుగునవచ్చి ఆపెద్దాయనతో ఆ పెన్ ఎవరిది? దానిని ఎవరు అక్కడ పెట్టారు? అని అడిగారు. ఆయనకి ఉన్న చిన్న అనుమానం ఆ సాధువు ఇక్కడ ఆ పెన్ పెట్టాడేమోనని. దానిని ఆపెద్దాయన "దానిని ఎవరో ఒక భక్తురాలు ఇచ్చింది. దానిని మేము అక్కడ పెట్టాము" అని కొంచం విసుక్కుని,"నీవు చూడటానికి చదువుకున్న వాడిలా ఉన్నావు. నీకు ఆ పెన్ కావాలంటే తీసుకో" అని అన్నాడు. ఆ క్షణంలోనే ఆ పరమేశ్వరుని పాదాల దగ్గర ఉన్న పుష్పం స్వామీజీని మరింత ఉక్కిరిబిక్కిరి చేసింది. ఉదయం ఆయన గంగానదిలో స్నానం చేస్తున్నప్పుపుడు అందులో ఒక విచిత్రమయిన పుష్పం ఒకటి కొట్టుకు వచ్చింది. అది సహజమైన పుష్పం కాదు కాని చూడటానికి చాలా అందంగా ఉన్నది. స్వామి ఆ పుష్పాన్ని తెచ్చి, ఆయనే రోజూ పూజించే శివలింగం పైన ఉంచారు. ఈ పుష్పం ఇప్పుడు ఇక్కడ గుడిలో శంకర్ మహారాజ్ పాదాల దగ్గర కనపడింది.
స్వామికి సర్వం అర్ధమయి పోయింది.పరమేశ్వరుని మీద ప్రేమ,భక్తి, కృతజ్ఞత కన్నీటి ప్రవాహంలా బయటకి వచ్చేసింది. ఆ పెద్దాయన తాను విసుక్కున్నందుకు స్వామి బాధ పడుతున్నారని అనుకుని ఆ పెద్దాయన THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMని ఓదార్చాడు.
తనతో పాటు హిమాలయాలకి వచ్చిన ఆయన భక్తులు రెండువందల మందికి స్వామి ఈ విషయాలు ఎంతో ఉద్యేగంతో వివరించి అందరినీ ఆ ఆశ్రమానికి తీసుకు వెళ్ళారు. ఇప్పటికీ ఆగుడిలో శంకర్మహరాజ్ అలానే చిద్విలాసంతో ఉన్నారు. శంకర్మహరాజ్ దర్శనంతో అందరూ ఎంతో పులకించి పోయారు.
కొంతకాలం స్వామీజీ ఓంకారేశ్వర్ దగ్గర ఉన్న దట్టమయిన ఆడవులలో తపస్సు చేసుకునేవారు. ఒకసారి ఆయన ఊరిలోనికి వెళదాము అని లేచి నిలబడేసరికి ఒక భయంకరమయన ఎలుగుబంటి స్వామి మీదకి రాబోయింది. అక్కడినుంచి తప్పించుకునే అవకాశం లేదు. ఆయన అలా నిలబడి దాని వైపు చూడసాగారు.అది దగ్గరగా వచ్చి ప్రక్కనుంచి వెళ్ళిపోయింది.ఆయన సదా పరాశక్తి రక్షణలో ఉన్నారు అని మరోక సారి అర్ధమయింది.
ఇలా చెబుతూ వెళితే ఎన్నో సంఘటనలు ఉన్నాయి స్వామీజీ తన శిష్యులకి ఎప్పుడూ ఒక విషయం చెబుతారు, నేను పరాశక్తిని నమ్మి,ఆ పరాశక్తి మీద భారం వేశాను. ఎప్పుడూ ఆ పరాశక్తి రక్షణలోనే ఉన్నాను, అని.
హిమాలయాలలో, పవిత్రక్షేతాలలో స్వామి కఠోర తపస్సు:
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్వామి భారత్, నేపాల్లోని హిమాలయాలలో విస్త్రంగా పర్యటించారు. భారత్లో కన్యాకుమారి మొదలు గంగోతి పైన హిమాలయాలలోని తపోవనం వరకూ, తూర్పున కలకతా మొదలు పదమట ద్వారక వరకూ స్వామీజీ అన్ని పుణ్యక్షేతాలు చూసారు. అన్ని నదులలో స్నానం చేసారు. ఎందరో మహయోగులని, రుషులని,కలిసి వారి దగ్గర తాను నేర్చుకోవలసిన విద్యలన్ని నేర్చుకున్నారు. ఇలా తరతరాలుగా వస్తున్నా హిందూ పుణ్యగ్రంథాలని, విద్యలని,శాస్త్రాలని అభ్యసించి వాటిలో అసమాన్య ప్రతిభని,నెపుణ్యాన్ని సాధించారు.
భారత్లోని మహాయోగులు, అవతారపురుషులు,జ్ఞానోదయం పొందిన గొప్ప ఋషుల జీవిత చరిత్రను ఎంతో క్షుణ్ణంగా చదివారు. ఒకసారి ఆయన అనుకోకుండా గాసిపిల్ ఆఫ్ గ్రీ రామకృష్ణ అనే ఆరువందల పేజీల గ్రంథాన్ని పది గంటలలో ఏక బిగిన చదివారు. ఆయన ఆ గ్రంథం నిమగ్నమయిపోయి, ఆనంద పరవశులయి చదివారు. ఆ గ్రంథం చదవటం పూర్తిచేసాకా ఆయనకి మాత శారదా దేవి, శ్రీరామకృష్ణ పరమహంస యొక్క దర్శనం లభించింది. వారు ఆయన శిరస్సు మీద చేతులు ఉంచి చిరునవ్వుతో హృదయపూర్వకంగా ఆశీర్వదించారు. ఆక్షణం స్వామి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM వారి ఇరువురిని ఎంతో గౌరవంతో ప్రేమతో తన హృదయంలో ప్రతిష్ఠించుకున్నారు. ఆయన శ్రీరామకృష్ణ చిత్రపటానికి పూజలు చేసి ఆరాధించేవారు.
స్వామి తన సత్యాన్వేషణలో మనస్సుకు నచ్చిన విధంగా ప్రయాణం చేసేవారు. ఆయన ఎక్కువ భాగం ఒంటరిగానే ప్రయాణించేవారు.ఆయన చిన్నతనం నుంచీ ఎప్పుడూ చెప్పులు వేసుకోలేదు. చెప్పులు లేకుండానే, ఒక జత బట్టలు, త్రిశూలం,కమండలం కొంచెం విభూది,కుంకుమతో ఆయన తిరిగేవారు.
కంటికి నచ్చిన చోట ఆగేవారు, ముఖ్యంగా ఎక్కడ అయితే ప్రకృతి అందముగా ఉంటుందో, ఆయన మనస్సుకి ఆహ్లాదం కలుగుతుందో అక్కడ ఆగేవారు. మనస్సుకి తృప్తి కలిగినంతకాలం అక్కడ తపస్సుచేసుకునేవారు. అక్కడ ఆయన కలవగలిగిన మహాత్ములని కలిసి,వారి దగ్గర తాను నేర్చుకోగల అన్నివిషయాలు క్షుణ్ణంగా నేర్చుకొని తిరిగి పరాశక్తి ఎటు తీసుకువెళితే అటు వెళ్ళేవారు. ఇలా ఆయన హిమలయాలలో ప్రతి అణువు కాలినడకన తిరిగేవారు.
చిన్నతనంలో తనకు గురువులు నేర్పిన యోగసాధన పద్ధతులతో ఆకలి దాహం ఆయనని బంధించేవి కావు. దొరికిన రోజు భోజనం చేసేవారు. దట్టమయిన అడువులు,స్మసానాలు,నది ఒద్దులు,పర్వతాలు ఇవే ఆయన తపో భూములు ఎక్కడ ప్రకృతి అందంగా ఉంటుందో,ఎక్కడ ప్రశాంతత అనిపిస్తుందో అక్కడ కొద్దికాలం ఉండేవారు.ఆవిధంగా ఆయన చాలామంది యోగులని,
నాగా బాబాలని, మహాపండితులని కలిసారు. మరణాన్ని జయించి మరణ అనుభవం పొందిన స్వామీజీ:
స్వామీజీ వారణాసిలో గంగానది ఒడ్డన తీవ్రమయిన తపస్సు చేసేవారు. ఒకరోజు ఆయన మణికర్ణిక ఘాటు దగ్గర పూర్తి ధ్యానంలో నిమగ్నమయిపోయి ఉన్నారు. మణికర్ణిక ఘాటు దగ్గర ప్రతిరోజు ఎన్నో శవదహనాలు జరుగుతాయి. వారణాసిలో ఈఘాటు హిందువులకి చాలా పవిత్రమయినస్థలం.ఇక్కడ వందల సంఖ్యలో శవదహనాలు జరుగుతుంటాయి. ఆయన ముందు ఎన్నో శవ దహనాలు జరుగుతున్నాయి అప్పుడు ఆయన తనకి మరణంలో ఉండే మర్మం తెలుసుకోవాలి అనే తీవ్రమయిన కోరిక కలిగింది ఆయన రెండు రోజులు అదేస్థలం నుంచి కదలకుండా తన దృష్టిని మరల్చకుందా,పూర్తి నిశ్శబ్దంలో ఉండిపోయారు. మూడవ రోజు ఆయన తన శరీరం క్రమంగా కరిగిపోవటం గమనించారు. ఆయన ఆ సంఘటనలని ఎటువంటి ప్రతిఘటనా లేకుండా అలా జరగనిచ్చారు. క్రమంగా ఆయన శరీరం పాదాల దగ్గర నుంచి మరణించటం ఆయన తెలుసుకున్నారు. భయం ఆయనని చుట్టిముట్టినట్టయింది. మరణం పైకి ఇంకా పైకి వస్తుంది. అంతే ఆయన ఆమరణ భయాన్ని పూర్తిగా జయించారు. మరణ అనుభవాన్ని పొంది మహర్షి అయ్యారు. ఆయన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమయిన మలుపు. అది ఆయన ఆత్మ సాక్షాత్కారానికి దగ్గరగా తీసుకు వెళ్ళినది.
తీవ్రరూపం దాల్చిన తపోనిష్ఠ:
మరణ అనుభవం స్వామీజీ ఆత్మసాక్షాత్కార తృష్ణని మరింత ఎక్కువ చేసింది.ఆయన పట్టుదల రోజురోజుకి అధికమవ్వసాగింది.స్వామి తపోనిష్ఠలో ఎక్కువ సమయం గడపసాగారు.
పంచతపస్సు :
ఇది చాలా కఠినమైన ప్రమాదకరమైన తపస్సు. ఈ తపస్సు చేయాలంటే చాలా ధైర్యం, పట్టుదలా తనపై తనకు నమ్మకం ఉండాలి. అత్యంత సాహససహపరులైన THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఈ పంచ తపస్సుని ఎన్నుకున్నారు. ఈ పద్ధతిలో చుట్టూ మహా అగ్నిని రగిలించి మధ్యలో కూర్చుంటారు. తలపై నిప్పుల కుంపటి ఉంటుంది. సూర్యోదయంతో ఈ ధ్యానం మొదలవుతుంది. ధ్యాన సమయంలో సూర్యుని వైపు మాత్రమే కన్ను చెదరకుండా చూస్తూ ఉండాలి. సూర్యగమనానికి అనుగుణంగా తన దృష్టిని మరల్చుతూ ఉండాలి. ఆ విధంగా సూర్యోదయంతో మొదలు పెట్టి సూర్యాస్తమయంతో ముగించుతారు. దీనినే త్రాటక్ ధ్యానం అంటారు. స్వామి అగ్ని కీలల మధ్య ధ్యానం చేసే సమయంలో ఆయనకి తెలిసిన వ్యక్తులు అక్కడ ఉండి అగ్ని నిరంతరం జ్వలించే విధంగా చూస్తూంటారు.
స్వామిని ఎవరో ఈ విధంగా అడిగారు "ఇంత చిన్న వయస్సులో, ఇంత కఠినమైన తపస్సు చేయటానికి ఎందుకు అంత సాహసం చేసారు" అని. ఆ ప్రశ్నకు స్వామి " నాలో ఆత్మాసాక్షాత్కారం కోసం, జ్ఞానోదయం కావాలి అనే ఆకాంక్ష భయంకరమయిన జ్వాలగా మండుతున్నది. ఆ మంటలను భరించే శక్తి నాకు ఇక లేదు. కనీసం నా బయట మండే ఈ అగ్ని జ్వాలలయినా నాలో రగులుతున్న అగ్ని కీలలని ఉపశమింప చేస్తాయేమో అనే ఆశతో నేను ఈ ధ్యానం చేసాను అని చెప్పారు. అది విన్న యోగులు, ఆయనలోని అసాధారణ సిద్ధ పురుషుని దర్శించి పులకితులయ్యారు. హిమాలయాలలో తపస్సు :
నిత్యం దట్టంగా మంచుతో కప్పబడిన పవిత్ర హిమాలయ పర్వత శ్రేణులు The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivamకి చాలా ముఖ్యమయిన, ఎంతో ప్రీతికరమయిన తపోభూములు. స్వామి హిమాలయాలలో అన్ని ప్రముఖ పుణ్యక్షేతాలలో తపస్సు చేసారు.
కేదార్నాద్ :
హిందువులకి అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాలలో కేదార్నాథ్ ఒకటి. అక్కడ హిమాలయాలలో ఒక గుహాలో స్వామి తపస్సు చేసుకునే వారు. ఆయన తనకు పరిచయమయిన ప్రతి ఒక్కరినీ అక్కడ ఉన్న జ్ఞానోదయమయిన యోగుల గురించి అడుగుతుండేవారు. ఆ సమయంలోనే ఆయన తనువు మనస్సు ఆత్మ ఆయన సమస్త ఉనికి జ్ఞానోదయం కోసం తపించిపోయేవి. ఎవరిని కలిస్తే తనకు మంచి మార్గదర్శకులుగా ఉండగలరో అనే ఆశతో ఆయన అటువంటి వారి కోసం వెతుకుతుండే వారు. అలా కొంతకాలం గడిచాక ఒకరోజు స్వామి ధ్యానంలో ఉండగా ఒక అందమయిన యువకుడు ఎంతో ప్రకాశవంతమయిన తేజస్సుతో అలారారుతూ స్వామి ఉన్న గుహలోనికి వచ్చాడు. ఆ యువకుడి అందానికి ఆ తేజస్సుకి ఆశ్చర్యపడిన స్వామి నిశ్సేష్యులయి అలా చూస్తుండిపోయారు. అప్పుడు ఆయన స్వామి వైపు ఎంతోకాలంగా పరిచయమున్నట్టుగా చూస్తూ చాలా దగ్గర వ్యక్తితో మాట్లాడినట్టుగా 'పరమహంస శ్రీ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM' అని చెప్పి ఆయనలోనే లీనమయినట్లుగా మాయమయి పోయారు.
అప్పుడు స్వామి ఆయనని మహావతార్ బాబాజీగా గుర్తించారు. స్వామి ఈ విధంగా అనుకున్నారు. " బాబాజీ నాకు ఒక మార్గాన్ని చూపించుతున్నారు. నన్ను పరమహంస THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM అనే ఒక జ్ఞానోదయమయిన యోగిని కలవమన్నారు" అని ఆయన అటువంటి పేరు గల యోగి కోసం ఎందరిని అడిగినా ఫలితం లేకపోయింది.
స్వామి కలకతాలో గంగానది ఒడ్డన ఉండగా ఒక వృద్ధుడయిన యోగి స్వామికి సన్యాస దీక్షని ఇస్తానని చెప్పి ఆయనకి దీక్షని ఇచ్చి ఆయన పేరుని పరమహంస THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMగా మార్చాడు. అప్పుడు స్వామికి అంతా అర్ధమయింది. బాబాజీ తనకి ఆ పేరు పెట్టారని, ఈ వృద్ధుడయిన యోగి ద్వారా తనకి తిరిగి ఆ పేరుని గుర్తు చేసారు అని. యమునోత్రి :
చార్ ధామ్ పవిత్రయాత్రలో యమునోత్రి మరొక పుణ్యక్షేత్రం. యమునోత్రి యమునానది జన్మస్తానం. అద్భుతమయిన ప్రకృతి అందాలతో శోభిల్లుతూ హిమాలయాల అంతర్భాగంలో ఉంటుంది. స్వతః ప్రకృతి స్వరూపుడయిన THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM యమున ఒద్దన ధ్యానం చేసారు. ఆయన యమునాదేవి ఆలయంలో మాత దర్శనం చేసుకొని ఆమెకి అభిషేక పూజలు జరిపారు. అక్కడ ఆయనకి యమునాదేవి దర్శనం ఇచ్చి ఆయనని ఆశీర్వదించింది. దర్శనంతో స్వామి
మహదానంద భరితులయ్యి ఆమె ఆశీస్సులతో, సంకల్ప బలంతో మరింత ఉత్సాహంగా గంగోత్రి వైపు తన ప్రయాణాన్ని కొనసాగించారు. గంగోత్రి :
భారతీయుల పరమ పావన నదీవు తల్లి గంగామాత. ఆదిశంకరాచార్యుల మాటలలో చెప్పాలంటే, గంగ నీటి బొట్టు తాగితే చాలు. సకల పాపాలు పటాపంచలవుతాయి అని. గంగా ప్రవాహం ఒట్టి నీటి ప్రపాహం కాదు, అది అమృతవాహిని. ఎందుకంటే ఆ నీటి కెరటాలు తమతో అద్భుతమయిన ఔషధాలని తీసుకువస్తాయి. కొన్ని వేలమంది మహా యోగులు, లక్షలమంది పండితులు, కోట్లకొలది భక్తులు నిత్యం తమ పూజలతో, ప్రార్ధనలతో, ఆరాధనలతో గంగా జలాన్ని మంత్ర జలంగా మారుస్తారు. ఈ విధంగా కొన్ని వేల సంవత్సరాల నుంచి నిరాటంకంగా జరుగుతూ ఉన్నది. అందుకే గంగానది మామూలు నది కాదు. ఆమె అమృతమూర్తి. అమ్మ. అందులో ప్రవహించేది మామూలు నీరు కాదు, సర్వప్రాణికోటికే అత్యవసరమయిన అమృతమే. అటువంటి ఆ పవిత్ర మాత జన్మస్దలమే గంగోత్రి. ఇందులో చాలా భాగం, చాలా కాలం మంచుతో నిండిపోయి ఉంటుంది.
స్వామి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMకి అతి ప్రియమయిన పుణ్యక్షేత్రాలలో గంగోత్రి చాలా ముఖ్యమయినది. స్వామి చాలా కాలం ఇక్కడ తపస్సు చేసారు. తరువాత ఆయన అక్కడికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోముఖ అనే ప్రదేశంలోను అక్కడ నుంచి మరొక 15 కిలోమీటర్ల దూరంలోని తపోవనం లోనూ తపస్సు చేసారు. ఈ రెండూ కూడా పూర్తిగా మంచుతో కప్పబడిపోయి ఉంటాయి. ఇవి సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉన్నాయి. అటువంటి ప్రదేశంలో స్వామి కఠోర తపస్సు చేసారు. ఆధ్యాత్మిక ప్రగతిలో ఉన్నత దశకు చేరిన యోగులు సత్యాన్వేషులు ఈ తపోవనాన్ని తమ తపస్సుకి ఎంచుకుంటారు. దీనిని చేరటానికి వెళ్ళే దారి కూడా చాలా ప్రమాదభరితంగా ఉంటుంది. ఏ క్షణాన మంచుశిలలు విరిగి పడతాయో ఎప్పుడు ఆప్రదేశాన్ని మంచుతో సమాధి చేస్తాయో ఎవరికీ తెలియదు. ఆ ప్రదేశమంతా లోతయిన అగాధాలతో, లోయిలతో నిండి ఉంటుంది. అంత ప్రమాదమయిన ప్రదేశం కాబట్టి భక్తులు, యాత్రికుల తాకిడీ ఎక్కువగా ఉండదు. చాలా ప్రశాంతమయిన ప్రదేశం అది.
బదరీనాధ్ :
హిమాలయాలలోని చార్ధామ్ పుణ్యక్షేతాలలో బదరీ విశాల్ దేవాలయమే బదరీనాథ్. స్వామి కాలినడకన నడచివెళ్ళి బదరీ విశాల్ దర్శనం చేసుకొని కొంతకాలం అక్కడ ధ్యానం చేసారు. బదరీ గంగానది ఒడ్డన ఉన్న దేవాలయం. అక్కడ ప్రకృతి రమణీయత మహాద్భుతంగా ఉంటుంది.
బదరీనాథ్లో దేవస్తానం వైపు భక్తులతో వెళుతున్న శ్రీTHE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM
స్వామి ఆధ్యాత్మక జీవితంలో యోగులు తాపసులు :
పరమహంస THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM తన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎక్కువ కాలం హిమాలయాల లోపలి ప్రాంతాలలో కాలినడకన విస్త్రతంగా పర్యటించారు. మంచు కొండల్లో, ప్రతికూల పరిస్థితులలో ఏ విధంగా ఆయన కొన్ని
వేల మైళ్ళు నడిచారో సామాన్య మానవులకి అర్ధం కాదు. ఇదే ప్రశ్న ఒకసారి ఆయన శిష్యులు అడిగినప్పుడు ఆయన రెండు విషయాలు చెప్పారు.
స్వామి ఐదవ సంవత్సరం వయస్సు ఉన్నప్పుడే రఘుపతి యోగి అనే అద్భుతమయిన ఒక గొప్ప యోగీశ్వరుడు ఆయనకి యోగాలో చాలా అద్భుతమయిన శిక్షణని ఇచ్చారు. ఆ శిక్షణ స్వామి శరీరాన్ని ఇటువంటి కఠోరమయిన శ్రమకి ఓర్సుకునే విధంగా తయారు చేసింది. ఆ యోగీశ్వరుడే స్వామికి ఆకలి దాహం అనేవి లేని విధంగా ఎలా ఉందాలో ఆ శిక్షణని కూడా
ఇచ్చారు.
ఇక రెండవ విషయం, స్వామి నడక ప్రారంభించగానే తన పూర్తి ఏకాగ్రతని విశుద్ధిచక్రంపై నిలిపేవారట. అలా చేసిన కొద్ది సమయం తరువాత ఆయన శరీరం గాలిలో తేలుతున్నంత హాయిగా నడిచేయగలిగేవారని ఆయన ఎంతో వివరంగా చెప్పారు. బహుశః ఆ అనుభవంతోనే స్వామి మనకి శక్తిసాగర ధ్యానాన్ని ఇచ్చి ఉంటారు. శక్తి సాగర ధ్యానం ఎ.ఎస్.పి.లో ఆచార్యులు మనతో నడిస్తూ చేయమని చెప్పే ధ్యాన పద్దతి. ఇది మనలోని విశుద్ధి చక్రాన్ని శక్తివంతం చేస్తుంది.
వీటినన్నింటినీ మించి ఆయనలో అత్యధికస్తాయిలో ప్రజ్వలిస్తున్న "జ్ఞానోదయం పొందాలి" "అంతిమ సత్యాన్ని తెలుసుకోవాలి" అనే బలమయిన కోరిక. ఆ దృఢ సంకల్పమే ఆయనని అన్ని శ్రమలకి, ఎన్నో ప్రయాసలకి నిలబడేటట్లు చేసింది. నిజమయిన సంకల్ప బలం గురించి, తన శక్తిమీద ఉన్న నమ్మకాన్ని గురించి తెలుసుకోవాలంటే స్వామి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని చాలా క్షుణ్ణంగా లోతుగా తెలుసుకోగలిగితే చాలు. అంత చిన్న వయస్సులో, చిలిపి అల్లరితో, ఆటపాటలతో ఆనందంగా గడిపే చిన్న ప్రాయంలో పెద్దవారిలో ఉండే దీక్ష, మహాయోగులలో మాత్రమే చూడగలిగే సంకల్పశక్తి మనం పదిహేడు సంవత్సరాల THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMలో చూడగలుగుతాము.
అలా విస్తృతంగా పర్యటించే రోజులలో ఆయన ఎందరో మహా తాపస్సులని, యోగులని, జ్ఞానులని కలిసారు. ఆయన వారితో కొంతకాలం గడిపి వారి నుంచి ఎంతో కొంత నేర్చుకునేవారు.
ఆధ్యాత్మిక జీవితంలో అత్యున్నత శిఖరాలు చేరాలి అనే అతి బలీయమయిన కోరిక, ఒక మహా జ్వాలగా ఆయన తనువు, మనస్సు ఆత్మలలో దేదీప్యమానంగా జ్వలిస్తుంటే ఆ ప్రకాశం ఆయన ముఖంలో ప్రస్ఫుటమవుతుంటే, ఏ యోగి మాత్రం ఆ యువకుడిని చేరదీయకుండా ఉండగలరు? ఆ పరాశక్తి ప్రేరణతో సాక్షాత్తు మహేశ్వరుని అంశతో భూదేవి నోములు పంటగా, మానవుల పుణ్యఫలంగా ఈ భూమి మీద అవతరించిన ఆయనని ఎవరు కాదనగలరు. ఆయన అనేక మంది సుఫీయోగులు, బౌద్ధ గురువులు, జెన్ యోగులు, ఎంతో కాలంగా తపస్సు సమాధిలో నిమగ్నమయిన మునీశ్వరులు,
నాగాబాబాలు ఇలా ఎందరెందరినో ఆయన కలిసారు. అందరూ ఆయనకి చెప్పగలిగినవి చెప్పి నేర్చగలిగినవి నేర్పించి, దీవించి పంపించారు. మహిమాన్వితులయిన దేవతల దర్శనం :
పరమహంస THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM జన్మించిన క్షణం నుంచి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నిరంతరం దేవతలు, మహిమాన్వితుల రక్షణలో ఉండేవారు. ఆయన పసి బాలునిగా ఉన్నప్పుడు ఆయన చుట్టూ భైరవుల రక్షణవలయం ఉండేది. వారు ఎవరో ఆయనకి తెలియని సమయంలో వారిని ఆయన స్పష్టంగా చూడగలిగేవారు. వారంతా తన బంధువులే అనుకునేవారు. స్వామి నాలుగు సంవత్సరాల వయస్సులో ఆయన ఒక మహాయోగి రక్షణలోనికి వెళ్ళగానే భైరవులు మాయం అయిపోయారని అప్పుడు ఆ యోగి స్వామితో వాళ్ళు బంధువులు కాదు. భైరవులు అని స్వామికి చెప్పారని స్వామి తన శిష్యులతో ఒక సందర్శనంలో వివరించారు.
అలాగే స్వామికి ఐదవ సంవత్సరంలో ఒక యోగి (రఘుపతి యోగి) ఆయనకి అరుణా చలేశ్వరుడు సన్నిధిలో దీక్షనిచ్చి మంత్రం చెప్పగానే జగన్నాథ దర్శన మిచ్చింది. ఆదర్శనం ఎంతో స్పష్టంగా, లోతుగా ఆ చిన్నారి బాబు మనస్సులో హత్తుకు పోయింది. వెంటనే ఇంటికి వెళ్ళి జగన్మాత రూపాన్ని రాతి మీద చెక్కారు.
అదే ప్రాయంలో ఆయన ఒకసారి అరుణాచలేసుని సన్నిధిలో ఉండగా శ్రీచక్రం స్పష్టంగా కనిపించింది. అది ఏమిటో తెలియని ఆచిన్నారి బాలుడు దానిని రాగిరేకు మీద గీసాడు. శ్రీ, చక్రం విశిష్టత బాగా తెలిసిన యోగిని ఒకామె దానిని చూసి ఆ బాలుడు సిద్ధపురుషుడు, కారణజన్ముడని తలచి అతని ఆధ్యాత్మిక పురోగతికి చాలా తోడ్పడినది.
స్వామి ఒకసారి గాసిఫిల్ ఆఫ్ శ్రీరామకృష్ణ అనే గ్రంథాన్ని ఏకబిగిన పది గంటలపాటు నిర్విరామంగా చదివి పూర్తి చేసారు. అప్పుడు స్వామి రామకృష్ణ పరమహంస చిత్రపటానికి ఫోటో పూజలు చేసేవారు. ఆ రోజు రామకృష్ణ పరమహంస, శారదాదేవి ప్రత్యక్షమయ్యి, ఆయన తలపై చేయి ఉంచి స్వామిని దీవించారు.
స్వామి యమునోత్రిలో ఉండగా యమునాదేవి దర్శనమిచ్చినది.
అదేవిధంగా పరమేశ్వరుడయిన శివుడు ఆయనకి అనేక సార్లు దర్శనాన్ని ఇచ్చారు. ఒకసారి స్వామికి ఆశ్రమంలో ఆయన దర్శనమయినప్పుడు మహేశ్వరుని అడుగులు ఉన్న స్థలంలో మరెవరూ నడవకుండా గట్టు కట్టించారు. దక్షిణామూర్తి రూపంలో పరమేశ్వరుడు స్వామి నివాసముండే ఆశ్రమంలో నిరంతరం సంచరించే విషయం చాలా మంది భక్తులు కూడా గమనించారు.
బదరీనాద్ నుంచి వ్యాస గుహకి వెళ్ళే దారిలో గణేశుని ఆలయం ఉన్నది. వ్యాసమహర్షి భారతం చెబుతుంటే గణేశుడు ఇక్కడే మహాభారతం వ్రాశాడట.THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఈ ప్రాంతంలో ఉన్న రోజులలో ఆయనకి గణేశుడు దర్శనమిచ్చి ఆశీర్వదించాడు. తీవ్రమయిన జ్ఞానోదయపు తపన :
హిమాలయాలలో, ఎన్నో పుణ్యక్షేతాలలో, గొప్ప గొప్ప సంస్ధలలో మఠాలలో ఆశ్రమాలలో ఆయన నేర్వదగిన వేదాలు, ఉపనిషత్తులు, యోగశాన్నము తంత్రాలు సమస్లం నేర్సుకున్నారు. ఎన్నో గ్రంథాలు చదివారు. స్వామి బహుసూక్ష్మగ్రహీ, ఏక సందాగ్రాహి. ఎంత పెద్ద గ్రంధాన్నెనే ఇట్టే చదవగలరు. అందులో ఏ పేజీలోని విషయానైనా ఎటువంటి తేదాలేకుందా చెప్పగలరు. ఆయన విషయాన్ని మెరుపు వేగంతో గ్రహించగలరు, అంతే అద్భుతంగా గుర్తుంచుకోగలరు. ఆయన ఆ మహాశక్తిని కలిగి ఉన్నందునే అతి తక్కువ కాలంలో శాస్త విజ్ఞానము మానసిక శాస్త్రము, వైద్యశా స్తము, భౌతిక, రసాయన శాస్త్రాలు, ఇలా ఎన్నో పుసకాలని ఆయన చదివారు. క్రిస్టియన్, ఇస్తాం, బౌద్ధ సుఫీ, జూరా।ష్టియిన్ మొదలయిన అన్ని మత గ్రంథాలని చదివారు. పూర్తిగా చదివి అందులోని విషయాలని గ్రహించారు.
ఇలా అన్ని ఆశ్రమాలు తిరిగారు కానీ ఆయన తానుకోరుకుంటున్న జ్ఞానోదయాన్ని పొందలేకపోయాను అనే తపన ఆయనని దహించివేసేది. స్వామి కొంతకాలం ఓంకారేశ్వర్లోని నర్శదానది ఒడ్లన ఒక చిట్టఅడవి ప్రాంతంలో తపస్సు చేసుకునేవారు. కొంతకాలం గడిచాక ఆయన చాలా మానసిక వ్యధకిలోనయ్యారు. తాను నిరంతరం పూజించే రామకృష్ణల పటాని వదిలివేసి, నర్మదలో తాను కలిసిపోవాలి అని నిర్ణయించి అంతులేని వేదనతో
నర్శదానదిలోనికి దిగి నడవసాగారు.
గంగా యమునాదేవీల ప్రియపున్నుతుడు, కావేరీ మాత అనంగు తనయుడు భరతదేశంలో పతినీదీమతల్లి దీవెనలు పొందిన భాగ్యవంతుదు, ఆయనని నర్శదాదేవి మాత్రం బాధపెడుతుందా. ఆయనని తన ఒడిలో కొంత సేద తీరనిచ్చి, జాగ్రత్తగా ఆవలి ఒడ్లుకు చేర్చింది.
ఒడుకు చేరిన THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMలో ఆకస్మాత్గా ఒక మార్పు వచ్చింది. జ్ఞానోదయం అన్ని ఆలోచనని ఆయన పూర్తిగా తన నుంచి తీసివేసారు. అక్కడే ఒక పెద్ద రాతిమీద ఏటవాలుగా పడుకొని అనంతమయిన, అద్భుతమయిన అందాల ప్రకృతిని చూసి ఆనందించుతూ ఆ ఆనందంలో పూర్తిగా మునిగిపోయారు. ఆ విధంగా స్వామికి తెలియకుందా ఏదురోజులు గడచిపోయాయి.
జ్ఞానోదయమయ్యి నిత్యానందస్థితిని చేరిన స్వామి The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivam :
స్వామి తనకు జ్ఞానోదయమయిన శుభ తరుణాన్ని ఆయన శిష్యులకి చక్కగా వివరించారు. స్వామి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM యువకుడయిన మహాయోగి. ఈ సహాస్రాబ్లికి, ఇప్సటి ప్రజల సాంఘిక, సంస్కృతిక, సంస్కార మానసిక స్థితి గతులకు, ఆధునికుల జీవన సరళికి పూర్తిగా సరిపోయిన మహాయోగి. ప్రతి విషయాన్ని అది, తన జన్మరహస్యమే కానీ, లేదా జ్ఞానోదయ విషయమే కానీ లేదా యోగ, ధ్యాన, వేదాంత రహస్యాలు కాని, సామాన్య మానువులకి అర్ధమయ్యేరీతిలో, ఆ భాషలో చక్శగా వివరించేవారు. ఒక విధంగా చెప్పాలి అంటే మార్శిక యోగాన్ని, వివిధ తత్వ రహస్యాలని మనకి అధునిక కాలంలో అందించిన యోగులలో ఈయనని ప్రధమునిగా చెప్పుకోవచ్చు.
స్వామి తన జ్ఞానోదయాన్ని ఈ విధంగా వివరించారు. " ఆ విధంగా ఏడు రోజులపాటు జ్ఞానోదయం అనే కోరికని ఆలోచనలని పూర్తిగా వదిలి ప్రకృతి సోయగాలలో మైమరచి ఉండిపోయాను. క్రమంగా నా ఆలోచనలు ఒక్కొక్కటిగా నన్ను వదిలి వెళ్ళిపోయాయి. ఆలోచనలు రావటం చాలా తగ్గిపోయి చివరగా వున్న ఒక్కటీ పోయింది. నేను పూర్తిగా ఆలోచనలు లేని స్థితికి చేరాను. అప్పుడు ఒక దివ్యకాంతి పుంజం నాలోనికి అకస్మాకత్గా ప్రవేశించి, నాలో ఏదో విచ్చిన్నమవటం తెలిసినది. నేను అద్భుతమయిన ఆనంద పారవస్యంలో
మునిగిపోయాను. అప్పుడు నా నుంచి వచ్చిన ఒకే ఒక మాట 'నిత్యానందం' అతి చిన్న వయస్సులో కేవలం ఇరవె రెండు సంవత్సరాల ప్రాయంలో ఒక యోగి అంతిమ సత్యాన్ని కనుగొని రాజరుషి, మహాతపస్వి అద్భుతయోగి జ్ఞానోదయం పొందిన మహాజ్ఞానిగా రూపాంతరం చెందాడు. ఇది కేవలం సిద్ధపురుషులకు, కారణ జన్మలకు, దైవాంశ సంభూతులకు, జన్మతః జ్ఞానోదయం అయిన జ్ఞానులకు మాత్రమే సాధ్యపడే విషయం.
జ్ఞానోదయమయిన తరువాత స్వామి The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivam :
జ్ఞానోదయమయిన మహాజ్ఞానులు, యోగుల గురించి వారి తరువాత కార్యక్రమాల గురించి పరమహంస THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఒక చక్కని వివరణని ఇస్తారు. ఆయన మాటలలో ఆ వివరణ ఇలా ఉంటుంది. "జ్ఞానోదయమయిన యోగీశ్వరులు రెండు విధాలుగా ఉంటారు. ఒక రకమెన వారు అదే పరమానంద స్థితిలో కళ్ళుమూసుకొని ఉండి కేవలం భగవంతునితో సర్వాంతర్యామి లేదా విశ్వశక్తి నేరుగా సంబంధాన్ని నెలకొల్పుకుని ఉంటారు. వారు ఆ పరమానంద స్గితి నుంచి బయటకి రావటానికి ఇష్టపదరు. ఎందుకంటే బాహ్యేంట్రియాల స్పర్నేంద్రియాల ద్వారా పొందే అనందంకంటే వారు పొందే ఆనందం చాలా ఉన్నతమయినది, ఘనమయినది, అద్భుతమయిన, శాశ్వతమయినది. ఇటువంటివారు సామాన్యపజలకి, లౌకిక ప్రపంచానికి దూరంగా అదవులలో, కొందలలో, గుహాలలో ఉండిపోతారు. వారికి అంతచక్కటి శాశ్వతమయిన నిత్యానంద స్నితిని వదలి బయటకి రావటం ఇష్టం ఉండదు.
రెండవ రకం వారు కళ్ళు తెరిచి ఈ ప్రపంచాన్ని చూస్తారు. ఈ అని ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్ణయించుకుని, ఆ ప్రత్యేక లక్ష్యసాధన కోసం ప్రజల మధ్యకి, ఈ లౌకిక ప్రపంచం లోనికి వస్తారు. జ్ఞానోదయం పొందిన యోగులు గొప్ప ఆనందమయమయిన అత్యున్నత స్థితిలో ఉంటారు. వారిని ప్రపంచపు విషయాలు ఏవీ అంటవు. ఈ లౌకిక ప్రపంచంలోని సంతోషం, దుఃఖం, అనే భావావేశాలకి, స్త్రీ, పురుషుడు అనే బేధాలకి ఎంతో అతీతంగా ఉంటూ అత్యున్నత చేతన స్థితిలో ఉంటారు.
ఈ సందర్శంగా స్వామి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM చెప్పే ఒక చిన్న విషయం, ఈ
సత్యాన్ని రూఢి చేస్తుంది. ఆయన అంటారు " నేను 8×8 మాత్రమే ఉన్న చిన్న గదిలో జీవించినప్పుడు ఎంత ఆనందంగా ఉన్నానో, ఈ వైభవోపేతమైన సింహాననం మీద కూర్చోని ఉన్నపుడూ అదే ఆనందంలో ఉన్నాను" అని అందుకే వీరు పరమహంసలు, ఈ లౌకిక ప్రపంచానికి అందనంత ఉన్నత స్గితిలో ఉండే మహా పురుషులు
భగవద్గీతలో జగద్గురువు భగవాన్ శ్రీకృష్ణుడు అర్హునుని ఒక ప్రపశ్నకు ఇచ్చిన జవాబు కూడా ఇటువంటి స్గితిలో ఉండే యోగులు గురించి తెలియచేస్తుంది.
అర్హున ఉవాచ :
ఏవం సతతయుకా భకాస్వాం పర్యుపాసతే యే చాప్యక్షర మవ్యక్తం తేషాంకే యోగ విత్తమాః (12.1)
అర్లునుదు ఈ విధంగా అడుగుతున్నాడు! భగవాన్, వివరెయితే ఎల్లప్పుడూ నీయందే మనస్సుని స్పిరపరచి నిన్ను ఉపాసించు చున్నారో అటువంటి వారా లేక ఎవరయితే ఇంద్రియ గోచరంకాని రూపంలేని, నాశనం లేని పరుబహ్మ రూపంలో నిన్ను ధ్యానించుతారో వీరు, ఈ ఇరువురిలో ఎవరు ఉత్తమ భక్యులు. భగవానువాచ .
మయ్యావేశ్య మనోయే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతా సేమే యుక్తమతా మతాః
భగవానుడు ఈవిధంగా చెప్పాడు :
ఎవరయితే నాయందు మనస్సుని స్గిరంగా నిలిపి నిరంతరం తదేక నిష్ఠతో నస్సు ఆరాధించుతారో, వారు నాలో ఐక్యమవుతారు వారు ఉత్తమ యోగులని నా అభిప్రాయం.
ఈ శ్లోకాలకి స్వామి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM తన వాఖ్యని ప్రేమేజీవితం (భగవద్దీత 2 అధ్యాయం) అనే పుస్తకంలో ఈ విధంగా చెబుతారు. అర్జునుదు శ్రీకృష్ణుణ్ణి, జ్ఞానోదయమయన యోగి ఆ నిత్యానంద స్గితిలో, ఆ సచేతన స్గితిలో ఉండి నిన్ను పూజించే భక్తుడు గొప్పవాదా లేక జ్ఞానోదయమయ్య సచేతన స్పితిని పొందిన జ్ఞానాన్ని ప్రేమని ప్రపంచానికి పంచిన భక్తుడు గొప్పవాదా? అని అడుగుతాడు. దీనికి జవాబుగా భగవంతుడు ఇద్దరూ ఉత్తములయిన నా భక్తులే
అని జవాబు ఇస్తాడు.
ఈ రెండు స్థితులలో దేనిని ఎంచుకోవాలి. నిత్యానంద స్థితిలో ఉండి కళ్ళు మూసుకొని ఈ ప్రపంచానికి చాలా దూరంగా ఆ భగవంతునిలో ఐక్యమయపోయి ఆ ఆనంద పారవశ్యంలో ఉండటమా లేక జ్ఞానోదయంతో పొందిన జ్ఞానం అప్పుడు వారిలో పొంగి ప్రవహించే ప్రేమని ప్రపంచానికి పంచిపెడుతూ ఈ లోకంలో ప్రజలకి మంచి చేయాలా?
ఈ ఎంపిక విషయం గురించి స్వామి ఒక మాట చెబుతారు. ఏ విధంగా ఉండాలి అనే ఎంపిక మన చేతులలో ఉండదు. దానిని మనం నిర్ణయించము. ఈ నిర్ణయం చేసేది కేవలం సర్వాంతర్యామి, పరాశక్తి మాత్రమే నిర్దయించుతారు. భగవంతుడు అటువంటి కొందరు యోగులని ప్రపంచంలోనికి పంపించి వారి ద్వారా విషయాలను చక్కదిద్దుతాదు. ఆ విశ్వశక్రి, పరాశక్తి అయిన భగవంతునిదే తుది నిర్ణయం. ఈ విధంగా ఆ మహానీయులద్వారా భగవంతుడు తాను చేయదలచిన పనులు నెరవేరుసాదు. తాను తన బిడలకి ఇచ్చిన ప్రమాణాన్ని నిలబెట్టుకుంటాడు.
పరమహంస THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM జ్ఞానోదయం కలిగాక దాదాపు తొమ్మిది నెలలు పూర్తి మౌనంలో ఉండిపోయారు. ఆ తరువాత దక్షిణ భరతదేశంలోని పవిత్ర కావేరీ నది ఒడ్డన ఒక చిన్న పాకలో నివాసం ఉన్నారు. ఆ చుట్టు ప్రపక్కల ప్రజలు స్వామిని దర్శించుకుని ఆయన దీవెనలు పొందేవారు. మరీ ముఖ్యంగా ఆయన అమృతహస్తం తాకగానే ఎటువంటి వ్యాధి అయిన మాయం అయిపోతుంది అని గ్రహించారు. అంతే, కొద్ది రోజులలోనే ఒక బాలయోగీశ్వరుడు కావేరి నది ఒద్గన ఉన్నాదు, ఆయన చేతి స్సర్శతో ఎటువంటి వ్వాధి అయినా మటుమాయం అనే మాట అన్ని వెపులా మెరుపు వేగంతో వ్యాపించిపోయింది. దాంతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది
ఆ భక్తులే స్వామికి కావేరీ ఒడ్లన కొంచెం పెద్ద ఆశ్రమలాంటిదానిని తాటాకులతో, తడికలతో కట్తారు.
స్వామీజీ యొక్క ప్రత్యేక లక్ష్యాలు :
పరమహంస THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM తన 22వ ఏట, జనవరి ఒకటి 2000
సంవత్సరం జ్ఞానోదయం పొంది, అంతిమగమ్యమయిన, అత్యున్నత నిత్యానంద స్తితిని పొందారు. జ్వానోదయం గురించి వివరిస్తూ స్వామి తన శిష్యులకి, భక్తులకి ఈ విధంగా చెబుతుంటారు. జ్ఞానోదయం పొందిన యోగిలో కరుణ, ప్రేమ, కృతజ్ఝతా భావాలు పొంగి ప్రవహిస్తుంటాయి. వారిలో ఆనందం హద్మలు లేకుండా, కారణం లేకుండా నిరంతరం జీవనదిలా పొంగుతుంటుంది. జ్ఞానోదయమయిన యోగి వాటిని ప్రపంచానికి పంచటం తప్పా వేరే దారి లేదు. వారు నిరంతరం ఆ పరాశక్తితో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటారు. విశ్వశక్తి నిరంతరం వారి ద్వారా ప్రవహిసూ ఉంటుంది. అందుకే వారిలో అంతులేని శక్తి ఉంటుంది. వారు ఎల్లప్పుడు వర్తమానంలోనే, పూర్తిగా ఆలోచనలు లేని స్థితిలో ఉంటారు. కాని వారికి భూత భవిష్యత్లు మొత్తం అందుబాటులో ఉంటాయి. ఈ విధంగా జ్ఞానోదయమయిన యోగుల గురించి స్వామి ఎన్నో విషయాలని ఆయా సందర్భాలలో తన భక్తులకి వివరిస్తూ ఉంటారు.
జ్షానోదయమయ్య, ఆయన మౌనం వీడి ప్రపంచంలోనికి అడుగుపెట్టే సమయానికి ఆయన చుట్టూ అనేక సమస్యలు కనిపించాయి. వాటిలో ఆయనకి స్పష్టంగా కనిపించినవి,.
ఆనందం కోసం మానవులు ఎన్నో మార్గాలలలో ఎక్కడెక్కడో వెతుకుతూ వేసారిపోతున్నారు. వారు జీవితాంతం అనందాన్సేషనణలో గడుపుతూ చివరికి మానసికంగా కుంగిపోయి ఉన్నారు.
భగవంతుని కోసం వారు తప్సు దారులలో వెతికి విసిగిపోతున్నారు. అందరూ కూడా వారి నిజమయిన ఆత్మని, వారి నిజమయిన ఉనికిని గురించలేనంతగా దానిని తమ అహంకారంతో కప్పేసారు.
అత్యధికమయిన వ్యతిరేకపు ఆలోచనలతో ప్రపంచాన్ని అశాంతి నిలయంగా మార్చివేసారు.
అంతులేని భౌతిక, శారీర, మానసిక భావావేశాత్మక వ్యాధులతో సతమతమవుతున్నారు.
తమలో నిక్షిప్తిమయిన అద్భుతశక్తిని, శక్తి కేంద్రాలని తెలుసుకోలేక నీరసపడి ఈ ప్రపంచాన్ని నీరస స్పితికి తీసుకువెళ్ళి శక్తిహీనగ చేస్తున్నారు.
నిజమయిన అధ్యాత్మికత అంటే వారికి తెలియదు. దానితో యుద్దాలు, పోరాటాలు అహింస బాగా పెరిగిపోయాయి. ఇలా ఎన్నో రుగ్మతలలో, న మన్యలతో, అంతులేని కోరికలతో దుఃఖాలతో మానవులు సతమతమయిపోతున్నారు. నిజమయిన ప్రేమకోసం, శాంతికోసం అలమటించి పోతున్నారు. మానసికంగా కుంగదీసే పోటీలు, అత్యధికమయిన కోరికలు, అతిస్వార్ధం మానవులలో మానవత్వం లేకుందా చేసింది.
ఈ సమస్యలకి చక్కని, సులభమయిన, సామాన్య మానవునికి సరిపడే అతి బలమయిన పరిష్కార పద్ధతులతో పరమహంస THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM తన విప్లవాత్మకమయిన, అత్యంత చైతన్యవంతమైన ప్రేమపూర్వక పోరాటాన్ని ప్రారంభించారు.
పరమహంస లోకానికి అందించిన అపురూపమయిన బహుమతులు :
పరమహంస THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM లోకకళ్యానానికి అవతరించిన భగవత్ స్వరూపం. కేవలం సమస్యల సుడిగుండాలలో చిక్కుకుపోయిన సామాన్య మానవులకి ఒద్దుకి చేర్సాలి అనే తపనతో ఆయన చేతనిండా అద్యుతమయిన, అపురూపమయిన బహుమతులతో మన మధ్యకి వచ్చారు. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాము.
నిత్యానందంలో ఉండండి (Be Blissfull) :
పరమహంస THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMస్వామి ప్రపంచలోని మానవులందరికీ ఇచ్చే చాలా ముఖ్యమయున సందేశం "నిరంతరం పరమానందలో ఉండండి." గురుదేవులు అందరి ఆనందం కోసం, అందరినీ ఈ సమస్యలనే గందరగోళం నుంచి, బాధలు కోరికలు అనే అల్లకల్నోలం నుంచి బయటకి తేవటానికి రూపొందించిన కార్యక్రమాలన్నీ ఈ సందేశం మీదే ఆధారపడి ఉన్నాయి.
పరమానందం గురించి స్వామీజీ ఈవిధంగా చెబుతారు. ఆనంద అంటే దానిని ప్రత్యేకంగా పుట్టించలేము. దానిని నాశనం చేయలేము. దానిని పెంచలేము తగ్గించలేము. అది ఒక నిరంతర ప్రపాహం. అది అదే. పరమానందలో ఉండటం, ఆనందంగా జీవించటం మీ జన్మ హక్కు ఆనందం అనేది బయట ఎక్కదో లేదు. అది మీలోనే ఉన్నది. ఆ విషయాన్ని తెలుసుకోండి.
నిరంతరం మీరు ఆనందంలో ఉండటమే నిజమయిన ఆధ్యాత్మికత. మీలో నిక్రిపమై ఉన్న ఆనందం అంతిమమైన ఉత్తమస్థితి. దానిని ఎవరూ మీకు దానంగా గాని, బహుమతిగా ఇవ్వనవసరం లేదు. అది మీ లోనే ఉన్నది. మీరే ఆనందం.
ఆనందం, సంతోషం రెండు వేరు వేరు పదాలు. సంతోషం అనే మాటకి వ్యతిరేక అర్తాలు ఉన్నాయి. సంతోషం ఉన్న దగ్గరే దుఃఖం ఉంటుంది. సంతోషం అనేది అతి చంచలమయనది. కాసేపు ఉంటుంది. మరికొద్ది సేపట్టో మాయమయపోతుంది. ఉదా: ఎవరయినా మిమ్మలను మెచ్చుకుంటే సంతోషంగా ఉంటుంది. మరుక్షణం ఎవరైనా విమర్శించితే ఆ సంతోషం కాస్తా దుఃఖంగా మారిపోతుంది. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM చెప్పే ఆనందం ఈ సంతోషం కాదు.
నిత్యానందం, పరమానందం లేదా బ్రహ్మసందం అంటే శాశ్వతమయి ఆనందస్థితి. ఆనందం అంటే బాధకి సంతోషానికి అతీతమయిన ఒక నిశ్చలసితి. ఆ స్థితిలో బాధకాని సంతోషం కాని మిమ్మలని ఏవిధంగా కూడా ప్రభావితం చేయలేవు. ఇది శాశ్వతమయిన, కారణంలేని నిశ్చలస్దితి. దీనికి వ్యతిరేక అర్దాలు లేవు. అది మీ లోపల నుంచి అలా పొంగి ప్రపహిస్తూ ఉంటుంది. ఆనందం యొక్క ముఖ్యమయిన లక్షణం – అది కారణం లేకుండా కలిగే ఆనందం. ఈ ఆనందానికి బయట ప్రపంచంతో కాని, అందులోని విషయాలతో కాని ఎటువంటి సంబంధం ఉండదు. స్వామీజీ ఏమని చెబుతారంటే మీ ఆధ్యాత్మికి లేదా లౌకిక జీవన మార్గం, మీ లక్ష్యం రెండూ కూడా ఆనందమయమే. (Bliss is the path and goal) మీలోని నిత్యానంద స్దితిని తెలుసుకొనగలిగితే మీ మార్దం మీ లక్ష్యం కూడా ఆనందమే అవుతుంది.
ఎప్పుడయితే మీ అంతరంగం, మీ ఉనికి, మీ ఆత్మ ఎటువంటి కారణం లేని ఆనందంతో నిండి ఉంటుందో అప్పుడు మీ నుంచి ప్రపహించే ఆనందం అన్ని వైపులా ప్రవహించి మీ పరిసరాలని ఆనందమయం చేస్తుంది. ఈ కారణంగానే జ్ఞానోదయమయిన యోగులు ఎక్కడ ఉంటే ఆ పరిసరాలన్నీ ఆనందంతో నిండి ఉంటాయి. ఆ చుట్టు పక్కలవారు కూడా ఆనందంలో
మునిగిపోతారు. కానీ మన సంఘం మనని అలా కారణం లేకుండా ఆనందంలో ఉండనీయుదు. ఆనందానికి కారణాలు వెతకమంటుంది. మనలో అపరాధభావాన్ని నింపుతుంది. అలా చేయగలిగినప్పుడే సమాజం మనని తన గుప్పిటలో తన నియంత్రణలో ఉంచుకోగలుగుతుంది.
మనలోపల ఉన్న నిజమయిన ఆనందస్థితిని తెలుసుకోవటంలో మనకి ఉండే పెద్ద అవరోధం సమాజం విధించే నిబంధనలు, అది మనకు నేర్పిన అబద్ధపు సంతోషాలు.
మనం మనలోని ఆనందాన్ని తెలుసుకోగల పద్ధతులను స్వామీజీ చాలా సులభరీతిలో చాలా సామాన్య పద్దతిలో మనకోసం సృష్టించారు. అందులో చాలా కీలకమయినవి రెండు : మొదటిది చేసే ప్రతి పనీ పూర్తిగా తెలుసుకునే తత్వంతో చేయగలగటం. రెండవది ధ్యానం. ఈ రెండింటినీ మనకి అందించాలనే గొప్ప లక్ష్యంతో ఆయన అనేక కార్యక్రమాలు రూపొందించారు. ఆయనని ఆయన లక్ష్యాన్ని అర్ధం చేసుకుంటే మనందరం నిత్యానందస్థితికి చేరి, నిత్యానందం అయిపోతాము.
స్వామీజీ చెబుతుంటారు " మనకి కారణమేమీ లేకుండా ఆనందంగా ఉందగలము అని, ఆ శక్తి మనకి ఉన్నదని మనకి తెలియదు. మనందరం ఎంతో కుతూహలంగా, ప్రయత్నపూర్యకంగా వెదికే విషయం ఆనందం. మనం డబ్బుద్వారా, అధికారం ద్వారా, మాన సంబంధాల ద్వారా, మన నిత్యజీవిత విషయాల ద్వారా నిరంతరం ప్రయత్నించేది కేవలం ఆ ఆనందం కోసమే. మన జీవతానికి ఉన్న ప్రపథమ ఆధారం, జీవితేచ్చ, జీవించాలనే కోరికని నింపే శక్తి ఆ ఆనందంకి ఉన్నది. మనం జన్మంచింది మొదలు ఆ ఆనందం కోసం ప్రపంచమంతా వెతుకుతున్నాము. కానీ అదే మన లక్ష్యం అని మనికి తెలియదు. ఆ ఆనందం కోసం మనలో తప్ప ప్రపంచమంతా వెతుకుతున్నాము. కానీ ఆ ఆనందం మనలోనే ఉన్నది. దానిని పట్టుకోండి, నిత్యానందంలో ఉందండి" ఆ ఆనందాన్ని చేరే అత్యంత సులభమార్గాలే స్వామీజీ ఇచ్చే కార్యక్రమాలు.
ధ్యానం : అన్ని సమస్యల పరిష్కారానికి ఉపయోగపడే మాస్టర్కి : జ్ఞానోదయమయిన తరువాత పరమహంస THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM తన చేత ఒక గొప్ప
ఆయుధాన్ని ధరించి మన మధ్యకి వచ్చారు. అది రామ బాణంలా తిరుగులేనిది, శివుని త్రిశూలంలా దేనినైనా ఛేదించగలది. విష్మమూర్తి సుదర్శన చక్రంలా దేనినైనా తరిమిగొట్టగలది. అది సులభ సాధ్యమయినది, అత్యంత ప్రభావం గలది, మహాశక్తి గల అత్యద్భుతమయినది. మరీ ముఖ్యంగా ఆధునికి మానవుని జీవన సరళకి చక్కగా సరిపోయేది. అదే ధ్యానం. నిత్యానందంలో ఉండండి అనేది ఆయన ముఖ్య సందేశమయితే, ధ్యానం ఆ స్థితిని చేర్చగలిగే ఒక రాజమార్ధం అని ఆయన చెబుతారు. ధ్యానం అనే విషయంలో పరమహంస THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM తెలుసుకున్నంత పరిశోధన చేసినంత బహశః ఇంతవరకూ ఎవరూ చేసి ఉందరూ. "ధ్యానం చేయండి" అన్నది ఆయన ఈ ప్రపంచానికి ఇచ్చిన పిలువు.
స్వామి మాటలలో ధ్యానం అంటే ఏమిటి? ధ్యానం అంటే దేని మీద అయినా ఏకాగ్రత నిలపటం కాదు. మనస్సుని దేనిమీద స్నిరపరచటం కాదు. స్వామీజీ నిర్వచనలో, ధ్యానం అంటే, మిమ్మలని విశ్వశక్తితో కలపగలిగే
ఒక పద్ధతి. ధ్యానం మీలో నిక్రిప్తం చేయబడిన ఐశ్వర్యాలని, సంపదలని తెలుసుకోగలగేట్లు చేసే ఒక పద్ధతి.
ధ్యానం అంటే ఆ క్షణంలో నిత్యానందస్థితిలో ఉండగలగటమే. మీరు ఎప్పుడయితే వర్గమానంలో ఉంటారో, మీరు ధ్యానంలో ఉన్నట్టే. మీరు ఇంతకంటే చేసేది ఏమీ లేదు.
స్వామీజీ ఇలా చెబుతారు. మీరు ధ్యానం నేర్చుకోనవసరం లేదు. మీరు జన్మతః ధ్యానులు. దానిని తెలుసుకుని ఆస్దితిని అనుభవించగలిగితే మీరు పరమానందాన్ని పొందగలరు.
ధ్యానం మీలో మీ జీవనసరళిలో మీ అంతరంగ జీవితంలో సమూలమయిన మార్పుని తెస్తుంది. అది మిమ్ములని భౌతికంగా, మానసికంగా, భావాత్మకంగా, ఆధ్యాత్మికంగా మార్చగలుగుతుంది. ధ్యాసం మీలోని శారీరక మానసిక వ్యాధులను పూర్తిగా బాగుచేస్తుంది.
ధ్యానం మీలోని ఏకాగ్రతని, గ్రగహింపు జ్ఞానాన్ని, విషయాలని గుర్తుంచుకునే శక్తిని ఆశ్చర్యకరమయిన విధంగా అభివృద్ధి చేస్తుంది. ధ్యానం చేస్తే మీ ఆలోచనలలో స్పష్టత వస్తుంది. మీరు చాలా సృజనాత్మకంగా ఉండి
మీ పనులలో మంచి నాణ్యతని సాధించగలుగుతారు. ఏ పని అయినా సామర్థంతో చేయగలుగుతారు.
అన్నింటికంటే ముఖ్యమయినది, ధ్యానం మిమ్ములని మీ అంతరంగపు లోతుల్లోకి తీసుకువెళ్ళే ఒక అద్భుతమైన ప్రక్రియ. అలా చేయటానికి ముందుగా మీరు మీ శరీరాన్ని ప్రేమించటం నేర్చుకోవాలి. మీ శరీరం మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీకు ఒక వాహనం లాంటిది. మీ జీవన సరళిని, మీ జీవన గమనాన్ని పూర్తి నాణ్యతతో నింపాలి. అప్పుడే మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యకరమయిన శరీరాన్ని కలిగి ఉండటం ఉత్తమ ఆధ్యాత్మిక లక్షణం.
ధ్యానానికి కావలసిన మరొక ముఖ్యమయిన విషయం మీ ఆలోచనల వేగాన్ని తగ్గించేవిధంగా వాటి మీద పనిచేయాలి. ఆలోచనలని అరికట్టటం, లేదా వాటిని నియంత్రించటం అనేది పూర్తిగా సాధ్యపడని విషయం. కాబట్టి తెలుసుకునే తత్వంతో ఆలోచనలని గమనించటం ద్వారా వాటిని నియంత్రించవచ్చు. ఆలోచనలు అంటే ఏమిటి? ఆలోచనలు అంటే మనం మన అంతరంగంలో మనతో నిరంతరం మాట్లాడుకునే మాటలు. అవి అర్ధం లేనివి, ఒకదానికి ఒకటి సంబంధం లేనివి. వాటినే మనం మైండ్ లేదా మనస్సు అని కూడా అంటాము. ఇవన్నీ మన అచేతన స్థితిలో మనకి తెలియకుండా మనలో స్థిరపడిపోయినవి. అవి కేవలం మన భూతకాలం భవిష్యత్ కాలం గురించి పడే తాపత్రయం లేదా అపరాధ భావం మాత్రమే. ఎప్పుడయితే అనవసరమయిన భూత, భవిష్యత్ కాలాలని పూర్తిగా వదిలివేయగలుగుతామో, మనం నిజమయిన ఆ స్థితిలో స్థిరపడటమే ధ్యానం. అదే జ్ఞానోదయం పొందే స్థితి.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM మన వేదాంతం, తంత్రాలు నుంచి, సూఫీ తత్త్వం నుంచి, బౌద్ధులు, జెన్ల ధ్యాన పద్ధతుల నుంచి, ప్రాచీన క్రైస్తవం నుంచి ఎన్నో ధ్యాన పద్ధతులను తీసుకొని వాటిని తన అనుభవంతో మనకి సరిపడే కొన్ని ధ్యాన పద్ధతులని రూపొందించారు. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఈ ధ్యాన పద్ధతులని నేర్పించటానికి కొన్ని కార్యక్రమాలని తయారుచేసారు. వాటిలో చాలా ముఖ్యమయిన కార్యక్రమం చక్ర ధ్యానం. ఆ కార్యక్రకమంలో మనలో ఉండే ఏడు ప్రముఖమయిన శక్తికేంద్రాలు (చక్రాలని) ఏ ఏ ధ్యాన పద్ధతి ద్వారా శుభ్రపరచి తిరిగి శక్తివంతం చేయగలం అనేది వుంటుంది.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM తన అనుభవంతో చెప్పే మాట ఏమిటంటే, ఆధునిక మానవులకి ఉండే అన్ని రకాల భౌతిక, మానసిక, భావాత్మక, ఆధ్యాత్మిక సమస్యలకి గట్టిది, నమ్మకమయిన పరిష్కారం ధ్యానం ద్వారా దొరుకుతుంది. నియమానుసారం చేస్తే ఫలితం చాలా బాగుంటుంది. అంతే. ఈ ధ్యాన పద్ధతులు అన్ని వయస్సులవారు చేయవచ్చు. ఆ భరోసా స్వామి మనకి పూర్తిగా ఇస్తారు. నిబంధనలు లేని, కారణాలు లేని ప్రేమని పంచాలి :
ప్రేమ అనేది చాలా అందమయిన అద్భుతమయిన భావన. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM చెప్పే దివ్యప్రేమ, దైవ ప్రేమ చాలా గొప్పది కూడా.
ప్రేమ అంటే ఏమిటి? మనకు తెలిసిన మామూలు ప్రేమ కేవలం హార్మోన్లు పెట్టే చిత్రహింస మాత్రమే. కానీ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM మనకు చెప్పేది నేర్పించేది దైవప్రేమ. అది అత్యున్నతమయిన ఆధ్యాత్మిక లక్షణం. ఆ ఉన్నతమయిన, స్వచ్ఛమైన ప్రేమ మనం జ్ఞానోదయమయిన యోగుల దగ్గర మాత్రమే చూడగలం.
మామూలుగా మనకి తెలిసిన ప్రేమ నిబంధనలు, షరతులు, కారణాలు అనేవాటి ఆధారంగా ఉండే ఒక వ్యవహారం. "నేను ఇంత ప్రేమ ఇస్తాను. దాని బదులుగా నీవు ఇలా అంత ప్రేమ చూపాలి. లేకపోతే ప్రేమించను" ఇదీ మనకు తెలిసిన ప్రేమ. మనం సాధారణంగా చూపించే ప్రేమ, అది భార్యాభర్తల మధ్య కాని, తల్లిదండ్రులు పిల్లల మధ్య ప్రేమగాని, స్నేహితులు లేదా ప్రేమికులు ఎవరి మధ్య ప్రేమ అయినా ఇంచుమించు ఇదే విధంగా ఉంటుంది.
ఒకసారి ఒకామె THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMతో, తల్లికి పిల్లలపై ఉండే ప్రేమ దివ్య ప్రేమ కదా! మరి అది సాధారణ ప్రేమ ఎలా అవుతుంది ? అని అడిగితే స్వామి ఇలా సమాధానం ఇచ్చారు " అది కొంతవరకూ నిస్వార్ధ ప్రేమ కావచ్చు కాని ఆ ప్రేమ కూడా షరతులు నిబంధనలతో ఉంటుంది. అందులో అంతర్లీనంగా ఏదో కొంత ఆశించటమూ ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ, మీ పిల్లలు అన్నింటికీ మిమ్మలని ఎదిరిస్తూన్నారనుకోండి, అన్నీ వాళ్ళు సొంత నిర్ణయాలు చేసుకుంటున్నారనుకోండి, మీకు ఇష్టంలేని ప్రేమ వివాహం కులాంతర వివాహం చేసుకున్నారనుకోండి, అప్పుడు మీ ప్రేమ ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఏ సంబంధాలయినా చూడండి మీరు ఆశించినట్లు ఎదుటివారు ఉండని మరుక్షణంలో ఆ ప్రేమ మాయమయిపోతుంది. అది స్వచ్ఛమయిన ప్రేమ కాదు. ఇది ఏ క్షణంలోనయినా ద్వేషంగా మారవచ్చు. ఈ ప్రేమ పూర్తిగా సమయానికి, సందర్భానికి సంబంధించినది. ఇది మనుషులని వీడదీస్తుంది.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM మనకి నేర్పించే ప్రేమ దివ్య ప్రేమ, స్వచ్ఛమయిన ప్రేమ. దానికి నిబంధనలు షరతులు ఉండవు. అది మనుషులని కలిపే ప్రేమ. దానికి వీడదీయటం తెలియదు. ఆ ప్రేమకి హద్దులు ఉండవు. అది అయిపోయింది ఇంకా నా దగ్గర లేదు అనదు.
ఈ దివ్యప్రేమ అనేదానిని మనం తయారు చేయలేము. దానిని సంపాదించలేము. అది మనలో ఎంతో సహజంగా ఉద్భవించే ప్రవహించే ఒక ప్రక్రియ.
మరి అది ఎలా జరుగుతుంది? ఎప్పుడయితే మనం 'నేను' 'నాది' అనే వాటిని పూర్తిగా మన నుంచి తొలగించుతామో అప్పుడు మనలో గట్టిపడిపోయిన అహంకారం కరిగిపోతుంది. అంతవరకూ అహంకారపు పొరలకింద కప్పబడిపోయిన అసలయిన అంతరంగం, ఉనికి బయటకి వస్తాయి. ఆ క్షణంలో మన ఆలోచనల ప్రోగు అయిన మనస్సు అనేది కూడా క్రమంగా కరిగి మాయం అయిపోతుంది. అప్పుడు వర్తమానంలో ఉండగలగుతాము. ఆ స్థితిలో అత్యున్నత చేతన స్థితికి చేరి విశ్వశక్తి పరాశక్తితో ఐక్యమయిపోతాము. పరాశక్తి లేదా భగవంతునితో మన అంతరంగం నింపబడుతుంది. విశ్వశక్తి లేదా భగవంతుడు అంటేనే ప్రేమశక్తి. అలా నింపబడిన ప్రేమ అంతులేని శక్తి. అది మనలో నిండిపోయి పొంగి ప్రవహిస్తూ మన చుట్టు ప్రక్కలకి వ్యాపిస్తుంది. అప్పుడు ఇక మనం దానిని అందరికీ పంచటం తప్పా ఏమీ చేయలేము. మననుంచి పొంగి ప్రవహించే ఆ ప్రేమ ప్రవాహం మన ఎదుటివారిని ప్రేమతో ముంచెత్తుతుంది. ఆ ప్రేమ పంచే సమయంలో ఎదురుగా ఎవరు ఉన్నారు? వాళ్ళు ప్రేమకి అర్హులేనా? వాళ్ళకి ఎంత ప్రేమ మాత్రమే ఇవ్వాలి? అలా ప్రేమని వారికి ఇస్తే నాకు వచ్చే లాభం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు ఏవీ ఆ వ్యక్తుల దగ్గరకి రావు. ఆ ప్రేమని ఎవరయినా పొందవచ్చు.
ఇక్కడ మరొక ముఖ్య విషయం. జ్ఞానోదయం పొందటం అంటేనే ప్రేమ, కరుణ, కృతజ్ఞతలు వారి అంతరంగం నుంచి పొంగి నిరంతరం ప్రవహిస్తూ వారి సమక్షంలో ఎవరెతే ఉంటారో వారికి ప్రేమ అందిస్తాయి. అందుకే జ్ఞానోదయమయిన యోగులు సమక్షంలో అందరూ చాలా ఆనందంగా, తేలికగా ఉంటారు. వారి నుంచి ఎవరూ తప్పుకోలేరు. ఎందుకంటే వారిలో ఉండేది దైవ ప్రేమ.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM తన భక్తులకి సరదాగా ఒక విషయం చెబుతుంటారు. "ఎవరైనా ఎవరినైనా ప్రేమిస్తే వారు ప్రేమలో పడ్డారు అంటారు. అది నిజం. ఎందుకంటే ఇక వాళ్ళు లేవలేరు. అదే జ్ఞానోదయమయిన గురుదేవుల విషయంలో భక్తులు, శిష్యులు ప్రేమలో లేస్తారు. వాళ్ళు గురువుల ప్రేమతో ఉన్నతస్తాయికి చేరతారు. నేను ఎప్పుడూ మిమ్మలని ప్రేమలో పడనీయను. ప్రేమలో మిమ్మలని అత్యున్నతస్తాయికి చేరుస్తాను అని మీకు హామీ ఇస్తాను" అని అంటుంటారు. కాబట్టి మనం గురుదేవుల ప్రేమలోపడితే, ఆ ప్రేమలో గొప్ప స్థానానికి ఎదుగుతాము, కాని పడ్డచోట ఉండము.
ఎప్పుడయితే ప్రేమలో ఆశించటం ఉంటుందో దాని ఫలితం కచ్చితంగా వ్యధ మాత్రమే. మీరు ప్రేమలో ముందుగా తెలుసుకోవలసినవి కొన్ని ఉన్నాయి.
ప్రేమించండి, కాని దానికి బదులు ఏమీ ఆశించకండి.
ప్రేమించటానికి ఎదుటివారికి అర్హతలు పెట్టకండి.
కారణం లేకుండా ప్రేమించండి.
ఎప్పుడయితే మీరు ప్రతి వ్యక్తిలో ప్రతి ప్రాణిలో భగవంతుని చూడగలుగుతారో అప్పుడు మీరు ప్రతి వ్యక్తిని ప్రతి ప్రాణినీ కారణం లేకుండా ప్రేమించగలుగుతారు.
నిబంధనలు లేని స్వచ్ఛమయిన దివ్యప్రేమని అందరికీ అలా పంచండి. అది మీకు ఎన్నో వరాలని ఇస్తుంది.
భగవంతుని ప్రేమించమని మీ పిల్లలకి నేర్పించండి. ప్రతి వ్యక్తిని ప్రతి ప్రాణినీ ప్రేమించటం నేర్పించండి.
ఇటువంటి ప్రేమతో మీరు ప్రపంచాన్ని మార్సివేయగలరు.
ఇటువంటి ప్రేమ మీలో ఉంటే మీకు తెలియకుండానే అందరూ మిమ్మలని ప్రేమించుతారు.
ఇటువంటి ప్రేమకి భయం ఉండదు. అది ప్రశ్నించదు.
మీరే ప్రేమగా అయిపోవాలి, జీవితమే ప్రేమమయమయి పోవాలి. మీరు భగవంతుడు అని నిరూపించటానికి నేను ఇక్కడ ఉన్నాను :
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM విప్లవాత్మకమయిన ఆలోచనలతో, మహా చైతన్యవంతమయిన దృక్పథంతో ఆధ్యాత్మిక ప్రపంచంలోనికి అడుగుపెట్టిన ఒక ధృఢసంకల్పం కలిగిన ఆధునిక యువకుడు, ఆధ్యాత్మిక గురువు. ఆయన సందేశం, ఆయన చెప్పే విషయాలు, ఆయన చేసే వాదనలు అన్నీ సంచలనాలే. ఆధ్యాత్మిక ప్రపంచం ఉలికి పడేలా, సామాన్య ప్రజలు అదిరిపడేలా ఆయన ఒక విషయాన్ని చాలా మామూలుగా చెప్పారు. అది "నీవు దేవుడవి అని నిరూపించటానికి నేను ఇక్కడికి వచ్చాను".
సామాన్యప్రజలు కేవలం భక్తులు, పాపులు, హీనులు, బలహీనులు, అనర్హులు అనే సంబోధనలకి ఇంతకాలం అలవాటు పడ్డారు. ఒక్కసారే "నీవు భగవంతుడివి" అన్నమాట వారిని సంభ్రమాశ్చర్యాలకి గురిచేసింది.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM చాలా కార్యక్రమాల సందర్భంగా ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి తన స్పర్శతో చికిత్స చేసే సందర్భాలతో భక్తులు ఆయనతో, "స్వామీ! మీరు సాక్షాత్తు భగవంతుడే" అంటారు. అలాగే కొందరు మేధావులు " స్వామీ అందరూ అంటుంటారు మీరు దేవుడని నిజమా" అని అడుగుతారు. వెంటనే ఆయన భక్తులు చెంపలు వేసుకొని "అయ్యా! అలా అనవదు స్వామీజీ! అయినా ఇదెలా సాధ్యం?" అంటారు. అపుడు ఆయన "నేను ఇక్కడ ఉన్నది నేను భగవంతుడిని అని నిరూపించటానికి కాదు, మీరు భగవంతుడని నిరూపించటానికి" అని చాలా ఖచ్చితంగా స్పష్టంగా చెబుతారు.
స్వామీజీ నిర్వచనంలో భగవంతుడు లేదా దేవుడు అంటే సర్వవ్యాప్తి అయిన సర్వేశ్వరుదు అని, మనం చెప్పే విశ్వశక్తి దానినే పరాశక్తి అంటాము. ఆ పరాశక్తి ఈ విశ్వాన్ని నడిపిస్తుంది. విశ్వంలోని నక్షత్రాలు, గ్రహాలు సమస్తం ఆ విశ్వశక్తి ఆధారంగానే ఉన్నది. దానినే స్వామీజీ అత్యున్నత చేతనస్థితి, సర్వ చైతన్య స్థితి, సర్వసృష్టి, అత్యున్నత ఉనికి (Existence) భగవంతుడు అని అంటారు. రూపంలేని రూపం ఆశక్తిది. ఆ శక్తి లేని ప్రదేశం లేదు. ఆ శక్తికి తెలియని విషయం లేదు. సర్వశక్తి సంపన్నమయినది, సర్వజ్ఞానమయమయనది ఆ విశ్వ మేధస్సు, ఆ పరాశక్తి.
ఈ సృష్టిలో ఉండే ప్రతి ప్రాణిలోను, జీవంలేని వస్తువులో కూడా ఉండేది ఆ పరాశక్తే. ఎప్పుడయితే మనం మనలోని ఆ భగవంతుడిని చూడగలుగుతామో అప్పుడు మనం ఈ విశ్వమంతా మనం ఉన్న అనుభూతిని పొందతాము అని స్వామీజీ ఎప్పుడూ తన భక్తులతో చెబుతుంటారు.
అసలు ప్రతి వస్తువు, ప్రతి ప్రాణి ఏ విధంగా భగవంతుడు? ఎలా నిరూపిస్తారు? అది నిరూపించే విషయం కాదు. దానిని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి.
ఈ ప్రశ్నకి స్వామీజీ తన అనుభవాన్ని ఈ విధంగా చెబుతారు. "జ్ఞానోదయమయిన తరువాత ఆకస్మాత్గా నేను ఒక గొప్ప మార్పుని గమనించాను. నేను నా చుట్టూ ఉన్న ప్రతి వస్తువులో కనపడసాగాను. అదే విధంగా అన్ని వస్తువులూ నాలో కనపడసాగాయి. నేను అక్కడ ఉన్న రాళ్ళలో, చెట్లలో ప్రతి చోట ఉండటం స్పష్టంగా కనిపించింది. అప్పుడు నాకు అర్ధమయిన విషయం ఏమిటంటే మన అందరిలో ఉన్నది భగవంతుని అంశ లేదా పరాశక్తి మాత్రమే. అందరిలో ఉన్నది ఒక్కటే అయినప్పుడు ఇక నాకు నాముందు ఉన్న వస్తువుగాని, మనిషిగాని లేదా మరోప్రాణికాని వేరు అవదు కదా?"
స్వామి ఈ విషయం గురించి ఇలా కూడా చెబుతారు, "ఎప్పుడయితే మనలోని ఆలోచనలు పూర్తిగా మనని వదిలి వెళ్ళిపోతాయో, ఎప్పుదయితే నేను, నాది అనే వాటిని మనం పూర్తిగా వదిలివేసామో అప్పుడు మనం పూర్తిగా వర్తమానంలో ఉండగలుగుతాము. ఆ స్థితిలో మనకి ఉండే హద్దులు అంటే ఇంతవరకూ ఇది నాశరీరం, ఇది ప్రపంచం అనే హద్దులు పూర్తిగా కరిగిపోతాయి. అప్పుడు మనం ఎక్కడ ఉన్నామో మన శరీరం ఎక్కడ ఉంది అనే విషయం కూడా మనకి తెలియదు, మనము విశ్వమంతటా ఉంటాము అని మనకు తెలుస్తుంది. బహుశా ఈ కారణం వలననేనేమో జ్ఞానోదయమయిన వ్యక్తులు ఏపని చేసినా ఎంతో సున్నితంగా, మృదువుగా ఉంటుంది. వారు గడ్డి మీద నడిస్తే, గడ్డి నలగదు. వారికి ప్రతి దానిలోనూ భగవంతుడే కనిపించుతాడు.
స్వామీజీని దగ్గర నుంచి గమనిస్తే ఆయన కుర్చీలో లేదా సింహాసనం మీద కూర్చున్నా, మైక్ పట్టుకున్నా లేదా ఒక కాగితాన్ని పట్టుకున్నా ఎంతో సున్నితంగా, మృదువుగా అపురూపంగా ఉంటుంది.
ఆయన మనకి అందించే ఒక గొప్ప సందేశం " మీ అందరిలోనూ దివ్యత్వం ఉన్నది. కానీ అది మీలో గట్టిపడిపోయిన అహంకారపు పొరల క్రింద, మీలోని వ్యతిరేకపు భావాల క్రింద కప్పబడిపోయి ఉన్నది. ధ్యానపద్ధతులు సాధన చేయటం ద్వారా మీరు మీలోని దైవత్యాన్ని తెలుసుకోవచ్చు. దానిని పూర్తిగా బయటకి తేవచ్చు. అందుకే నేను ఎప్పుడూ అంటాను నేను, మీరు అందరూ భగవంతుని రూపాలు అని.
ప్రపంచంలోని పవిత్ర గ్రంథాలయిన బెబిల్, ఖురాన్, భగవద్గీత లేదా మరే గ్రంథమైనా చెప్పే విషయం ఒక్కటే, ప్రతీది భగవంతుడే, ప్రతిదీ దివ్యాత్మ స్వరూపమే. అవును కదా? మరి అటువంటప్పుడు, భగవంతుడిని కేవలం నా ఒక్కనిలోనే ఎందుకు చూస్తారు. మీరు భగవంతుడిని అందరిలో చూడగలగాలి. అది జరిగినప్పుడే మీ అందరి విషయంలో నా లక్ష్యం, నా ఆశయం నెరవేరుతుంది. వ్యతిరేకపు భావావేశాలని అనుకూల శక్తులుగా మార్చుకోగలగటం :
మనలో భయంకరమయినవి, విషపూరితమయినవి మూడు విషయాలు ఉన్నాయి. అని మనలోని వ్యతిరేక భావావేశాలు మన అహంకారం, మన ఆలోచనలు ఇవన్నీ ఒకదానికి ఒకటి పరస్పరం ఆధారమై సంబంధాలు కలిగి ఉంటాయి.
ముఖ్యంగా మనలోని వ్యతిరేక భావావేశాలయిన అసూయ, కోరిక, కామం, కోపం, భయం, శ్రద్ధ, ఆశించటం, అసంతృప్తి, బాధలు, వ్యధలు మొదలయినవి గొప్పశక్తి కలిగిన విషయాలు. మన దురదృష్ణం కొద్దీ ఎన్నో కారణాలవలని అవి మనలో వ్యతిరేకపు శక్తులుగా సృష్టిస్తుంటాయి. వీటి విషయంలో THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఒక చక్కని విషయాన్ని బోధిస్తారు.
వ్యతిరేక భావావేశాలు మనని ఉన్నతస్థితికి చేరనీయకుందా అడ్లపడుతుంటాయి. మనలోని అద్భుతశక్తి మనకి ఉపయోగం లేకుండా చేస్తాయి. అలా అని వీటిని మనం నియంత్రించలేము, ఆపలేము. పోనీ వీటిని బలవంతంగా అణచివేద్దాము అని చూస్తే, అవి మన అచేతన స్థితిలో పేరుకుపోయి అక్కడ శక్తివంతమయిన ఆటంబాంబుగా తయారవుతాయి. వాటిపై ఏ మాత్రం వత్తిడి తెచ్చినా అవి భయంకరమయిన విస్ఫోటంలా అవుతాయి. అంతేకాదు వాటిని అణచేకొద్దీ అవి మనలోపల మానసిక, శారీరక వ్యాధులుగా తయారవుతాయి.
అయితే వీటికి పరిష్కారం ఏమిటి? అసలు ఉన్నదా? THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM కచ్చితంగా నమ్మకమయిన పరిష్కారాలు ఉన్నాయి అని హామీ ఇస్తారు. అవే స్వామీజీ నేర్పించే ధ్యాన పద్ధతులు. ఆ ధ్యాన పద్ధతుల ద్వారా వ్యతిరేకశక్తిని అనుకూల శక్తిగా మార్చగలిగితే, ప్రతి వ్యక్తి అత్యద్భుతమయిన ప్రగతిని సాధించగలరు, అని స్వామి చాలా గట్టిగా చెబుతారు. ఆయన చేసి చూపించుతారు. ఆయన ప్రత్యేకంగా కొన్ని ధ్యాన పద్దతులని కేవలం వీటికోసం మాత్రమే రూపొందించారు. అవి సామాన్యులకి, ఆధునిక జీవనసరళికి అలవాటుపడిపోయిన అందరికీ అందుబాటులో ఉండేలా వాటిని రూపొందించారు.
స్వామీజీ చెప్పే పద్ధతులన్నీ సామాన్యుల జీవితానికి సరిపడే పద్ధతులు :
స్వామీజీ ఏమి చెప్పినా ప్రతి విషయానికి హామీ ఇస్తారు. ఎందుకంటే ఆయన తన అనుభవంతో తెలుసుకున్న విషయాలు మాత్రమే చెబుతారు. మరొక విశేషమేమిటంటే ఆయన చెప్పే ప్రతి విషయం, చూపించే ప్రతి పరిష్కారం సామాన్య మానవ జీవితానికి సరిపడే విధంగా ఉంటాయి. మామూలు లౌకిక జీవితం సాగించే వారికి, సంసార జీవితంలో ఉన్నవారి సమస్యలకి ఆయన చక్కని పరిష్కారాలు చూపించుతారు. అదే చాలా ఆశ్చర్యకరమయన విషయం.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM, వయస్సులో చాలా చిన్నవారు. ఆయన 1978, జనవరి 1వ తేదీ జన్మించారు. వయస్సు 30లోపు. జనతః బ్రహ్మచారి. ఆయనకి అంటూ ఎటువంటి కుటుంబ జీవిత, సంఘ జీవతం లేదు. చిన్నప్పుడు తల్లిదండ్రులు, బంధువులతో ఉన్నా, ఆయన వారితో ఎప్పుడూ లోతయిన సంబంధాన్ని కలిగి లేరు. ఐదు సంవత్సరాల వయస్సు నుంచే ఆయన ఎక్కువ భాగం యోగులతో సత్యానేషణలో ఉండే మునులతో గడిపేవారు. ఆయన జీవితంలో ముప్పావు భాగం తపస్సుతో గడచిపోయింది. మరి ఈ విషయాలు ఆయనకి ఎలా తెలుస్తాయి. భార్యభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగతంగా మనకి సమాజంతో ఉండే సంబంధాలు, ఇలాంటి మన సమస్యలు ఆయనకి ఎలా తెలుసు అనేది ప్రతి ఒక్కరి మనస్సులోనికి వచ్చే ప్రశ్న.
ఈ ప్రశ్నకి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM చాలా చక్కని వివరణ ఇస్తారు. జ్ఞానోదయమయిన వ్యక్తికి ఈ భూమి మీద తెలియని విషయం ఏదీ ఉండదు. వారికి ఎటువంటి విషయాలు, ఎటువంటి జ్ఞానం కావాలన్నా పరాశక్తి దానిని వారిలో నింపుతుంది. వారు ప్రత్యేకంగా నేర్చుకునేది, తెలుసుకునేది ఏమీ ఉండదు.
ఇకపోతే సామన్య మానవుల జీవన సరళి గురించి స్వామి ఇలా చెబుతారు. సన్యాస జీవితంలో కొన్ని నిబంధనలు ఉంటాయి. అందులో ఒకటి పరివ్రాజకగా దేశ సంచారం చేసే సమయంలో వాళ్ళు ఎక్కడ అయినా ఊరులో ఒక రోజు మించి ఉందకూడదు. ఆ సమయంలో THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM కాలినడకన ఎక్కువభాగం తిరిగారు. ఒక ఊరుకి వెళ్ళటం, అక్కడ వారు పెట్టినది తినటం ఆ గ్రామంలోని ప్రజలతో మాట్లాడటం. మన దేశంలో సన్యాసులకి యోగులకి చక్కని గౌరవం దొరుకుతుంది. అంతేకాకుండా ఎటువంటి వ్యక్తిగత సమస్యనయినా వాళ్ళు చాలా స్వేచ్ఛగా ఒక యోగికి చెప్పకోగలుగుతారు. ఈ విధంగా సామాన్య మానవులకి మామూలుగా ఉండే సమస్యలన్నీ ఆయనకి తెలుసు. ఇంకా ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే, మన గురించి మనకి తెలియని విషయాలు కూడా THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMకి చాలా స్పష్టంగా తెలుస్తుంది.
ఈ సందర్భంగా THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఒక విషయం చెబుతుంటారు. జ్ఞానోదయమయిన యోగికి ఏదో ఒక ప్రాంతంతో కాని, ఒక ఇంటితో కానీ, లేదా ఏదో కొద్దిమంది వ్యక్తులతో కాని సాన్నిహిత్యం ఉండదు. వారికి ఉండే సన్నిహిత సంబంధం పరాశక్తితో, ఈ ప్రపంచంతోనూ, వారికి ప్రపంచం ఒక కుటుంబం లాంటిది. భాషా బేధాలు, వయస్సులో వ్యత్యాసాలు, స్త్రీ పురుష బేధాలు వారికి అసలు ఉండవు. ఆ బేధభావం చూపటం కూడా వారికి తెలియదు. కాబట్టి వారు ఎక్కడ ఉంటే అదే వారి ఊరు, అదే వారి ఆశ్రమం.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM కూడా కేవలం ధ్యానపీఠం యొక్క ఆశ్రమంలో తప్పా ఎక్కడా ఒకటి రెండు రోజులు మించి ఉందను అని చెప్పారు. అందుకే ఎవరి ఇంటికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా అది కొత్త ప్రదేశం అని నాకు అనిపించదు అని చెబుతారు.
శాసీయ దృక్పథం – ప్రయోగాల మీద ప్రత్యేక ఆసక్తి :
పరమహంస THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMలో ఉండే మరొక ప్రత్యేకత, ఆయనకి శాస్త విజ్ఞానం పట్ట ఉన్న అవగాహన. ప్రతి చిన్న విషయాన్ని శాస్త్రీయంగా వివరించుతారు. అంతే కాకుండా ఆయనకి ఏ విషయమయినా అనుభవంతో తెలుసుకోవాలి, అప్పుడే దానిని నమ్మాలి అనే విషయాన్ని కచ్చితంగా పాటించుతారు. మనకి కూడా అదే విషయాన్ని చెబుతారు. "నేను మామిడి పండు తియ్యగా ఉన్నది అని అంటే మీరు దానిని నమ్మవద్దు అలాగే తిరస్కరించవద్దు. మీరు మామిడి పండు తిని తెలుసుకోండి" అని అంటారు.
ఆయన ఒకసారి అమెరికాలోని ఒక్లహామా పట్టణంలో ఉండగా ఆయనని కొందరు డాక్టర్లు, న్యూరాలజిస్టులు, శాస్త్రవేత్తలు కలిసి ఆయన మెదడు పనితీరు మీద పరిశోధన చేస్తాము అని కోరతారు. దానికి ఆయన ఒప్పకుని తన శరీరాన్ని, మెదడుని ఆ డాక్టర్స్కి అప్పగించారు. వారు ఆయన ధ్యానం చేసే సమయంలో, బాగా లోతుగా గాఢమయిన ధ్యానంలో ఉన్నప్పుడు, ఆయన ఒక వ్యక్తికి తన చేతి స్పర్శ ద్వారా చికిత్స చేసే సమయంలో, మామూలుగా ఉన్నప్పుడు అత్యంత ఆధునిక యంత్రాలతో పరిశోధనలు చేసి ఒక అద్భుతమయిన ఆశ్చర్యకరమైన రిపోర్టుని ఇచ్చారు. వారు అంతా ఏకకంఠంతోఆయన మెదడు పనితీరు చాలా ఖచ్చితంగా అద్భుతమయినది. అది సాధారణమయినది కాదు అని నిర్ణయించారు.
శాస్త్రవేత్తలు శ్రీ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM మెదడు పనితీరుపై పరిశోధన ఆయన మామూలు స్థితిలో ఉండగా ఆయన మెదడు చాలా చైతన్యవంతంగా ఉన్నది. అది మామూలు మనిషి మెదడు పని తీరుకన్నా చాలా చైతన్యం ఉండటం గమనించాము అని చెప్పారు. వారు THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM మెదడు ఎన్నో రేట్లు అధికంగా పనిచేయటం గమనించారు. అదే విధంగా మెదడు ముందుభాగం చాలా ఎక్కువ చైతన్యంతో ఉన్నది. ఆ భాగం తెలివితేటలు, మేధస్సు, జ్ఞానం నిర్ణయాలు చేయగల నేర్పు మొదలయిన పనులు చేస్తుంది.
ఆయన గాఢమయిన ధ్యానంలోనికి వెళ్ళినప్పుడు మెదడులో 90% నిశ్శబ్దమయి పోయింది. మెదడు అలా నిశ్చలమయినప్పుడు మెదడు ముందు పైపక్క క్రింద భాగంలో ఒక చోట చాలా ప్రకాశవంతంగా ఉన్నది. అదే మన అనుకునే మూడవ కన్ను ఉండే భాగం. ఆ తరువాత డాక్టర్లు స్వామీజీని ఆ సమయంలో ఏమి చేసారు అని అడిగితే మూడవ కంటిని తెరచినట్లు చెప్పారట. బహుశ: అదే ఆత్మ యొక్క స్థానం అయి ఉందవచ్చు. దాని ద్వారానే మనం పరాశక్తి (భగవంతుని)తో సంబంధాన్ని నెలకొల్చుకొనగలుగుతాము. దాని ద్వారానే అంతరంగపు ప్రపంచంలోని అద్భుతాలని మర్మాలని మనం చూడగలుగుతామేమో అని డాక్టర్లు తమ రిపోర్టులో వ్రాసారు.
ఈ ప్రయోగం ద్వారా డాక్టర్లు ఒక విషయాన్ని నిర్ధారించారు. అది మెదడు యొక్క పనితీరుని నియంత్రించటం ద్వారా మనం మన వ్యాధులకు చికిత్స చేయగలమేమో! ఆ అవకాశం ఉన్నది. ఈ పరిశోధనా ఫలితాలు మెదడుపై జరిపే పరిశోధనలలో కొత్త అధ్యాయాలని తెరచాయి. ఈ విధంగా THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM
స్వామి మన ప్రాచీన మర్మయోగాకి, ఆధునిక శాస్త్ర విజ్ఞానానికి మధ్య ఒక అద్భుతమయిన సంబంధాని నెలకొల్పారు. ఆధునిక వైద్యరంగానికి ఒక చక్కని సవాలు విసిరారు. వైద్యశాస్త్రంలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించారు.
తూర్పుదేశాల ప్రాచీన యోగానికి పశ్చిమ దేశాల ఆధునిక హేతువాద శాస్తానికి మధ్య The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivam ఒక వారధి :
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్వామి చాలా సార్లు తన శిష్యులకి ఒక విషయం చెబుతుంటారు. తూర్పుదేశాల ఆధ్యాత్మిక, యోగ శాస్త్రాలు ప్రాచీనమయినవి. వాటిని హేతువాదంతో నిరూపించలేము. అదేవిధంగా పాశ్చాత్య దేశాల హేతువాద సిద్ధాంతాలు ప్రతి విషయానికి శాస్త్రీయ నిరూపణని అవసరం అని అంటాయి. ఈ రెండింటిలోనూ మంచి ఉన్నది. ఈ రెండు చివరలని అనుసంధానం చేయటం ద్వారా మనం ఒక మంచి తత్వాన్ని తెలుసుకోగలుగుతాము అని అంటారు.
ఈ సందర్బంగా స్వామి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM పాశ్చాత్యుల సమాజపు స్వేచ్ఛ తూర్పుదేశాల వారి అంతరంగపు (ఆధ్యాత్మిక) స్వేచ్ఛ గురించి ఇలా చెబుతారు.
పశ్చిమదేశాలలో వారి సమాజం వారికి చాలా స్వేచ్ఛని ఇస్తుంది. వాళ్ళు మూడు నెలలకొకసారి కారు మార్చవచ్చు. ఇల్లు మార్చవచ్చు భార్యా భర్తలని కూడా మార్చవచ్చు. వారికి ఏమి తినాలనిపిస్తే అది తింటారు. ఎటువంటి దుస్తులు వేసుకోవాలంటే అవి వేసుకుంటారు. వారికి బయట ప్రపంచంలో అంతులేని స్వేచ్ఛ వున్నది. కానీ ఆధ్యాత్మిక విషయంలో అంతరంగపు ప్రపంచంలో వారికి అసలు స్వేచ్ఛలేదు. పెద్దలు ఏమి చెబితే అదే అంతిమం. వారు అంతరంగపు ప్రపంచంలోనికి వెళ్ళి పరిశోధనలు చేసే స్వేచ్చ లేదు. ఎవరినైనా ఒక వ్యక్తిని సెయింట్ (Saint) అనాలి అంటే ఏదో ఒక వ్యవస్థ దానిని ధృవీకరించి, అవకాశం అసలు లేదు. ఇష్టముంటే ఉన్న ఒక్క మార్గాన్ని అనుసరించుతారు లేకపోతే ఆధ్యాత్మికతని పూర్తిగా వదిలివేస్తారు.
ఇక తూర్పుదేశాల పరిస్థితి దీనికి పూర్తి వ్యతిరేకం. వారికి బయట అంతా సమాజ నియంత్రణలో ఉంటుంది. కాని వీరికి అంతరంగ ప్రపంచంలో
అంతులేని స్వేచ్ఛ ఉన్నది. ఎవరు ఏ మార్గంలోనైనా వెళ్ళవచ్చు. తమ అంతరంగంలోనికి వెళ్ళి ఎన్ని పరిశోధనలయినా చేయవచ్చు. అలా చేసిన పరిశోధనల ఫలితాలను ప్రకటించవచ్చు. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతాన్ని ఒక్కొక్క తత్వాన్ని అభివృద్ధి చేసారు. దీనిమూలంగానే తూర్పుదేశాలలో ఇంతమంది దేవుళ్ళు ఎన్నో తరగతులు, గ్రూపులు, తత్వాలు, మతాలు ఉంటాయి. దీనివలన ఆధ్యాత్మికంగా ఎవరు ఏ మార్గంలో వెళ్ళాలనుకుంటే ఆ మార్గాన్ని ఎంచుకుంటారు. అంతే కాని ఆధ్యాత్మిక మార్గాన్ని పూర్తిగా వదలరు. అంతేకాకుండా తూర్పుదేశాలలో ఎవరయినా ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందిన తరువాత తమకి తాము యోగిగా (Saint) ప్రకటించుకోవచ్చు. దీనిని ఎవరూ ధృవీకరించనవసరం లేదు. మనకి ఆధ్యాత్మిక ఉంటుంది. ఆ కారణంగానే అంతరంగ శాస్త్రంలో, ఆధ్యాత్మిక రంగంలో తూర్పుదేశాల వారు అద్భుతమైన అభివృద్ధి సాధించారు. మనకి ఉన్నంతమంది మహాయోగులు, గురువులు, జ్ఞానులు మరి ఎక్కడా ఉండరు. అది అందించే ఫలితాలు శాశ్వతమయిన ప్రభావాన్ని మన సమాజంపైన దేశ ప్రజలపైన చూపించుతాయి.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఇచ్చిన ఈ పరిశోధాత్మకమయిన వివరణ మనలో ఉండే ఎన్నో అనుమానాలని నివృతి చేస్తాయి. ఎన్నో ప్రశ్నలకి సమాధానం ఇస్తాయి. మనలోఉండే అస్పష్టతని అయోమయాన్ని తొలగించి ఆధ్యాత్మిక విషయాన్ని స్పష్టం చేస్తుంది.
పశ్చిమ, తూర్పుదేశాల ఆధ్యాత్మిక వ్యవస్థ మీద మంచి అవగాహన ఉన్నందునే THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఈ రెండు చివరలని కలిపే ఒక అద్భుత ఆధ్యాత్మిక వారధి కాగలిగారు. సామాన్యంగా ఆయన కార్యక్రమాలు ఎక్కడ జరిగినా అవి పశ్సిమదేశాలలోనైనా లేదా భారత దేశంలోనెనా ఆకార్యక్రమాలలో భారతీయులు పాశ్చాత్యులు ఉంటారు. అప్పుడు స్వామి రెండు ప్రాంతాలలో ఉండే మంచి విషయాలని స్పష్టంగా సామరస్యంగా వివరిస్తూ వారిని మరింత లోతుగా తెలుసుకోమని ప్రోత్సహిస్తారు.
ఒక చిన్న సంఘటన. స్వామీజీ ప్రతి సంవత్సరం హిమాలయ యాత్ర రెండు వారాలపాటు నిర్వహించుతారు. అలాంటి ఒక యాత్రలో సగం మంద్లి
పాశ్చాత్యులు సగం భారతీయులు ఉన్నారు. హిమాలయాలలో కొన్ని ప్రాంతాలలో జీవితం చాలా అపాయాలతో ఉంటుంది. ముఖ్యంగా యమునోత్రి, కేదార్నాథ్ యాత్రికుల కోసం గుర్రాలు, దోలీలు నిర్వహించేవారు చాలా ప్రమాదకరమయిన దారులలో వాటిని నడుపుతారు. ఆ సందర్బంగా స్వామీజీ పాశ్చాత్య శిష్యులు, భక్తులతో వారు ఎటువంటి ఇన్యూరెన్స్ పాలసీ తీసుకోరు. అసలు వారికి అటువంటి అవసరం ఉండదు. అనగానే పాశ్చాత్యు ఎంతో ఆశ్చర్యపోయారు. అంతేకాదు ఆ యాత్రలో ఉన్న భారతీయులు కూడా కేవలం ఉద్యోగస్తులు ఇన్కంటాక్స్ (ఆదాయపన్ను) మినహాయింపుకి మాత్రమే ఇన్యూరెన్స్ తీసుకుంటారు, మిగతావారికి అది లేదు అని తెలుసుకొని ఎంతో ఆశ్చర్యపోయారు. పాశ్చాత్యుల నిత్యజీవితంలో ఇన్యూరెన్స్ ఒక ముఖ్యభాగం, అది లేని జీవితాలని వారు ఊహించులేరు.
స్వామిజీ సమక్షములో హిమాలయాలలో ధ్యానం చేస్తున్న అనుచరులు దీనికి కారణం పరమహంస చాలాచక్కగా వివరించుతారు. పాశ్చాత్యులకి తరువాత జన్మ అనే అంశం లేదు. కాబట్టి వారు అంతర్లీనంగా ఈ జన్మని పూర్తిగా ఆనందంలో గడపాలి అనే తీవ్రమయిన కోరిక ఉంటుంది.
ఎప్పుడయితే తీవ్రమయిన కోరిక ఉంటుందో దానితో పాటు తీవ్రమయిన భయం కూడా ఉంటుంది. వ్యాపారస్తులు ఆ భయాన్ని వ్యాపారంగా మలచుకుంటారు. అదే ఇన్యూరెన్ను వ్యాపారం.
కానీ భారతీయులకి అంతర్లీనంగా, తెలియకుండా ఒక భరోసా ఉంటుంది " సరే, ఇప్పుడు కాకపోతే తరువాత లేదా మరోజన్మలో అనే భావన చాలా లోతుగా ఉంటుంది. కాబట్లి భయం కూడా తక్కువ ఉంటుంది. అంతేకాదు. ఆ కారణం మూలానే వారు ప్రతి పనినీ నిదానంగా చేసారు. లేదా వాయిదా వేస్తారు. ఉదాహరణకి కార్యక్రమం ఉదయం 8 గం။ అంటే భారతీయులు 9 గం తరువాతే వస్తారు. ఎందుకంటే వారి ముందు అనంతమయిన కాలం ఉన్నది అని వారి ఆధ్యాత్మిక శాస్త్రాలు వారికి చెప్పాయి. ఆ కారణంగానే వారిలో కంగారు, తపన, పరుగులు తీయాలనే ఆరాట కనపడవు. స్వామి ఈ వివరణ ఇచ్చాక అక్కడ ఉన్న అందరికీ ఎన్నో అనుమానాలు నివృతి అయ్యాయి.
ఈ విధంగా ప్రతి చిన్న విషయంలో ఆయన పశ్చిమదేశాలు తూర్పుదేశాల సంస్కృతీ సంప్రదాయాలు ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాలను ఒక దగ్గరికి తీసుకురావటానికి ప్రయత్నిస్తారు. ఆరెండింటిలోను మంచిని గ్రహించేలా చేయటం ఆయన ముఖ్య ఉద్దేశ్యం.
The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivam ధ్యానపీఠం పుట్టుక :
జ్ఞానోదయమయ్యాక స్వామి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM కావేరి నది ఒద్దన చిన్న ఆశ్రమంలో ఉండేవారు. చాలా కొద్దిరోజులలోనే ఆయనకీర్తి తమిళనాడులో అన్ని వైపులా వ్యాపించింది. దానితో ఆయన దర్శనం కోసం, ఆయన చేతిలో ఆరోగ్యవంతులవ్వాలి అనే ఆశతో ఆయన ప్రవచనాలు వినాలనే కోరికతో భక్తులు అధిక సంఖ్యలో రావటం మొదలయింది. అప్పుడు కొందరు భక్తులు స్వామీజీతో అక్కడ పెద్ద ఆశ్రమం నిర్మించటానికి అనుమతి అడిగారు.అప్పుడు ఆయన వారితో నేను రెండు పెద్ద ఆశ్రమాలు భవిష్యత్లో స్థాపించుతాను అందులో ఒకటి బెంగుళూరు దగ్గర మరొకటి లాస్యయాంజిల్స్(అమెరికా) అనేచోట అని చెప్పారట. అప్పడు కొందరు భక్తులు "స్వామీ! లాస్యాంజిల్స్ అనేది భారతదేశంలో లేదు అది అమెరికాలో ఉన్నది" అని అన్నారట. అప్పుడు
ఆయన నవ్వి, అలాగా! అయితే నా రెండవ ఆశ్రమం అక్కడే వస్తుంది అన్నారట.
స్వామీజీకి తమిళం, కొంచం హిందీ తప్ప మరే భాషా రాదు. అసలు అమెరికా అనే భావం ఆయనలో లేదు. కాని ఆయన తన దివ్యదృష్టితో అలా చెప్పగలిగారు. అంతేకాదు. ఆయన దివ్యదృష్టికి ఒక గొప్ప మర్రి వృక్షం కనిపించేది. ఆయన తన భక్తులతో "బెంగుళూరు పరిసర ప్రాంతాలలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ ప్రదేశంలోనే మన ఆశ్రమ నిర్మాణం జరగాలి అని చెప్పారట.
ఆయన అనుమతి ఇవ్వటం మహదానందంగా భావించి, ఆయన శిష్యులు, భక్తులు బెంగుళూరు పరిసరాలలో విస్పృతంగా గాలించి చివరికి బెంగుళూరుకి 20 కి.మి. దూరంలో మెసూరు రోడ్లు నుంచి 3 కి.మీ దూరంలో బిడిది అనే ఒక చిన్న ఊరులో ఒక వ్యక్తికి సంబంధించిన పొలంలో ఒక పెద్ద మర్రి చెట్టుని చూసారు. వారి అనందానికి అవధులు లేవు. వారు పరుగున వెళ్ళి పొలం సొంతదారుని అమ్మమని అడిగితే ఆయన ఆ పొలం అమ్మను అని చెప్పాడట. వారు ఎంతో నిరాశతో స్వామి దగ్గరకి వచ్చి ఆ విషయాన్ని చెబితే ఆయన ఒక చిరునవ్వు నవ్వి ఊరుకున్నారట. కొన్నిరోజులు గడిచాక ఆ పొలం సొంతదారుడు వచ్చి ఆ పొలాన్ని స్వామీజీకి భక్తితో సంతోషంగా ఇచ్చారు.
2003వ సంవత్సరం జనవరి ఒకటవ తేదీ పరమహంస జయంతి శుభవేళ ఆ ప్రాంతంలో ఆశ్రమ నిర్మాణం ప్రారంభమయినది. అక్కడ ఉన్న పవిత్ర మర్రి వృక్షం షుమారు 300 సంవత్సరాల నాటిదని తెలసుకున్నారు. పూర్వం అక్కడ ఒక మునీశ్వరుడు తపస్సు చేసాడని స్వామిజీ చెప్పారు. ఆయన పూజించిన శివలింగం ఆ మర్రిచెట్టు మొదలులో ఉండే ఒక తొఱ్ఱలో కనుగొన్నారు. స్వామీజీ ఆ శివలింగాన్ని ఆ చెట్టుక్రింద పునః ప్రతిష్ఠించారు. అక్కడే దక్షిణామూర్తి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. దక్షిణామూర్తి ఆ ఆశ్రమానికి మార్గదర్శి.
ఆ మర్రి వృక్షం చాలా విశాలమయినది. అది చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. ఆశ్రమంలో జరిగే కార్యక్రమాలలో కొన్ని ధ్యాన తరగతులు స్వామి ఆ వృక్షం క్రింద తీసుకుంటారు. అలాగే ఆయన ఆ మర్రి వృక్షం కింద ప్రవచనాలు ఇస్తారు. కొన్ని విషయాలని బోధిస్తుంటారు. ఈ ఆశ్రమంలో
మర్రిచెట్టు, దాని క్రింది అతి చిన్న వయస్సు ఉన్నగురుదేవులు ఆయనచుట్టూ ఆయన కంటే వయస్సులో దాదాపు రెట్టింపు వయస్సు ఉన్న శిష్యులు, ఇదంతా చూసేవారికి ఆదిశంకరాచార్యులు దక్షిణామూర్తిని ఉద్దేసించి వ్రాసిన శ్లోకం గుర్తుకొస్తుంది.
చిత్రం వటతరోమూలె వృద్దశిష్య గురుర్యువ :
గురోసు మౌనం వ్యాఖ్యానం శిష్యాసు చిన్నాసంయాత్ : ఎంత విచితం. మర్రి వృక్షం క్రింద కనిపించే ఈ దృశ్యం ఎంత అద్భుతం. అక్కడ ఉన్న గురుదేవులు చిన్నయువకుడు, ఆయన చుట్టూ ఉన్న శిష్య బృందం వృద్ధులు. గురువులు మౌనంగా ఉన్నారు. కానీ శిష్యులు అనుమానాలన్నీ కరిగిపోతున్నాయి.
చరిత్ర తిరిగి సంభవిస్తుంది అని చదివినప్పుడు మనం నమ్మలేము. షుమారు 2500 సంవత్సరాల క్రితం అంతకంటే పూర్వీకుడయిన ఆదిగురువు మహేశ్వరుడు దక్షిణామూర్తిగా (గురుదేవునిగా) ఉన్న సందర్భానికి ఆదిశంకాచార్యులు ఒక అందమయిన చిన్న శ్లోకంగా వ్రాయటం ఒక అద్భుతమయితే, అదే దృశ్యం ఈ రోజు మనం బిడది ఆశ్రమంలో నిత్యం చూడగలగటం మహాద్యుతమే.
బిడిది ఆశ్రమంలో 300 సంవత్సరాల పురాతనమైన మర్రివృక్షం
స్వామి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM భక్తులకు, శిష్యులకు ఈ మర్రి వృక్షం పరిసరాలు ఎంతో ప్రీతి పాత్రమయినవి. స్వామీజీ తన భక్తులతో చెబుతుంటారు. ఆ మర్రి వృక్ష ప్రాంతమంతా చాలా గొప్ప శక్తి వ్యాపించి ఉంటుందని అక్కడ ధ్యానం చేయమని చెబుతారు.
ప్రస్తుతం బిడిది అనే చిన్న గ్రామంలో ఉన్న ఈ ఆశ్రమం స్వామీజీ ప్రపంచవ్యాప్తంగా చేపట్టే అన్ని కార్యక్రమాలకి కేంద్రం. చూడటానికి అతి సామాన్యంగా ఉండే ఆశ్రమం, ప్రాచీన ఋష్యాశ్రమం లక్షణాలతో ఉంటుంది. అదేవిధంగా అత్యాధునికి శాస్త్ర జ్ఞానం సాంకేతిక పద్ధతులు కూడా మనకి అక్కడ కనిపించుతాయి. స్వామీజీ లక్ష్యాలతో ఒకటయిన ప్రాచీన తూర్పుదేశాల యోగాని పశ్చిమదేశాలా ఆధునిక జ్ఞానంతో మేళవించాలి అన్ని ఆయన లక్ష్యం అక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది.
ఆ ఆశ్రమ ప్రాంతంలో ఉండే సహజత్వం ఎక్కడా దెబ్బతినకుండా, స్వామీజీ దానిని అభివృద్ధి చేసారు. ఆశ్రమంలోTHE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM యొక్క ఒక సాధారణంగా ఉండే క్వార్టర్లు, ఆశ్రమవాసుల గదులు, వంటశాల, భోజనశాల, ఆఫీసు గదులు ఒక వైపు వుంటాయి. అవి దాటి వెళితే ఒక పెద్ద హాలు వస్తుంది. అదే ఆనంద సభ. స్వామీజీ ఆశ్రమంలో నిర్వహించే కార్యక్రమాలన్నీ అక్కడే జరుగుతాయి. అక్కడక్కడా రెల్లుగడ్డితో వేసిన పాకలు అందంగా కనిపిస్తుంటాయి. క్లుప్తంగా వివరించితే ఇదీ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ధ్యానపీఠం యొక్క ఆశ్రమం.
The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivam స్వామి అంతర్హాతీయ కార్యక్రమాలు :
స్వామీజీ మొట్టమొదటసారి అమెరికాకి 2003లో వెళ్ళారు. ఆ తరువాత ఆయన అమెరికా, కెనడాలలో విస్పృతంగా పర్యటించారు. 2005లో అమెరికాలో లాస్యాంజిల్స్లో ఆశ్రమాన్ని స్థాపించారు. ప్రస్తుతం ఈ ఆశ్రమం పశ్చిమదేశాలలో స్వామి జరిపే కార్యక్రమాలకి, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ధ్యానపీఠం కార్యక్రమాలకి అనుబంధ సంస్థ లెఫ్బ్లిస్ ఫౌండేషన్ వారి కార్యక్రమాలకి కేంద్ర స్థానంగా ఉన్నది. అక్కడ ఉన్న ఆశ్రమవాసులు భారతదేశం బయట జరిగే అన్ని కార్యక్రమాలని అక్కడ ఆశ్రమం నుంచి నిర్వహిస్తుంటారు.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM 2003వ సంవత్సరం మొదటి సారి
భారతదేశపు సరిహద్దులు దాటి బయట ప్రపంచలోనికి వెళ్ళారు. ఆ తరువాత ఈ మూడు సంవత్సరాలలో స్వామి ప్రపంచమంతా విస్పృతంగా పర్యటించారు. అమెరికాలోని లాస్యాంజిల్స్లో ఆశ్రమాన్ని నెలకొల్పారు. పశ్చిమదేశాలలో THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ధ్యానపీఠం కార్యక్రమాలకి ఆ ఆశ్రమం ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది. అక్కడ ఆశ్రమం చాలా చక్కగా ఉంటుంది.
లాస్యాంజిల్స్లోని శ్రీ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఆశ్రమం విదేశాలలో పర్యటించటానికి పరమహంస శ్రీ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMకి కొన్ని నిశ్చయమయిన ఉద్దేశాలు ఉన్నాయి. వాటిలో కొన్ని
జ్ఞానోదయమయిన యోగీశ్వరులకి తర తమ భేదాలు ఉండవు. ఇది నా ఊరు, నాదేశం, అనే హద్దులు పూర్తిగా కరిగిపోతాయి. ప్రపంచమంతా ఆయన కుటుంబమే. ఆయనలోని అపారమయిన కరుణ, హద్దులు లేని ప్రేమ సర్వమానవుల అభ్యున్నతికి వారి సుఖసంతోషాలకి ప్రాముఖ్యాన్ని ఇస్తుంది. పాశ్చాత్య దేశాలలోని ప్రజలు సరియైన మార్గదర్శకులు లేక ఆధ్యాత్మిక మార్గానికి వారు దూరమై అశాంతితో ఉన్నారు. అది మానవులని సుఖాలకి, ఆనందానికి దూరం చేస్తుంది. వారికి అనుగుణమయిన చక్కని ఆధ్యాత్మికతకి మార్గాన్ని ఏర్పరచాలి అన్నది ఒక ఉద్దేశం.
ప్రపంచంలో ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో హిందూ సంస్కృతి, సంప్రదాయాలను చాలా వక్రీకరించి ప్రచారం చేసారు. మన యోగశాస్త్రం,
వేదాలు, తంత్రాలు ఆధ్యాత్మిక శాస్త్రాన్నే చాలా తప్పు పద్ధతిలో అక్కడ చూపించారు. మిడిమిడి జ్ఞానంతో లేదా మరొక విధమయిన చెడు తలంపులతో ఏవో కొన్ని కారణాల వలన మహోన్నతమయిన, అతి ప్రాచీనమయిన మన వేద సంస్కృతిని కించపరిచే ప్రచారాలు ముమ్మరంగా సాగుతున్నాయి. వీటిని అరకట్టి ఈ అద్భుతమయిన ఆధ్యాత్మిక జరిగిన తప్పిదాన్ని సరిచేయాలి అనేది స్వామీజీ యొక్క మరొక ముఖ్య ఉద్దేశం.
పాశ్చాత్యుల హేతువాద సహితమయిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని, తూర్పు దేశాల ప్రాచీన ఆధ్యాత్మికతని మేళవించి ఒక అద్భుత తత్వాన్ని ఆవిష్కరించాలి అన్నది ఆయన ఉద్దేశం. తూర్పుదేశాలలో మానవ అంతరంగ ప్రపంచానికి సంబంధించి కొన్ని వేల సంవత్సరాలుగా అద్భుతమయిన పరిశోధనలు జరిగాయి. ఈ అపురూప సంపదని పాశ్చాత్యులకి పరిచయం చేసి, వారి సాంకేతిక జ్ఙానాన్ని మనకి అందించాలి అనేది ఆయన తపన. ఈరెండు సంస్కృతుల మధ్య వారధి కాగలిగితే ప్రపంచంలో శాంతి స్థాపన సులభం అవుతుంది.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఉద్దేశాలు ఈనాటి అల్లకల్లోలపు ప్రపంచానికి అత్యవసరం. ప్రపంచంలో మానవుల పరిస్థితి ప్రమాదపు అంచులలో ఉన్నది. వ్యతిరేకపు ఆలోచనలు అధికమయి, ప్రపంచమంతా వ్యతిరేకపు శక్తివలయాలతో నిండిపోయింది. వీటిని కరిగించగల మహత్తరమయిన శక్తి ధ్యానంకి ఉన్నది. దీనిని ప్రపంచమంతా వ్యాపింపచేసి, ధ్యానం సహయంతో ప్రతి వ్యక్తిలోనూ మార్పుతే గలిగితే ప్రపంచపు స్వరూపంలో మార్పు సులభంగా తేవచ్చు అనేది పరమహంస యొక్క ఆకాంక్ష. ప్రస్తుతం THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్వామికి పాశ్చాత్య శిష్యులు చాలా మంది ఉన్నారు. వారంతా నిస్వార్థంతో, ప్రేమతో ఆయన లక్ష్యాలు సాధించే దిశగా శ్రమిస్తున్నారు.
ఇతర దేశాలలో స్వామి అనేక కార్యక్రమాలని నిర్వహించారు వాటిలో కొన్ని :
శిక్షణా కార్యక్రమాలు : నిత్యానందా స్పురణ, ధ్యాన స్పురణ, శక్తి స్పురణ, ఆచార్యా శిక్షణా, హీలర్స్ శిక్షణా, కార్య(క్రమాలు ముఖ్యమయినవి. ఈ కార్యక్రమాలు అమెరికా, కెనడా, పోలెండ్స్, సింగపూర్, మలేషియా, ఆ(స్టేలియా దేశాలలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి.
ప్రవచనాలు : ప్రాశ్యాత్యులని బాగా ఆకట్లుకున్న THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM కార్యక్రమాలలో ప్రముఖమయినది ఆయన ప్రవచనాలు. స్వామి చాలా చోట్ల ఎన్నో అంశాల మీద ప్రసంగించారు. వీటిలో చాలా ముఖ్యమయినవి 18 రోజులు భగవద్గీతపై ఆయన ఇచ్చిన వాఖ్య. అదే విధంగా పతంజలి యోగ, శివసూత్రాలు మొదలయిన ప్రాచీన హిందూ ఆధ్యాత్మిక విషయాల మీద ఆయన విస్తృతంగా ప్రవచనాలు ఇచ్చారు.
ప్రముఖ సంస్లలలో ఆయన ఇచ్చిన ప్రసంగాలు : THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్వామి చాలా పెద్ద పెద్ద సంస్గలతో తన ప్రవచనాలని ఇచ్చారు. వీటిలో ముఖ్యమయినవి మైకోసాఫ్ల్, ఒరాకిల్ కార్సొరేషన్, టెలికమ్యూనికేషన్స్ మొదలయన సంస్ధలలో మేనేజ్మెంట్, ఆధ్యాత్మికత అనే విషయంల మీద ఆయన ప్రసంగించారు.
ఆయన చాలా యూనివర్సీటీలు, కాలేజీలలో విద్యార్ధులని ఉద్దేశించి ప్రసంగించారు. అదే విధంగా చాలా కాన్పరెన్సులలో ప్రసంగించారు.
అంతర్హాతీయ అసోసియేషన్స్ అయిన 'అమెరికన్ తెలుగు అసోసియేషన్' (ATA), 'అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ Hindu ఆరిజన్' (A.A.P.I.) మొదలయిన వాటిలో ప్రసంగించారు.
అమెరికాలో ఉన్న హిందూ ఆర్లనైజేషన్స్ని దగ్గరగా రప్పించి కుంభమేళా జరిపించారు. కుంభమేళ యొక్క విశిష్టతని పాశ్చాత్యులకి తెలియచేయాలనే ముఖ్య ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా పాశ్చాత్య గద్ద మీద ఆయన కుంభమేళా జరిపించారు.
ప్రపంచంలోని అన్ని దేశాలలో ఆయన రేడియోలలో, టి.వి.లలో ఇంటర్వ్యూలు ఇచ్చారు, ప్రసంగాలు చేసారు.
ఆ తరువాత స్వామి యూరప్లో, సింగపూర్, బ్రొజిల్, ఫ్రాన్స్, వెస్ట్ ఇండీస్ ఇలా చాలా దేశాలలో పర్యటించారు. ఇక్కడ మరొక విచిత్రమయిన విషయం, సామాన్య మానవుల మేధస్సుకి అందని అద్భుతం ఉన్నది.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్వామి జన్మించినది, పెరిగినది తమిళనాడులో ఒక చిన్న
పట్టణం, తిరువణ్ణామలై. ఆయన తన సత్యాన్వేషణలో తపస్సు కోసం హిమాలయాలకి వెళ్ళే ముందు జీవితంలో ఎప్పుడూ ఆయన ఆ పట్టణం దాటి బయటికి రాలేదు. అప్పటివరకూ ఆయన చదివిన చదువు కూడా తమిళ మీడియంలోనే. ఆ తరువాత జీవితం అంతా హిమాలయాలలో ధ్యానంలో గడిపారు. జ్ఞానోదయమయిన తరువాత ఒక సంవత్సరం వరకూ మౌనంలో ఉన్నారు. ఆ తరువాత సంవత్సరంన్నర కావేరీనది ఒద్దున ఉన్నారు. అప్పుడు ఆయన భక్తులు శిష్యులు తమిళగ్రామీణులు మరి ఆయన అంత మంచి ఇంగ్లీషు ఎప్పుడు నేర్సుకున్నారు? మన మేధస్సుకి అందని జవాబు ఉన్న ప్రశ్న అది.
ప్రస్తుతం స్వామీజీ శిష్యులలో ఎక్కుమంది పాశ్చాత్యులు లేదా తమిళేతరులు. అందుకే ఆయన కార్యకమాలు ఎక్కువగా ఇంగ్లీషులో ఉంటాయి. ఆయన ఇంగ్లీషు చాలా ఉన్నత ప్రమాణాలతో ఉంటుంది. అది ఎంత ఉన్నతమైన భాషా చాతుర్యమంటే, ఆయన ఏ విషయంగురించైనా అనర్దళంగా, అసువుగా మాటాడేసారు. ఆయన దగ్గర ముందే వ్రాసిపెట్టుకున్న కాగితాలు ఉండవు. ఆయన చాలా సార్లు చెబుతుంటారు తాను అక్కడకి వచ్చి కూర్చునేవరకూ కూడా ఇది మాట్లాడాలి అని ప్లాన్ చేసుకోను అని. అక్కడ కూర్చొని, మైక్ తనవైపు తిప్పుకొని మాట్తాడటం మొదలుపెడతారు. ఆయన ప్రవచనాలన్నీ అదే విధంగా ఉంటాయి. అంత అనర్గళంగా అంతమంచి ఇంగ్లీషు మాట్లాడటం ఎప్పుడు నేర్చుకున్నారు అని చాలా మంది భక్తులు అడుగుతుంటారు. ఆ ప్రశ్నకి ఆయన మన స్తాయిలో మన మేధస్సుకి సరిపడే జవాబు ఇస్తారు. కానీ ఇది కేవలం మన తృప్తి కోసమే. ఆయన కారణ జన్ముడు, సిద్ధపురుషుడు, మహాజ్ఞాని అయిన యోగేశ్వరుడు. అయన సర్వాంతర్యామితో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగిన భగవత్స్వరూపుడు. అంతే. ఆయన ఆయనే. వేరే జవాబు ఆ ప్రశ్నకి సరిపడదు.మనని ఒప్పించలేదు.
ఆయన ఇంగ్లీషు ప్రవచనాలు ట్రూన్స్లేట్ (తర్జుమా) చేయాలంటే తప్పనిసరిగా ఒకటి లేదా రెండు స్టాండార్ట్ డిక్షనరీలు తప్పనిసరిగా అది బాగా చదువుకున్న ప్రొఫెసర్లకయినా ఉండి తీరాలి. ఇక ఆయన మాతృభాష తమిళంలో అయితే, వినేవారికి అది తేనే ప్రవాహం : వినే కొద్ది ఇంకా ఇంకా వినాలి
అనిపిసుంది. ఇంత అందంగా, ఇంత అద్భుతంగా గంటలకొద్దీ ఆయన మాట్లాడుతున్నా వినేవారు రెప్పవాల్చకుండా,తమని తాము మరిచిపోయి వింటారు. ఆ ఆకర్షణ అంత అద్భుతంగా ఉంటుంది. చాలామంది ముఖ్యంగా బాగా పెద్ద చదువులు చదివి ఉన్నత స్థితిలో ఉండేవారు స్వామీజీని ఆ రహస్యం ఏమిటి అని అడుగుతుంటారు. దానికి ఆయన చాలా అందంగా నవ్వేసి "ఇందులో రహస్యం ఏమీలేదు. నేను ఏమి మాట్లాడాలో ముందుగా ప్లాన్ చేయను. అప్రయత్నంగా ఆ క్షణంలో మాట్లాడతాను. నేను చెప్పే ప్రతి మాట నా అనుభవంతో చెబుతాను. అవి కేవలం సత్యాలే. అందుకే మీరు విసుగులేకుండా వినగలుగుతారు," అంటారు.
గ్రంధాలయం :
బెంగుళూరు ఆశ్రమంలో ఒక చక్కని గ్రగంథాలయం ఉన్నది. స్వామీజీ స్వతః పుస్తక ప్రియులు. ఆయన ఎన్నో ప్రసిద్ధి గ్రంధాలు చదివారు.చాలామంచి పుస్తకాలని సేకరించి తన శిష్యులకోసం, బ్రహ్మచారులకి, విద్యార్ధులకి ఉపయోగించటానికి ఉంచుతారు. అందరినీ కూడా చదవమని ప్రోత్సహిస్తారు. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ధ్యానపీఠ విస్తరణ :
1000కి పైగా ఉన్న సెంటర్ల ద్వారా జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తగా అనేక మంచి కార్యక్రమాలని వారు చేస్తున్నారు. కొన్ని వేలమంది ఆనందసేవకులు, ఆనందా హీలర్స్ ఈ పనులలో నిమగ్నమయి ఉన్నారు. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్వామి చేసే అన్ని కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిలో మార్పు తీసుకువచ్చి దాని ద్వారా ప్రపంచంలో మార్పు తేవాలి. ఆ ప్రపంచంలో అసూయ కోపం, అత్యాశ, అధికమయిన కోరికలు ఇలాంటి వ్యతిరేక భావాలు ఉండవు. దీనిని చాల సులభమయిన ధ్యాన పద్ధతుల ద్వారా సాధించవచ్చు అనేది ఆయన మనకి ఇచ్చినహామీ. అదే విధంగా ప్రతీ వ్యక్తి తాను దైవాంశసంభూతుడనని పరమానందం అనేది తనలోనే ఉన్నది అని తెలసుకోవాలి అనేది ఆయన తపన.
ధ్యానం మనలో తరంగాలుగా వ్యాపించే వ్యతిరేకపు ఆలోచనలని, భావాలని చాలా సమర్గవంతంగా అరికదుతుంది. అని స్వామి గట్టిగా చెబుతారు.
వ్యతిరేకపు ఆలోచనలు తరంగాలు సమాజంలో అవే వ్యతిరేకపు భావాలని మరింతగా వ్యాపింపచేస్తాయి. ఒకసారి అమెరికా రాజధాని వాషింగ్టన్లో నిరంతరం వారం రోజులు ధ్యానం చేసారట. దీనిలో చాలా ధ్యానం నేర్చే సంస్థలు కలిసాయి. ఆ వారం అక్కడ నేరాల రేటు పడిపోయినట్లు రికార్డులు ఉన్నాయి. స్వామీజీ చెప్పేది ఆయన తీసుకురావాలి అని అనుకున్న మార్పు ఇదే.
ఒక చిన్న విషయం కానీ చాలా శక్తివంతమయిన విషయాన్ని పరమహంస తన భక్తులకి, శిష్యులకి చెబుతుంటారు. జ్ఞానోదయమయిన ఒక యోగి చెప్పే విషయం చాలా చిన్నది అయినా అది గొప్ప సత్యం అవుతుంది అది అత్యద్భుతమయిన ఫలితాలని ఇసుంది. ఆయన చెప్పే చాలా చిన్న పద్ధతిగాని, ఒక సూన్రతంకాని గొప్ప ఫలితాలని ఇస్తుంది. గౌతమబుద్ధుడు చాలా చిన్నది సామాన్యమయిన ఒక మాట "మీ శ్వాసని గమనించండి" అని చెప్పి కొన్ని వేలమందిని జ్ఙానోదయం పొందేలా చేసాడు. కొన్ని లక్షల మందిలో అద్భుతమయిన మార్పు తెచ్చాడు. ఆ మార్పు మొత్తం ప్రపంచాన్నే ప్రభావితం చేసింది.
కానీ ఒక అద్భుతమయిన సత్యం సామాన్య మానువుని ద్వారా వస్తే అది వినాశనానికే దారితీసుంది. ఆటంని విచ్ఛిన్నంచేసే చాలా శక్తి పుడుతుంది అనేది చాలాగొప్ప సత్యం. అది గొప్ప సూత్రం. కాని అది సామాన్య మానవుడు చెప్పిన సత్యం. అది వినాశకారి అయినది.
కాబట్టి, ఎన్నో ప్రమాదాలతో,సమస్యలతో తెలియని భయంకరమయిన శారీరక, మానసిక వ్యాధులతో అల్లకల్లోలంగా ఉన్న ఈ ప్రపంచానికి ప్రస్తుతం కావలసిన ఔషదంతో, ఆయుధంతో భగవంతుడు ప్రపంచంలోనికి తన అంశను పంపించాడు. అందుకే ఆ పరమపావనమూర్తి ఏమి చెప్పినా అది మంగళశాసనం అవుతుంది. ఏమి చేసినా అది కళ్యాణకారి అవుతూంది.లోక కళ్యానానికి, మానవ శ్రేయస్సుకి నిరంతరం పని చేస్తున్న THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్వామి సహస్రాబ్దిలో ఒక విప్లవాత్మకమయిన యోగీశ్వరుడు.
ఒకసారి ఇంటర్యూలో ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకి స్వామి ఒక చక్కని వివరణని ఇచ్చారు. జ్ఞానోదయమయిన యోగీశ్వరులకు చేయవలసిన కర్మలు
ఏమీ ఉండవు. వారు సాధించవలసినది అంతకంటే ఉండదు. వారు కేవలం తమలోని అపార కరుణతో, ప్రేమతో మానవులంతా తనవారే అన్నంత ఆప్యాయతతో వారికి మంచిచేయాలి అనే తపనతో ఈ లోకంలో జన్మించుతారు. వారు పొందిన పరమానందస్థితి, దాని నుంచి వారు పొందే అత్యద్భుతమయిన ఆనందం,ఈ ప్రపంచం కానీ, శరీర స్వర్మావయవాలు కానీ, ఏ మానవులు కాని వారికి ఇవ్వలేవు. వారు పొందే ఆ అద్భుతమయిన ఆనందానికి సాటి రాగలది ఏవీ లేదు. అంత గొప్ప స్థితి నుంచి మానవుల మీద ఉండే అపార కరుణ ప్రేమతో వాళ్ళు మళ్ళీ ప్రపంచంలోనికి వస్తారు. ఆయన మరొక విషయం కూడా చెబుతారు. ఎప్పుడయినా ఎవరయినా గొప్ప సంతోషాన్ని పొందితే దానిని అందరికీ పంచాలి అని చూసారు. పరమహంస చేసేది కూడా అదే.
స్వామి ఎంతో దయతో,మానవులపై ఉండే అపార ప్రేమతో అంటుంటారు. "జ్ఞానోదయం పొందటానికి,అంతిమ సత్యాన్ని చేరటానికి ఎన్నో కష్టాలు పడి పదివేల తాళం చెవులని ప్రయత్నించి, సరియైన తాళం చెవిని పట్టుకున్నాను. ప్రస్తుతం అది నా చేతిలో ఉన్నది. ఎవరు దానిని నిజంగా పొందాలి అని అనుకుంటారో ఎవరు నిజాయితీగా ఆ అంతిమ సత్యాన్ని చేరాలనుకుంటారో వారికి తాళం చెవి ఇస్తాను. మీరు చేయవలసింది సరియైన ఈ తాళం చెవితో తాళం తీయటం మాత్రమే
ఆ ప్రేమమూర్తి, ఆ కరుణా సాగరుడు కాక ఎవరు అంత దయ చూపించుతారు. అవకాశాలను భగవంతుడు తన బిడ్డలకి కోకొల్లలుగా ఇస్తుంటాడు. కానీ వాటిని అందిపుచ్చుకుని అభివృద్ధి చెందేది ఎంతమంది?
The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivam ధ్యానపీఠం, లైఫ్ బ్లిస్ ఫౌండేషన్ అందించే కార్యకమాలు :
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ధ్యానపీఠం, లైఫ్బ్లిస్ ఫౌండేషన్ ద్వారా పరమహంస శ్రీ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఎన్నో మంచి మంచి కార్యక్రమాలని అందింస్తున్నారు. వాటిలో కొన్ని ఇక్కడ ఇస్తున్నాము.
నిత్యా ఆధ్యాత్మిక చికిత్స, ధ్యానం : (ఆనంద హీలింగ్)
బెంగుళూరు ఆశ్రమానికి లేదా స్వామీజీ ఎక్కడ ఉంటే అక్కడికి కొన్ని వేలమంది తమలోని మానసిక, శారీరక అనారో గ్యాలకు చికిత్స
చేయించుకోవటానికి వస్తుంటారు. అలా వచ్చేవారిలో తలనొప్పి, మైగ్గేన్ వంటి చిన్న చిన్న సమస్యలు దగ్గర నుంచి కేన్సర్ వంటి పెద్ద వ్యాధులు ఉన్నవారు వస్తుంటారు. అలా వచ్చినవారిని స్వామి, తన చేతితో చికిత్స చేసి పంపుతుంటారు. ఇంతవరకూ ఎవరూ అసంతృప్తితో తిరిగి వెళ్ళలేదు. భయంకరమయిన అనారోగ్యం నుంచి స్వామి చేతితో కోలుకొని, ఆరోగ్యవంతులయినవారంతా ఆయన పాదాల మీద వాలి "స్వామీ మీరు భగవంతుడు" అని అంటే ఆయన చాలా అందంగా నవ్వుతూ ఇది మాయ కాదు, అద్భుతం కాదు. మీకు కూడా నేర్చించుతాను. ఆ శక్తి మీలోనూ ఉన్నది. మీరు కూడా భగవంతుడే. కాకపోతే ఆశక్తిని మీ లోపల ఉన్న శక్తిని మీరు తెలుసుకోవాలనే కుతూహలం, బలమయిన కోరికా మీలో ఉండాలి అంతే అంటారు.
పరమహంస అందరితో అదే విషయం పదే పదే చెబుతారు. మీ శరీరాన్ని చాలా ఆరోగ్యంగా ఉంచుకోగల శక్తి, మీ శరీరానికి వచ్చే ఎటువంటి వ్యాధికి అయినా చికిత్స చేసుకోగల శక్తి మీలోనే ఉన్నది. అది తెలుసుకుని దానిని బయటకి తేవటం సాధ్యమే. దానిని ధ్యానం ద్వారా సాధించవచ్చు." అని తన శిష్యులకి భక్తులకి చెబుతుంటారు. ఆయనవైపు అపనమ్మకంగా చూసే భక్తులతో ఆయన రెండు విషయాలు చెబుతారు. మొదటిది " చాలా విచారకరమయన నిజం ఏమిటంటే మనని మనం నమ్మటం చాలా కాలం కితమే మానేసాము. (The sad truth is, we have all stopped trusting ourseleves a long ago)
సర్వపాణి కోటిలోనూ మనిషి అనే ఒక ప్రాణి ప్రకృతితో సంబంధాలను పూర్తిగా తెగ తెంపులు చేసుకొని చివరికి తన మార్గాన్ని మర్చిపోయాడు. (Humanbeing is the only animal who has lost connection with nature alltogether who has lost his way)
ఈ చికిత్సా శక్తి గురించి స్వామి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఒక సంఘటనని తన భక్తులకు చెబుతుంటారు. ఆయన హిమాలయాలలో బాగా లోపలి ప్రాంతం అయిన తపోవనంలో తపస్సు చేసుకునేవారు. అది గంగోత్రికి షుమారు 30 కి.మీ. లోపలికి ఉంటుంది. ఆ ప్రాంతం సంవత్సరం అంతా మంచుతో కప్పబడి
ఉంటుంది. ఒకసారి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM తపోవనం నుంచి గోముఖకి వచ్చి అక్కడి నుంచి క్రిందికి నడచి వస్తున్నారు. ఆదారిలో వెళ్ళుతున్న ఒక మిలటరీ వాహనం ఆయనని ఎక్కించుకుని క్రిందికి వచ్చింది. ఆ సమయంలో చిన్న ప్రమాదం జరిగింది. అప్పుడు స్వామికి వీపు క్రింది భాగంలో చాలా పెద్ద గాయం అయింది. అది చాలా లోతు గాయం. వెంటనే వారు స్వామిని మిలటరీ వారి హాస్పటల్లో జాయిన్ చేసి రెండు మూడు రోజులు చికిత్స చేసి ఆయనని మూడు వారాలపాటు మంచం మీద నుంచి కదలకూడదు పూర్తి బెడ్రెస్ట్ ఇవ్వాలి అనిచెప్పారు.
అన్నిరోజులు అలా పడుకోవాలి అనగానే స్వామీజీకి తన సాధన గుర్తువచ్చి, అలా ఉందటం తన వల్లకాదని మెల్లిగా లేచి బయటకి వచ్చేసారు. గాయం చాలా బాధగా ఉంటే తన చేతిన గాయంపై పెట్టి ఏకాగ్రతని అక్కడ నిలిపారు. కొంతసేపటికి నొప్పి తగ్గింది. ఆ తరువాత క్రమంగా గాయం మానిపోయింది. అయన చాలా ఆశ్చర్యపోయారు. తరువాత తాను తనకు ఆ శక్తి ఉన్నది అని తెలుసుకున్నారు. శరీరానికి చికిత్స చేయగలను అని తెలుసుకున్నారు.
బహుశః ఆ పరాశక్తి ఆ సంఘటనని స్పష్టించి ఆయన హస్తాలు నిజమయిన అమృతహస్తాలు అని ఆయనకి తెలియజేసి ఉంటుంది. ఆ అమృతహస్త స్పర్శ ఎన్ని ప్రాణాలను నిలిపిందో ఎంతమంది నిరాశలో మరణశయ్య మీద వారిని తిరిగి ఈ లోకంలోనికి పంపించిదో ఆ పరమేశ్వరునికి, ఈస్వామికి మాత్రమే తెలుసు.
పరమహంస తన శిష్యులతో చాలామందికి చికిత్సా పద్ధతిలో శిక్షణ ఇచ్చారు. ఇది పూర్తిగా ఆధ్యాత్మికమయిన ధ్యానంతో కూడుకున్న శిక్షణ. శిక్షణ పూర్తి అయిన వారికి ఆయన దీక్షని ఇస్తారు. వారే అనంద హీలర్స్, ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేలమంది ఆనందా హీలర్స్ ఎందరికో హీలింగ్ చేస్తూ, స్వామి సేవలో పునీతులవుతున్నారు.
నిత్యా ఆధ్యాత్మిక చికిత్సా దీక్ష (నిత్య స్పిరిట్యువల్ హీలింగ్ ఇనిషియేషన్) నిత్యా ఆధ్యాత్మిక హీలర్స్ పరమహంస ప్రుత్యక్ష పర్యవేక్షణలో శిక్షణ పొందుతారు. దీనికి ముందు వారు మరికొన్ని ప్రాధమిక కార్యక్రమమాలయిన ఎ.ఎస్.పి., ఎన్.ఎస్.పి. మొదలయినవి చేసి ఉండాలి.
అప్పుడు వారు ఈ శిక్షణని స్వామి సమక్షంలో పొందవచ్చు. శిక్షణ పూర్తిగా శక్తి అంటే మేధస్సు అనే సూన్రం మీద ఆధారపడి ఉంటుంది. శిక్షణ పూర్తి అయి తరువాత గురుదేవులు వారిని ఆనందగంధ చక్రంతో దీక్షని ఇస్తారు. అప్పుడు వారు హీలర్స్ అవుతారు. ఇది వారి ద్వారా విశ్వశక్తి ప్రవహింపచేసే ఒక శాస్త్రీయ పద్ధతి. అలావారి ద్వారా విశ్వశక్తి ప్రవహించి వారు ఎవరికెనా చికిత్స చేయగలుగుతారు. ఈ హీలింగ్ పద్ధతిలో ఉండే ఒక ప్రత్యేకత ఏమిటంటే ఇది వ్యాధి వున్న పేషెంట్లకి చాలా సహాయం చేస్తుంది. అదే విధంగా హీలర్స్ యొక్క ఆధ్యాత్మిక ప్రగతికి ఎంతో తోడ్సుడుతుంది. బయటకి చూడటానికి ఇది ఒక చికిత్సావిధానం కానీ అంతర్లీనంగా ఇది ఒక గొప్ప ధ్యానపద్దతి. అన్నింటికంటే మించి ఇది మానవసేవ చేయగల ఒక మంచి మార్గం, ఆ పరమహంస లక్ష్యసాధనకు కొంత తోడ్సదాలి అనుకునే వారికి ఒక అద్భుత అవకాశం.
The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivam ధ్యానపీఠం వారు అందించే వివిధ కార్యక్రమాలు, కోర్సులు :
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ధ్యానపీఠం ద్వారా పరమహంస THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM తన లక్ష్యాలని, తన సందేహన్ని అందరికీ అందించటానికి ఒక వ్యవస్థ ఏర్పరిచారు. అందులో రెండు కార్యక్రమాలు. ప్రవచనాలు రెండవది పుస్తకాలు, ఆడియో, వీడియో, సీడీలు ముఖ్యమయిన శిక్షణా కార్యక్రమాలు.
ఆనందస్సురణ కార్య(క్రమము : (శక్తివంతులుకండి)
దీనినే అమెరికా, మిగతా దేశాలలో లెఫ్ బ్లిస్ ప్రోగ్రాం అంటారు. ఇది చక్రా ధ్యాన కార్యక్రమము. ఇది ఒక శిక్షణా కార్యక్రమము. ధ్యానపీఠం అందించే ప్రాధమిక శిక్షణా కార్యక్రమం. దీనిని గురుదేవుల సమక్షంలో ఆయనచేత శిక్షణ పొంది ఆయనచే నియమించబడిన ఆచార్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుతారు. ఇది రెండు రోజుల శిక్షణా కార్యక్రమం. ఇందులో మనలో ఉండే ఏడు కీలకమయిన శక్తి కేంద్రాలు, వాటినే చక్రాలు అంటాము, వాటిని ధ్యానం ద్వారా శుభ్రపరచి తిరిగి శక్తివంతంగా చేసే కార్యక్రమం. దీనిని పరమహంస సామాన్యుల కోసం చాలా సులభరీతిలో తయారుచేసారు. ఇందులో
ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క ధ్యానపద్ధతిని నేర్సించుతారు. ఈ ధ్యాన పద్దతులన్ని ప్రాచీన వేదాలు, తంత్రం, బౌద్ధం ఇలా వివిధ ఆధ్యాత్మిక శాఖల నుంచి తీసుకున్నవే. ప్రతీ ధ్యానపద్ధతి చాలా శక్తివంతమయినవి. అవి మన మానసిక,భౌతిక ఆరోగ్యంపై లోతయిన ప్రభావాన్ని చూపించగలుగుతాయి. ఈ ధ్యాన పద్ధతులను శిక్షణపొందిన THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ధ్యాన పీఠం వారి ఆధ్యర్యంలో మాత్రమే చేయాలి. ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసాక ప్రతి ఒక్కరిలో మానసిక, శారీరక, భావాత్మక ఆధ్యాత్మిక అభివృద్ధిని స్పష్టంగా చూడగలము. ఇది మనని ఆనందలోనికి తీసుకువెళుతుంది. అలాగే మనం ఈ కార్యక్రమం ద్వారా వికసింపగలుగుతాము. అందుకే పరమహంస దీనిని ఆనందస్సురణ అంటారు. దీనిని తెలుగు ఇంగ్లీషులో నిర్వహించుతారు.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్పురణ ప్రోగ్రాం (ఎన్.ఎస్.పి.) (మరణరహాస్యం వెల్లడి చేయటం) THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్పురణ ప్రోగ్రాం గురుదేవులు THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM నిర్వహించుతారు. ఇది నాలుగురోజుల శిక్షణా కార్యక్రకమం. దీనిని ఇంగ్లీషు, తమిళంలో నిర్వహించుతారు. స్వామీజీ తన ప్రవచనాలలో మనకి తెలియని ఒక విషయం చెప్పినప్పుడు అందరం ఆశ్చర్యపోతాము. అది మనకి ఉండే ప్రతి భయం ప్రత్యక్షంగానో పరోక్షంగానో మరణభయానికి సంబంధించినదే. ఆ భయం మన జీవితంలో ప్రతిక్షణం ఉంటుంది. ఈ భయం వలన మనం జీవితాన్ని కళాత్మకంగా, ఆనందంగా జీవించలేము, అన్న విషయం.
మా గురుదేవులు పరమహంస శ్రీ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM
సేలమ్లో ఎన్.ఎస్.పి. నిర్వహిస్తూ శ్రీ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM
ఈ కార్యక్రమంలో మరణం గురించి, మరణ సమయంలో ఆత్మ శక్తి పొరల గుండా ఎలా ప్రయాణిస్తుంది, అప్పుడు మనిషి పడే వేదన అన్నీ వివరించుతారు. ఈ కార్యక్రమంలో మనలో ఉండే భావావేశాలయిన కోరిక, కోపం, అపరాధభావం, బాధ, సంతోషం అనే విషయాలని మనలోని ఏడు శక్తి కేంద్రాల ద్వారా వివరించుతారు. ఈ కార్యక్రమంలో మనలో పేరుకుపోయిన భావాలని, కోరికలని పైకి తెచ్చేవిధంగా ధ్యానం చేయించుతారు. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్సురణ కార్యక్రమం ఒక ఆధ్యాత్మిక స్నానం లాంటిది. అది మనకి తిరిగి కొత్త జన్మని ఇస్తుంది. మనం ఆనందంగా జీవించగలిగే శక్తిని ఇస్తుంది. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్సురణ చేయాలి అంటే ప్రాధమికమయిన ఆనంద స్పురణ కార్యక్రమాన్ని చేయాలి.
శక్తి స్పురణ కార్యక్రమం : (మిమ్మలని మీరు శుద్ధి చేసుకోండి)
ఇది కూడా ఒక ధ్యాన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మనలోని మూడు శక్తి దేహాలని వివరించుతారు. అవి మనలోని భౌతిక దేహం, సూక్చ్మ దేహం, యాద్సచ్ఛిక దేహం. మనలో అణిచివేయబడిన భావావేశాలను, తీరని కోరికలు, అనిశ్చలత, అశాంతి, మానసిక వేదన జడత్వం సోమరితనం ఇటువంటి భావావేశాలన్ని కూడా ఈ మూడు శక్తి దేహలకి సంబంధించి ఉంటాయి. ఈ కార్యక్రమం మన అంతరంగంలో జ్ఞాన జ్యోతిని వెలిగించటానికి ఈ భావావేశాల నుంచి స్వేచ్చ పొందటానికి అనువయిన పద్ధతులని పరిష్కారాలని చూపిస్తుంది.
ఆత్మ స్పురణ కార్యక్రమం : (మీ అసలయిన ఉనికితో అనుసంధానం ఏర్పరచుకోవటం)
సర్వాంతర్యామి అయిన సర్వస్థుష్టిలో మనిషి ఒక భాగం. ఈ విషయాన్ని అతను అనుభవపూర్వకంగా ప్రయోగాత్మకంగా తెలుసుకుంటే అతను జ్ఞానోదయం పొందుతాడు. ఈ ధ్యాన పద్ధతులు మనలోని ఐదు కోశాలని తెలుసుకునే విధంగా వివరించుతారు. ఈ ఐదు కోశాలు మనం సత్యాన్ని తెలుసుకోకుండా అవరోధులుగా ఉంటాయి. ఈ కార్యకమంలో మనం వాటిని ఛేదించి మనలోపలి చేతనస్థితిని బయటకి తెచ్చే విధంగా సహాయం చేస్తుంది. భక్తి స్పురణ కార్యకమం : (మీ భావావేశాలని సుసంపన్నం చేసుకోవటం) కాలం గడిచే కొద్దీ మనస్సు మన జీవితం మీద అధికారం చేపట్టేటుతగా గట్టిపడిపోతుంది. మనసుదే పై చేయి అవుతుంది. స్వామీజీ ఇచ్చే నిర్వచనం ఏమిటంటే, మనస్సు అంటే మన ఆలోచనలన్నింటినీ రాసిగా పోసే ఏర్పడదే మనసు. ఈ ఆలోచనలన్నీ కూడా కేవలం మన అంతరంగంలో మనలో మనం మాట్లాదుకునే అర్ధం లేని వ్యర్ధపు మాటలే. అందుకే మన ఆలోచనలు కూడా ఏమా(తం అర్ధం లేకుండా ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటాయి. అటువంటి పిచ్చిగ్నహమయిన మనస్సుకి మనం మన జీవితాన్ని అపుచెబుతాము అని అంటారు గురుదేవులు.
ఈ కారణం వలన క్రమంగా మానవునిలోని సహజమయిన మానవత్వం దిగజారిపోయి అర్ధంలేని, నిరుపయోగమయిన మేధస్సు చేతిలో బలయిపోతుంది. మన అంతరంగంలోని నిజమయిన మన ఉనికి యొక్క భాష భక్తి. ఇది మనలోని అత్యల్సమయిన, ప్రాథమికమయిన భావోద్వేగాల నుంచి విముక్తి చేసి మనస్సుకి స్టిరత్వాన్ని చేకూర్చుతుంది. ఈ కార్యక్రమం మన కోర్కెలనితీర్సి, మనని వాటికి అతీతంగా తీసుకువెళుతుంది.
భక్తి స్పురణ కార్యక్రమం 4 రోజులు నిర్వహించుతారు. ఈ కార్యకమాన్ని ఆధునిక మానవుని జీవనసరళికి సరిపోయే విధంగా భక్తి మార్దాన్ని సూచించే విధంగా గురుదేవులు రూపొందించారు. ఈ కార్యుక్రమం మనని బుద్ధిస్ధాయినుంచి మన ఆత్మస్థాయికి తీసుకువెళుతుంది. లౌకిక ప్రపంచంలో మనం చేసే పూజలు, వ్రతాలు, విశ్వచేతనస్థితితో అత్యంత సన్నిహిత స్ధాయికి తీసుకువెళుతుంది.
నిత్యానంద కార్యక్రమం – (గాధమయిన జ్ఞానోదయపు అనుభవాలు)
ఇది చాలా తీవ్రంగా లోతుగా నిర్వహించే ధ్యాన కార్యక్రమం. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ప్రత్యక్ష పర్యవేక్షణలో 15 రోజులపాటు నిర్వహించుతారు. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్థితిని సాంకేతికంగా సశాస్త్రీయంగా వివరించే కార్యక్రమము. ఈ కార్యక్రమము మనని శరీరము, మనస్సులకు అతీతంగా తీసుకువెళుతుంది. స్వచ్ఛమయిన ఉన్నత చేతన స్ధితి యొక్క అనుభవాలని ఇస్తుంది. జ్ఞానోదయపు అనుభవాలను తెలుసుకోగల అన్ని తాళాలని గురుదేవులు ఈ కార్యక్రమంలో మనకి అందించుతారు.
ఆనందయోగం : (వికసించి, వ్యాపించి, విస్సోటకం అవ్వండి)
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM కి యువతపై ప్రత్యేక ఆసక్తి. ప్రపంచం యొక్క భవిష్యత్ నిర్దేశకులు వారు. యువత శక్తివంత మంబతే దేశం శక్షివంతమవుతుంది. యువత అభివృద్ధిని ఆధారంచేసుకొని రూపొందించిన కార్యక్రమం ఇది. దీనిని 18నుంచి 30 ఏళ్ళలోపు యువతీయువకులకు ఒక సంవత్సరం నిర్వహించుతారు. ఈ సమయంలో వారికి ఆశ్రమంలోనే ఉండటానికి వసతిని ఇస్తారు.వారికి భోజనం ఇతర సదుపాయాలు ఉచితంగా ఇస్తారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మన ప్రాచీన మార్మిక యోగ, వేద విద్యలద్వారా యువతకి సాధికారతపొందే విధంగా చూసారు. ఈ కార్యక్రమంలో వృత్తి నెపుణ్యం, జీవితానికి అవసరమయిన సూతాలు, ఆరోగ్యంగా ఉండేందుకు చికిత్సా ధ్యానాలు, సంపూర్ణ శక్తితో పనిచేసే సామర్థ్యం మేధస్సు, సమయస్ఫూర్తి, సృజనాత్మకత తదితర అంశాలలో శిక్షణ ఉంటుంది.
ప్రతి వ్యక్తిలో ఆరోగ్యకరమయిన మానసిక స్థితిని ఈ కార్యక్రమం కల్పిస్తుంది. మనలోని అంతర్గత శక్తులని వెలికి తీస్తుంది. ఆర్ధికంగా ఆధ్యాత్మికంగా స్థిరంగా ఉండగలిగే సామర్ధ్యాన్ని ఈ కార్యక్రమం అందిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా గురుదేవుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఎన్నో విషయాలు నేర్చుకునే గొప్ప అవకాశం దొరుకుతుంది.